rameshbabu
April 6, 2018 SLIDER, TELANGANA
750
తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా పీఎపల్లి మండలంలో వడ్డిపట్ల వద్ద ఈ రోజు తెల్లారుజామున ట్రాక్టర్ అదుపు తప్పి పక్కనే ఉన్న ఏఎంఆర్ కాలువలో పడిపోయింది.అయితే ఇప్పటివరకు ఈ ప్రమాదంలో దాదాపు పన్నెండు మంది మరణించారు అని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఒక యువకుడు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దాదాపు పద్నాలుగు మందిని కాపాడాడు.ప్రమాదంలో రమావత్ హన్మ అనే యువకుడు కూడా చిక్కుకున్నాడు .అయితే ఒకవైపు తనను …
Read More »
rameshbabu
April 6, 2018 ANDHRAPRADESH, SLIDER
914
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన యువనేత ,ఎంపీ మిథున్ రెడ్డి సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు.ఈ రోజు శుక్రవారం ఉభయ సభలు నిరవదికంగా వాయిదా పడిన సంగతి తెల్సిందే.అయితే గత పన్నెండు రోజులుగా ఏపీకి ప్రత్యేక హోదా హామీ అమల్లో వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇస్తూనే ఉంది.అయితే లోక్ సభ స్పీకర్ సభ ఆర్డర్ లో లేదని సభను వాయిదా …
Read More »
rameshbabu
April 6, 2018 SLIDER, SPORTS
930
టీం ఇండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రపంచ చరిత్ర సృష్టించింది.దీంతో తన ఖాతాలో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది మిథాలీ.ఇంటర్నేషనల్ మహిళా క్రికెట్లో అత్యధిక వన్డే మ్యాచ్ లాడిన క్రీడాకారిణిగా మిథాలీ చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ చార్లేట్ ఎడ్వర్ట్ అత్యధికంగా నూట తొంబై మ్యాచ్ లాడిన క్రీడాకారిణిగా జాబితాలో అగ్రస్థానంలో ఉంది.తాజాగా మిథాలీ ఆమెను దాటి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది .నాగ్ పూర్ …
Read More »
KSR
April 6, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER, TELANGANA
1,027
సాధారణంగా మంత్రుల దృష్టికి సమస్యలు తీసుకుపోవాలంటే..అదో పెద్ద ప్రహసనం. ఎన్నో దశలు దాటుకొని చేయాల్సిన ప్రయాణం. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇలాంటి శైలికి పూర్తికి భిన్నం. రాజకీయాలకు, పరిపాలన శైలికి పునర్ నిర్వచనం ఇచ్చిన కేటీఆర్ ఈ క్రమంలో ట్విట్టర్ ద్వారా ప్రజలకు చేరువ అవుతున్న సంగతి తెలిసిందే. అలా ఇప్పటికే ఎందరికో ఆయన పునర్జన్మ ప్రసాదించారు. తాజాగా ఓ …
Read More »
siva
April 6, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
977
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఏ నాడు కూడా రాజీ పడకుండా పోరాటం చేస్తున్నారు. ఈ తరుణంలో వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి శుక్రవారం సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ చెప్పిందే చేసిందని అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ …
Read More »
rameshbabu
April 6, 2018 SLIDER, TELANGANA
756
అహ్మదాబాద్ లోని సెంటర్ ఫర్ గ్లాస్ అండ్ సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ని తెలంగాణ రాష్ట్ర బి.సి. శాఖ మాత్యులు జోగురామన్న గారు, ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ , బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు , ఎం.బిసి కార్పొరేషన్ సి ఈ ఓ అలోక్ కుమార్ సందర్శించారు. ఆధునిక యంత్రాల ద్వారా తయారవుతున్న పాత్రలను, యంత్రాల యొక్క పని తీరుని మంత్రి గారు అడిగి తెలుసుకున్నారు. …
Read More »
siva
April 6, 2018 ANDHRAPRADESH
769
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఏ నాడు కూడా రాజీ పడకుండా పోరాటం చేశారు. ఈక్రమంలో నేడు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా వైసీపీ ఎంపీలు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆమరణ దీక్షలో వైసీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, మిథున్రెడ్డి, వైయస్ అవినాష్రెడ్డిలు దీక్షలో పాల్గొన్నారు. ఎంపీలకు పార్టీ సీనియర్ నాయకులు బొత్స …
Read More »
rameshbabu
April 6, 2018 ANDHRAPRADESH, SLIDER
1,196
భరత్ అనే నేను టాలీవుడ్ సూపర్ స్టార్ ,స్టార్ హీరో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ .ప్రముఖ దర్శకుడు కొరటాల శివ నేతృత్వంలో దానయ్య డీవివి నిర్మాతగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలను అందించగా ఇప్పటివరకు మూడు పాటల లిరిక్స్ ను విడుదల చేశారు.వీటిలో ఒకదానికి ఒకటి మించి అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.ఈ నేపథ్యంలో తాజాగా వచ్చాడయ్యో సామీ అనే పాట లిరిక్స్ విడుదలైన గంటలోనే నాలుగు …
Read More »
siva
April 6, 2018 SPORTS
891
భారత మహిళల క్రికెట్ జట్టు సారథి మిథాలీ రాజ్ మరో అరుదైన ఘనతను సాదించింది. అంతర్జాతీయ మహిళా క్రికెట్లో అత్యధిక వన్డేలు ఆడిన క్రీడాకారిణిగా మిథాలీ రాజ్ చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకూ ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్ట్స్ అత్యధికంగా 191 వన్డేలాడిన క్రీడాకారిణిగా జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు మిథాలీ రాజ్.. ఎడ్వర్ట్స్ను దాటి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. నాగ్పూర్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ మహిళల మధ్య తొలి వన్డే …
Read More »
KSR
April 6, 2018 Uncategorized
1,067
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగర ప్రజలకు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీపి కబురు అందించారు.హైదరాబాద్ మహానగరం మల్కాజ్గిరిలోని బీజేఆర్ నగర్లో బస్తీ దవాఖానను రాష్ట్ర మంత్రులు కేటీఆర్ ,లక్ష్మారెడ్డి కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా బస్తీ దవాఖానా లో మంత్రి కేటీఆర్ వైద్యం చేపించుకున్నారు.వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి.. కేటీఆర్కు బీపీ చెక్ చేశారు.అనంతరం చేతివేలి గాయానికి మంత్రి కేటీఆర్ చికిత్స చేయించుకున్నారు. బస్తీ దవఖానాల్లో తానే …
Read More »