KSR
January 27, 2018 TELANGANA
628
పద్మ అవార్డుల ఎంపిక లో కొన్ని రాష్ట్రాల కే పెద్ద పీట వేస్తూ తెలంగాణ సహా పలు రాష్ట్రాలను పట్టించుకోకపోవడం పై టీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ బి .వినోద్ కుమార్ ప్రధాని నరేంద్ర మోడీ కి లేఖ రాశారు .పద్మ అవార్డులకు నిర్దేశించిన మార్గదర్శకాలకు దగ్గ ప్రతిభ తెలంగాణ లో చాలా మంది కవులు కళాకారులకు ఉన్నా వారిలో ఒక్కరు కూడా ఆ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక కాకపోవడం నిరాశ …
Read More »
KSR
January 27, 2018 ANDHRAPRADESH, SLIDER
757
ఈ నెల 31 న తిరుమల ఆలయం ముసివేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.ఈ నెల 31 న చంద్రగహణం కారణంగా ఉదయం 11గంటల నుండి రాత్రి 9.30గంటల వరకు ఆలయ తలుపులు ముసివేయనున్నట్లు వారు ఒక ప్రకటనలోతెలిపారు.జనవరి 31న సాయంత్రం 5.18 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై రాత్రి 8.41 గంటలకు పూర్తవుతుందన్నారు. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తున్నట్టు వారు తెలిపారు.కాగా రాత్రి …
Read More »
KSR
January 27, 2018 POLITICS, SLIDER, TELANGANA
733
తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంకు కాంగ్రెస్ పార్టీ తన మార్కు రాజకీయం ఏంటో చూపించింది. కలిసి సాగుదామని ప్రతిపాదించిన కాంగ్రెస్..అలాటి ఆలోచనలోనే ఉంచుతూ ఏకంగా వెన్నుపోటు పొడిచిందని అంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను గద్దెదించుదాం…మనం ఏకమవుదాం…అంటూ ప్రకటించిన తెలంగాణ జేఏసీకి దిమ్మతిరిగే షాకిచ్చింది.గాంధీభవన్లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సమక్షంలో టీజేఏసీ నాయకుడు భూపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిద్దిపేటకు చెందిన భూపతిరెడ్డితో ఆయన సన్నిహితులు కాంగ్రెస్ కండువా …
Read More »
admin
January 27, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER, VIDEOS
1,106
కరెక్ట్ టైమ్లో తన టైమింగ్ ఏంటో చూపించారు . వైసిపి అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..
Read More »
KSR
January 27, 2018 SLIDER, TELANGANA
639
ఈ నెల 31 నుండి ఫిబ్రవరి ౩ వరకు జరగనున్న మేడారం సమ్మక్క సారలమ్మ జతరకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లను చేసిన విషయం తెలిసిందే.ఈ జతరకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక RTC బస్సులను నడుపుతున్ననట్లు ప్రకటించగా..ఇప్పుడు రైల్వే కూడా స్పైషల్ ట్రైన్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.ఈ క్రమంలోనే సౌత్ సెంట్రల్ రైల్వే 16 ప్రత్యేక రైళ్లను నడపనుంది.ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు దక్షిణమధ్య …
Read More »
admin
January 27, 2018 Uncategorized
674
ఆసియాలోనే అతిపెద్ద బిందు సేద్య ప్రాజెక్ట్ ప్రారంబోత్సవం నేడు కర్నాటకలోని భాగల్కోట్ జిల్లా రాంతాల్ మరోళాలో ప్రారంభించినున్న కర్నాటక మంత్రులు ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టి పూర్తి చేసిన మేఘా ఇంజీనిరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ 12,300 హెక్టార్లకు సాగునీరు అందించనున్న ప్రాజెక్టు ఆరువేల మందికి పైగా రైతులకు లబ్ధి 2150 కిలోమీటర్ల పైప్లైన్ నిర్మాణం హైదరాబాద్, జనవరి 27:మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ ( ఎం ఈ ఐ …
Read More »
siva
January 27, 2018 ANDHRAPRADESH
843
ఏపీ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఇస్తే బిజెపికి మద్దతు ఇస్తామని ప్రతిపక్ష నేత జగన్ కొత్తగా అనలేదని వ్యాఖ్యానించారు.జగన్ మాట మీద నిలబడ్డారని, ప్రత్యేక హోదా కోసం ఎమ్.పిలతో రాజీనామా చేయిస్తారని ఆయన అన్నారు.రాష్ట్రపతి ,ఉప రాష్ట్రపతి ఎన్నికలలో జగన్ మద్దతు ఇచ్చారని,అప్పుడు ప్రత్యేక హోదా గుర్తుకు రాలేదా అని ఆయన అన్నారు.కేసుల నుంచి బయటపడడానికే జగన్ చేస్తున్న ప్రయత్నాలలో ఇదొకటి అని ఆయన అన్నారు.ప్రత్యేక …
Read More »
KSR
January 27, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
765
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ(బీజేపీ)తో పొత్తులపై సంచలన వాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..బీజేపీ పార్టీ తమతో నడవాలి.. లేదంటే ఓ నమస్కారం పెట్టి మాదారి మేం చూసుకుంటా౦.. ఇన్నిరోజులనుండి మా వాళ్ళను కంట్రోల్ చేస్తున్న..మిత్రధర్మంవల్ల ఇంతకంటే నేను ఎక్కువగా ఏం మాట్లాడలేను అని అన్నారు.అయితే ప్రస్తుతం చంద్రబాబు అన్న ఈ వాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ …
Read More »
siva
January 27, 2018 ANDHRAPRADESH
878
ఏపీ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తుపై . బీజేపీ తమతో కలసి నడవాలని అనుకోకపోతే ఓ నమస్కారం పెట్టి పక్కకు తప్పుకుంటామని ఈరోజు (శనివారం )మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన అన్నారు. ‘నేను మా వాళ్లను కంట్రోల్ చేస్తున్నా.. మిత్రధర్మం వల్ల ఇంతకంటే ఎక్కువ మాట్లాడను. బీజేపీ నాయకులు టీడీపీపై చేస్తున్న విమర్శలపై బీజేపీ అధిష్టానం ఆలోచించుకోవాలి’ ఆయన అన్నారు. అయితే వైసీపీ …
Read More »
KSR
January 27, 2018 POLITICS, SLIDER, TELANGANA
817
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్లగొండ మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీ భర్త ,కాంగ్రెస్ నాయకుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ ను హత్య చేసింది కాంగ్రెస్ నాయకులేనని ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ స్పష్టం చేశారు.ఇవాళ అయన టీఆర్ఎస్ఎల్పీలో మీడియాతో మాట్లాడుతూ..శ్రీనివాస్ హత్యకు కారకులైన వారికి కఠినంగా శిక్ష పడాలన్నారు.ఈ హత్యపై న్యాయ విచారణ జరగాలన్నారు.ప్రధాన నిందితులైన మల్లేష్,రాంబాబు,శరత్ కాంగ్రెస్ కార్యకర్తలేనని ఈ సందర్బంగా నల్లగొండ ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తో …
Read More »