Classic Layout

వరంగల్ జిల్లాలో మరో దారుణం

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది.. ఈ క్రమంలో వరంగల్ లో బీటెక్ విద్యార్థిని రక్షిత ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. తను ప్రేమించిన వ్యక్తితో దిగిన ఫొటోలను అతను మరొకరికి పంపడం, వాటితో బ్లాక్ మెయిల్ చేయడంతోనే ఆమె ఉరేసుకుందని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరూ భూపాలపల్లికి చెందినవారని చెప్పారు. ఈ సంఘటనపై పోలీసు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో …

Read More »

రానున్న ఎన్నికల్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే

రానున్న ఎన్నికల్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే… అందులో ఎటువంటి సందేహం లేదు…మూడోసారి కూడా కేసీఆర్ నే సీఎం కావడం ఖాయమని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఆదివారం సత్తుపల్లి పట్టణంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో నామ, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు వార్డుల్లో జరిగిన సభల్లో నామ మాట్లాడుతూ …

Read More »

సినీ ఇండస్ట్రీలో  మరో విషాదం

సినీ ఇండస్ట్రీలో  వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. మలయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన యువ నూతన దర్శకుడు   జోసెఫ్‌ మను జేమ్స్‌ (31)  అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జోసెఫ్‌.. కేరళ అలువాలోని రాజగిరి ఆస్పత్రిలో హెపటైటిస్‌  కు చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. అయితే జోసెఫ్‌ మను ‘ఐయామ్‌ క్యూరియస్’   సినిమాతో …

Read More »

తెలంగాణలోని బీసీలకు శుభవార్త

తెలంగాణలో ఉన్న బీసీల విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా విశేష కృషి చేస్తున్నది. అందులో భాగంగా ఇప్పటికే 138 గురుకుల పాఠశాలలను జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా 2023-24 విద్యాసంవత్సరానికి మరో 119 గురుకుల పాఠశాలలను కాలేజీలుగా అప్‌గ్రేడ్‌ చేసింది. ఆయా కళాశాలల్లో ప్రవేశాలకు ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ చేయడంతో సోమవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలు …

Read More »

మెడికో ప్రీతి కుటుంబానికి అండగా తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ  సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పరంగా బాధిత ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటిస్తున్నాం. ప్రభుత్వ పరంగా ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం. ప్రీతి ఘటన అత్యంత దురదృష్టం, బాధాకరం. ఎవరూ పూడ్చలేని దుఖం లో ఆ కుటుంబం ఉంది. అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం …

Read More »
MINISTER HARISH RAO sensational COMMENTS ON KANTI VELUGU SCHEME

ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియా అరెస్టు అప్రజాస్వామికం..

ఢిల్లీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడం కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగం. సిసోడియా అరెస్టును భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తోంది. రాజకీయంగా ఆమ్ ఆద్మీపార్టీని ఎదుర్కోలేక తప్పుడు కేసుల్లో ఆప్ నాయకత్వాన్ని ఇరికించే ప్రయత్నం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. ఇటీవల ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘెరంగా దెబ్బతిన్న బీజేపీ కేవలం కక్షసాధింపు చర్యగా ఆప్ నేతలపై అభియోగాలు మోపి …

Read More »

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతు బంధు , రైతు భీమా , 24 గంటల విద్యుత్ ఉన్నాయా.?

తెలంగాణలో పర్యటిస్తున్న బీజేపీ కేంద్ర మంత్రులు కార్నర్ మీటింగుల పేరు తో తెలంగాణ అభివృద్ధి పై చేస్తున్న వ్యాఖ్యల పై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయి లో మండి పడ్డారు. సూర్యాపేట లో మీడియా తో మాట్లాడుతూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో , తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి బేరీజు వేసుకుని కేంద్ర మంత్రులు మాట్లాడాలని అన్నారు.కేసీఆర్ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా? …

Read More »

Politics : తెలంగాణ పర్యాటకంలో కెసిఆర్ ప్రభుత్వం మరో ముందడుగు..

Politics ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పర్యాటకంపై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన కేసీఆర్ గవర్నమెంట్ తాజాగా కరీంనగర్ను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని చూస్తుందని తెలుస్తోంది ఈ నేపథ్యంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. కరీంనగర్ పర్యాటకంగా అభివృద్ధి పరిచి తెలంగాణకే టూరిజం స్పాట్ల గా మార్చాలనేదే సీఎం కేసీఆర్ యొక్క లక్ష్యమని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు గతంలో …

Read More »

Politics : తెలంగాణలో 500 కోట్ల పెట్టుబడి పెట్టనున్న ఫార్మా కంపెనీ..

Politics తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో సమావేశం అనంతరం తెలంగాణలో 500 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టనున్నట్టు ఫార్మా కంపెనీలు ప్రకటించాయి.. తెలంగాణను అన్ని విధాల ముందుకు నడిపించడమే తమది ఏమంటూ ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం పలు విషయాల్లో చెప్పకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో తెలంగాణ అభివృద్ధి కోసం మంత్రి కేటీఆర్ తనవంతు కృషిని చేస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో …

Read More »

Politics : ఇక గ్రూప్ 2 గ్రూప్ 3 పరీక్షలో ఇది తప్పనిసరి..

Politics ఆంధ్రా గవర్నమెంట్ ఇప్పటికే నిరుద్యోగ యువత కోసం పళ్ళు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే గ్రూప్ వన్ టూ త్రీ కేడర్లో నోటిఫికేషన్లు విడుదలయ్యాయి అయితే ఇప్పటివరకు వీటికి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ మాత్రమే ఉండగా ఇకనుంచి కంప్యూటర్ టెస్ట్ కూడా తప్పకుండా ఉందని తాజాగా చెప్పుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ సాధారణ పరిపాలన కార్యదర్శి పోలా భాస్కర్. గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 కేడర్కు ప్రిపేర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat