KSR
May 23, 2018 ANDHRAPRADESH, SLIDER
903
నిత్యం ఏదో ఒక సమస్యలతో వివాదాల్లో ఉండే అనంతపురం తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వాఖ్యలు చేశారు.ఈ రోజు రాష్ట్రంలోని గుత్తి లో మాజీ ఎమ్మెల్యే మధుసూదన గుప్తాతో కలిసి పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా ఆయన గుత్తి మున్సిపల్ చైర్పర్సన్ తులసమ్మ తనయుడు శీనుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘నేను తలచుకుంటే నువ్వు, నీ అమ్మ, గుత్తి మున్సిపల్ కమిషనర్ ఉండరంటూ’ వార్నింగ్ ఇచ్చారు.జేసీ …
Read More »
rameshbabu
May 23, 2018 ANDHRAPRADESH, SLIDER
930
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీ పార్టీ సీనియర్ నేత ,ఎంపీ విజయసాయి రెడ్డి ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ గత కొంతకాలంగా తిరుమల తిరుపతి దేవాలయానికి సంబంధించిన నగలు ,ఆభరణాలు ,ఆస్తులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉన్నాయి . వాటిని చంద్రబాబు అధికారక నివాసమైన ఏపీలోని అమరావతి ,తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో …
Read More »
rameshbabu
May 23, 2018 MOVIES, SLIDER
934
దాదాపు నాలుగు దశాబ్దాలుగా పైగా ఇటు అందంతో అటు చక్కని అభినయంతో టాలీవుడ్ మొదలు బాలీవుడ్ వరకు ,కోలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు అభిమానులల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానటి శ్రీదేవి .అయితే ఆమె దుబాయ్ లో జరిగిన తన కుటుంబానికి చెందిన వ్యక్తి వివాహానికి హాజరై అకస్మాత్తుగా బాత్రూం లో పడి మరణించారు .అయితే అప్పటి నుండి నటి శ్రీదేవి మృతిపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు . …
Read More »
rameshbabu
May 23, 2018 BUSINESS, NATIONAL, SLIDER
1,614
ప్రభుత్వ రంగానికి చెందిన [ప్రముఖ జాతీయ బ్యాంకు ఎస్బీఐ భారీ నష్టాల్లో కూరుకుపోయింది .అందులో భాగంగా గత మార్చి నెల క్వార్టర్ లో మొత్తం ఏడు వేల ఏడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయల నష్టాలను చవిచూసింది . గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మొండి బకాయిలు ఎక్కువవ్వడంతో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నష్టాల్లో కూరుకుపోయిందని సంబంధిత అధికారులు ప్రకటించారు . గత ఏడాది ఇదే సమయంలో …
Read More »
siva
May 23, 2018 LIFE STYLE, NATIONAL
1,422
కేరళ రాష్ట్రాన్ని వణికిస్తున్న నిపా వైరస్ ఇపుడు కర్ణాటక రాష్ట్రానికి వ్యాపించినట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా, ఇద్దరు రోగుల్లో ఈ వైరస్ లక్షణాలను గుర్తించినట్టు వైద్యులు చెపుతున్నారు. ఈ కేరళ సరిహద్దు ప్రాంతమైన మంగళూరులో గుర్తించినట్టు సమాచారం. మరోవైపు, కేరళలో ఈ వైరస్ ధాటికి ఇప్పటికే 10 మంది చనిపోయారు. వీరిలో నిపా వైరస్ రోగులకు చికిత్స చేస్తూ వచ్చిన లినీ అనే నర్సు కూడా ప్రాణాలు కోల్పోయింది. దీంతో …
Read More »
rameshbabu
May 23, 2018 NATIONAL, SLIDER
929
మీకు కారు ఉందా ..!పోనీ మీకు బైకుందా ..ఉంటె అది పెట్రోల్ తో నడుస్తుందా ..!.మీకు తెలివి ఉందా ..బైకుంటే పెట్రోల్ తో కాకుండా నీళ్ళతో నడుస్తుందా అని మమ్మల్ని తిట్టుకుంటున్నారా ..అయితే ఆగండి ఆగండి మేము చెప్పే వార్తను చదివితే మమ్మల్ని తిట్టుకోవడం కాదు .మిమ్మల్ని మీరే తిట్టుకుంటారు . అసలు ముచ్చట ఏమిటి అంటే గత నాలుగు ఏండ్లుగా రోజు రోజుకి పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న …
Read More »
rameshbabu
May 23, 2018 MOVIES
1,076
అలనాటి నటి ,ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నారా ..ఆమె ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుందా ..అవును అనే అంటుంది సోషల్ మీడియా . అయితే కొంతమంది ఇలా నటి రాధిక శరత్ కుమార్ పై వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారు .తనపై సోషల్ మీడియాలో వస్తున్నా వార్తలపై స్పందించారు నటి రాధిక.ఆమె …
Read More »
KSR
May 23, 2018 LIFE STYLE
1,130
కాసిని నీళ్లూ, రెండు చెంచాల రాగి పిండి, ఓ బెల్లం ముక్క.. ఈ మూడింటితో తయారయ్యే రాగిజావ నిజంగా ఆరోగ్య ప్రదాయినే. ఈ సమయంలో దీన్ని రోజుకోసారి తీసుకోవడం వల్ల పొట్టలో చల్లగా ఉండటంతోపాటు మరెన్నో లాభాలు కూడా ఉన్నాయి. ఇంతకీ అవేంటంటే… * రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. * వీటిలో ఇనుము మోతాదు కూడా ఎక్కువే. కాబట్టి …
Read More »
KSR
May 23, 2018 NATIONAL, POLITICS, SLIDER
682
ఈ రోజు కర్ణాటకలో కాంగ్రెస్-JDS కూటమి ప్రభుత్వం కొలువదీరనుంది. కూటమి నుంచి ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత H.D.కుమారస్వామి ప్రమాణ చేయనున్నారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు కుమారస్వామి ప్రమాణం చేయనున్నారు. డిప్యూటీ సీఎంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జి.పరమేశ్వర ప్రమాణం చేస్తారు. ఈ సందర్భంగా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.అయితే ఈ కార్యక్రమానికి తాను హాజరు అవుతున్నట్లు ఇప్పటికే మక్కల్ నీదిమయ్యమ్ పార్టీ అధినేత, ప్రముఖ సినీనటుడు కమల్ హాసన్ బహిర్గతంగా …
Read More »
KSR
May 23, 2018 SLIDER, TELANGANA
716
కేంద్ర మాజీ మంత్రి, సికింద్రబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.అయన కుమారుడు వైష్ణవ్ రాత్రి(మంగళవారం,మే-23) గుండెపోటుతో చనిపోయారు.రాత్రి ఇంట్లో భోజనం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు వైష్ణవ్ ను ముషీరాబాద్ లోని గురునానక్ కేర్ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పన్నెండున్నరకు కన్నుమూశారు. వైష్ణవ్ కు 21 ఏళ్ల. వైష్ణవ్ ప్రస్తుతం MBBS మూడో ఏడాది చదువుతున్నారు. వైష్ణవ్ దత్తాత్రేయకు ఒక్కడే …
Read More »