KSR
May 11, 2018 MOVIES
1,131
మంచి నటుడిగా, దర్శకుడిగా, కొరియోగ్రాఫర్గా పేరు సంపాదించుకున్న ప్రభుదేవా.. మరోసారి పెళ్ళికొడుకు కాబోతున్నాడు.ఇంతకముందు నయనతారతో గత కొన్ని సంవత్సరాల క్రితమే వివాహం కాగా.. కొన్ని మనస్పర్ధల కారణంగా ఆమెకు విడాకులు ఇచ్చాడు.అయితే తాజాగా ప్రభుదేవాను పెళ్లి చేసుకోవడానికి నికీషా పటేల్ సై అంటుంది. ఇంతకీ నికీషా పటేల్ ఎవరనుకుంటున్నారా..? జనసేన అధినేత,ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కించిన కొమురం పులి సినిమాలో హీరోయిన్ గా పరిచయమైంది.ఆ సినిమా …
Read More »
siva
May 11, 2018 ANDHRAPRADESH
937
ఆయన నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ప్రముఖ సీనియర్ నాయకుడు.జిల్లా పార్టీ అధ్యక్షుడి దగ్గర నుండి ప్రభుత్వ విప్ వరకు ..ఎమ్మెల్సీ నుండి ఎంపీ వరకు ..మంత్రి నుండి టీటీడీ చైర్మన్ పదవి వరకు అన్ని పదవులను ఆయన అలంకరించాడు.అంతటి సీనియర్ నాయకుడు అయిన ఆయన వైసీపీ గూటికి చేరనున్నారా..?.ఇప్పటికే అప్పటి ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు మహేష్ వైసీపీలో చేరడంతో పల్నాడులో మంచి పటిష్ట …
Read More »
bhaskar
May 11, 2018 MOVIES
1,259
మామూలుగా మనకు ఎన్నో కాంప్లిమెంట్స్ వస్తుంటాయి. రక రకాలుగా పొగుడుతుంటారు. కానీ, కొన్ని కాంప్లిమెంట్స్ మాత్రం జీవితాంతం గుర్తుంటాయి. వాటిని ఎప్పటికీ మరిచిపోలేం. అలాంటిది ఒక పది సంవత్సరాల క్రితం పవన్ కల్యాణ్తో ఫోన్లో మాట్లాడటం జరిగింది. పక్కన ఎవరికో ఫోన్ చేస్తే పవన్ కల్యాణ్ ఉన్నారు. పవన్ కల్యాన్ లైన్లోకి వచ్చి నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఇది.. మీరు అంత సిగ్గులేకుండా ఎలా చేస్తారండీ.. ఆ కాంప్లిమెంట్ని అస్సలు …
Read More »
KSR
May 11, 2018 POLITICS, SLIDER, TELANGANA
961
గులాబీ దళపతి,ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించిన రైతుబంధు పథకానికి రాష్ట్రవ్యాప్తంగా నే కాకుండా దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి.కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి చెక్కులను రైతులు తమ కళ్ళకు అద్దుకొని తీసుకుంటున్నారు.మొదటి రోజు రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. అయితే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రం ఈ పథకంపై బురద జల్లుతుంది.రైతులకు అండగా నిలిచే రైతుబంధు పథకంపై కాంగ్రెస్ …
Read More »
KSR
May 11, 2018 ANDHRAPRADESH, POLITICS
1,170
టీడీపీ నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) చైర్మన్ వర్ల రామయ్య ఓ దళిత యువకుడిపై జులుం ప్రదర్శించి, తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే..గురువారం మచిలీపట్నం బస్టాండ్లో రామయ్య అధికారులతో కలసి బస్సులను తనఖీ చేశారు. ఓ బస్సులోని యువకుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు ఉండడంతో రామయ్య అహం దెబ్బతింది. నిప్పులు తొక్కిన కోతిలా చెలరేగిపోయాడు. ‘నీ …
Read More »
KSR
May 10, 2018 Uncategorized
805
పని చేసే యజమాని పెళ్లికి వస్తేనే ఎంతో సంబరం ఆ ఇంట్లో.. అభిమానించే నటుడో.. హీరోనో వస్తేనే ఎగిరి గంతేస్తాం.. అలాంటిది పిలుపు లేకపోయినా.. కలలో కూడా ఊహించని విధంగా సామాన్యుడి ఇంట్లో పెళ్లికి సీఎం కేసీఆర్ హాజరు అయితే ఎలా ఉంటుంది.. ఆ పెళ్లి మొత్తం హడావిడి, హంగామానే కాదు ఆశ్చర్యం, షాక్ అవుతారు. అలాంటి షాక్ ను ఓ పెళ్లిలో చూపించారు సీఎం కేసీఆర్. గురువారం (మే-10) …
Read More »
KSR
May 10, 2018 TELANGANA
912
అందరికి మెరుగైన వైద్యం అందాలి అని ప్రపంచ నర్సెస్ దినోత్సవం సందర్భంగా నర్సింగ్ ఆఫీసర్స్ అస్సోసిషన్ ఆధ్వర్యంలోమే 12 నాడు రవీంద్రభారతిలో ఉదయం 9 గంట నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు నర్సెస్ మహాసభ నిర్వహిస్తున్నారు.ఈ సభలో నర్సింగ్ వృత్తిలోని నిపుణులుప్రజారోగ్యంలో నర్సెస్ యొక్క పాత్రపై వివిధ అంశాలవారిగా మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి హాజరువుతారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.. …
Read More »
KSR
May 10, 2018 TELANGANA
867
వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అరూరి రమేష్ మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు. ఇప్పటికే ఎంతోమంది పేదలకు ఆర్ధిక సాయాన్ని అందించి తన గొప్ప మనస్సును చాటుకోగా..తాజాగా నియోజకవర్గంలో రైతు బంధు చెక్కులను పంపిణీ చేయడానికి వెళ్ళుతుండగా పంథిని గ్రామంలో ముగ్గురు అడపిల్లల తండ్రి నస్కూరు కుమార్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్నఎమ్మెల్యే అరూరి రమేష్ తన కారును ఆపి ఆ కుటుంబాన్ని పరామర్శించి 10 …
Read More »
siva
May 10, 2018 ANDHRAPRADESH
767
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఈ నెల 13 న పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించబోతోంది. ఈ నేపథ్యంలో ఆ జిల్లా వైసీపీ నేతలు ఆళ్లనాని, తలశిల రఘురాం, కోటగిరి శ్రీధర్లు గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 13 నియోజకవర్గాల్లో 250 కిలోమీటర్ల మేర పాదయాత్ర ఉంటుందని తెలిపారు. 14వ తేదీన ఏలూరు సమీపంలోని మదేపల్లి వద్ద వైఎస్ జగన్ పాదయాత్ర 2 వేల …
Read More »
rameshbabu
May 10, 2018 MOVIES, SLIDER
1,057
గతంలో విడుదలైన ఫిదా మూవీ ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికి తెల్సిందే .ఈ మూవీలో తెలంగాణ ప్రాంత అమ్మాయిగా చక్కగా నటించి ఇటు నేచురల్ అందంతో అటు చక్కని అభినయంతో హీరోయిన్ గా మంచి మార్కులే కొట్టేసింది సాయిపల్లవి . ఆ తర్వాత నేచురల్ స్టార్ హీరో నాని హీరోగా తెరకెక్కిన ఎంసీఏ మూవీలో నటించిన ఆ మూవీ హిట్ టాక్ తెచ్చుకోకపోయిన పల్లవికి మంచి మార్కులే పడ్డాయి నటనకు …
Read More »