Classic Layout

రైతు సంక్షేమ పథకాలను తెచ్చిన ఘనత ఒక్క సీఎం కేసీఆర్ గారికే దక్కుతుంది

తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ మున్సిపాలిటీ 1 వార్డు పరిధిలోని ఈదులపూసపళ్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్నీ ప్రారంభించిన ఎమ్మెల్యే   భానోత్ శంకర్ నాయక్ .ఈ సందర్బంగా ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మగౌరవంతో బతకాలని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే లక్ష్యంతో దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ప్రియతమ నాయకులు సీఎం కేసీఆర్ …

Read More »

నిరుపేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే Kp…

 తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ పరిధిలోని  కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ లో నివాసముంటున్న అంజమ్మ ఇంటి పైకప్పు నిన్న మధ్యాహ్నం ప్రమాదవశాత్తు కూలింది. అదే సమయంలో నిద్రిస్తున్న చిన్నారికి తృటిలో ప్రమాదం తప్పింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ఈరోజు అక్కడికి వెళ్లి నిరుపేద కుటుంబానికి అండగా నిలిచారు. మానవతాదృక్పథంతో స్పందించి తక్షణమే రూ.50 వేలు ఆర్థికసాయాన్ని అంజమ్మకు …

Read More »

మంత్రి స‌మీర్ కుమార్ మ‌హాసేత్ ఇంట్లో ఐటీ దాడులు

బీహార్‌కు చెందిన ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి స‌మీర్ కుమార్ మ‌హాసేత్ ఇంట్లో ఇవాళ గురువారం ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఐటీశాఖ‌కు చెందిన సుమారు 25 మంది స‌భ్యులు మంత్రి ఇంట్లో త‌నిఖీలు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న ఇంటితో పాటు ఆఫీసులోనూ సోదాలు జ‌రుగుతున్నాయి.త‌నిఖీల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇంకా వెల్ల‌డికాలేదు.

Read More »

చంద్రబాబు సంచలన నిర్ణయం

 ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు.. 2024లో ఏపీలో జ‌రిగే అసెంబ్లీ  ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ అధికారంలోకి రాకుంటే, ఇక త‌న‌కు అదే చివ‌రి ఎన్నిక అవుతుంద‌ని ఆయన అన్నారు. రాష్ట్రంలోని క‌ర్నూల్ జిల్లాలో బుధ‌వారం జ‌రిగిన రోడ్‌షోలో భావోద్వేగంగా మాట్లాడుతూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాతే అసెంబ్లీలో అడుగుపెడుతాన‌ని గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌తిజ్ఞ …

Read More »

నూత‌న స‌చివాల‌యాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,ముఖ్య‌మంత్రి కేసీఆర్ నూత‌న స‌చివాల‌యానికి చేరుకున్నారు. స‌చివాల‌య నిర్మాణ ప‌నుల పురోగ‌తిని కేసీఆర్ ప‌రిశీలిస్తున్నారు. సీఎం కేసీఆర్ వెంట రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి, ఆర్ అండ్ బీ శాఖ అధికారులతో పాటు త‌దిత‌రులు ఉన్నారు. స‌చివాల‌య నిర్మాణ ప‌నులు దాదాపు పూర్తి కావొచ్చాయి. ఇంటీరియ‌ర్ ప‌నులు ముమ్మ‌రంగా కొన‌సాగుతున్నాయి. మూడు షిఫ్టుల్లో ప‌నులు జ‌రుగుతున్నాయి.స‌చివాల‌యానికి వ‌చ్చే కంటే ముందు …

Read More »

కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తాం

 తెలంగాణ రాష్ట్రంలోని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు పాల్గొని మాట్లాడుతూ….. రోగులకు అన్ని విధాల మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని ఆయన అన్నారు. తెలంగాణ …

Read More »

మృతుల కుటుంబాలకు అండగా మంత్రి పువ్వాడ

 తెలంగాణ రాష్ట్రంలోని  ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలం చింతగుర్తి గ్రామంకు చెందిన షేక్ ఖాజా భీ మృతి చెందిన నేపథ్యంలో వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి తక్షణ సహాయం క్రింద 5 వేల రూపాయల నగదును అందజేశారు. అనంతరం గణేశ్వరం గ్రామానికి చెందిన కొర్రా సోమ్ల ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో వారి దశదిన కార్యక్రమానికి హాజరై రూ.5 వేల రూపాయల నగదును మంత్రి వ్యక్తిగత సహాయకులు చిరుమామిళ్ల …

Read More »

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 15 ఫైర్ స్టేషన్లు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 15 ఫైర్ స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వాటి నిర్వహణకు అవసరమైన 382 ఉద్యోగాలను కూడా మంజూరుచేసింది. ఈ మేరకు అగ్నిమాపక కేంద్రాలు, ఉద్యోగాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఫైర్ స్టేషన్లు లేని శాసనసభ నియోజకవర్గాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నది. కాగా, కొత్తగా మంజూరైన ఉద్యోగాల్లో 367 పోస్టులను శాశ్వత ప్రాతిపదికన, 15 పోస్టులను అవుట్‌ సోర్సింగ్‌ …

Read More »

క్రీడల అభివృద్ధికి తోడ్పాటునందిస్తా- ఎమ్మెల్సీ కవిత

 తెలంగాణ రాష్ట్రంలోని  నిజామాబాద్‌ జిల్లాలో క్రీడల అభివృద్ధికి, జిల్లా ఒలింపిక్‌ సంఘం కార్యక్రమాలకు తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తానని అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్‌ జిల్లా ఒలింపిక్స్‌ సంఘం నూతన కార్యవర్గం ప్రతినిధులు ఈ రోజు గురువారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. సంఘం అధ్యక్షుడు ఈగ సంజీవరెడ్డి, ఉపాధ్యక్షులు బాజిరెడ్డి జగన్ మోహన్‌, ప్రధాన కార్యదర్శి బొబ్బిలి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat