rameshbabu
November 7, 2022 HYDERBAAD, SLIDER, TELANGANA
331
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కౌసల్య కాలనీకి చెందిన సంక్షేమ సంఘం సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద స్థానిక కార్పొరేటర్ ఆగం రాజు గారి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న వర్షపు నీటి నాలా పనులు వేగంగా పూర్తి చేయాలని, కాలనీ ఎంట్రెన్స్ నుండి మొదలుకొని మియాపూర్ మెయిన్ రోడ్డు వరకు బాక్స్ నాలాను …
Read More »
rameshbabu
November 7, 2022 EDITORIAL, SLIDER, TELANGANA
5,684
తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఆదివారం విడుదలైన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ తరపున బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 10,309 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన సంగతి విదితమే. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావించిన ప్రతిపక్ష బీజేపీ,కాంగ్రెస్, అధికార టీఆర్ఎస్ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా …
Read More »
rameshbabu
November 7, 2022 SLIDER, TELANGANA
322
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు,కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు. నిన్న ఆదివారం విడుదలైన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ తరపున బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై పదివేల మూడు వందల తొమ్మిది ఓట్ల మెజార్టీతో విజయకేతనం …
Read More »
Jhanshi Rani
November 6, 2022 POLITICS, SLIDER
244
మునుగోడు ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఓట్లు లెక్కింపు జరగకు ముందే తనకు 1,10,000 ఓట్లు వస్తాయని ఆయనే గెలుస్తాడని ఓవర్ కాన్ఫిడెన్స్తో ముందుగానే జోస్యం చెప్పారు కేఏపాల్. అక్కడితో ఆగకుండా విజయం తనదే అంటూ డాన్సులు కూడా చేశారు. అయితే రిజల్ట్స్ వచ్చిన తర్వాత కేఏ పాల్కు వచ్చిన ఓట్లకు ఆయనకు షాక్ పక్కా. ఎందుకంటే ఆయనకు కేవలం 805 …
Read More »
Jhanshi Rani
November 6, 2022 MOVIES, POLITICS, SLIDER
258
మునుగోడు ఎన్నికల్లో ఓటమిపాలైన కేఏ పాల్పై రామ్ గోపాల్ వర్మ సెటైర్ వేశాడు. మునుగోడు నియోజకవర్గంపై కేఏ పాల్ తన స్నేహితులు ఐఎస్ఐఎస్, ఆల్ఖైదాను ఉపయోగించి బాంబ్ వేయనున్నాడని తెలిసిందని, ఆ ప్రాంతంలోని ప్రజలంతా పారిపోవాలని ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఇదే కాకుండా జీసస్కు చెప్పి మునుగోడు ప్రాంతంలోని పంటపొలాల్లో పంటలు పండకుండా, అక్కడి ప్రజలకు ప్రాణాంతకమైన వైరస్ సోకేలా చేస్తాడని విన్నానని ట్వీట్ చేశారు. అక్కడితో ఆగని ఆర్జీవీ …
Read More »
Jhanshi Rani
November 6, 2022 POLITICS, SLIDER, TELANGANA
256
నువ్వా- నేనా.. అంటూ సాగిన మునుగోడు పోరులో టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. ప్రతి రౌండ్లోనూ టీఆర్ఎస్, బీజేపీల మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. ఫైనల్గా 10,309 ఓట్ల మెజారీటీతో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించారు. మొత్తం 15 రౌండ్లలతో ఓట్ల లెక్కింపు జరగగా.. 2,3 రౌండ్లు తప్పితే మరే రౌండ్లోనూ బీజేపీ సత్తా చాటలేకపోయింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ టీఆర్ఎస్ పార్టీయే ముందంజలో …
Read More »
Jhanshi Rani
November 6, 2022 MOVIES, SLIDER
288
Jhanshi Rani
November 6, 2022 MOVIES, SLIDER
381
బాలీవుడ్ స్టార్స్ ఆలియా- రణ్బీర్ తల్లిదండ్రులయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం ఆలియా భట్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆదివారం ఉదయం రణ్బీర్ కపూర్తో కలిసి ముంబయిలోని హెచ్ఎన్ రిలయన్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది ఆలియా. ప్రస్తుతం తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారని కపూర్ కుటుంబసభ్యులు తెలిపారు. సోనీ రజ్దాన్, నీతూ కపూర్ తదితరులు హాస్పిటల్లో ఉన్నారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు ఆలియా, రణ్బీర్ దంపతులకు …
Read More »
Jhanshi Rani
November 6, 2022 SLIDER, TELANGANA
260
మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా జరుగుతోంది. అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ నువ్వా నేనా.. అన్నట్లు సాగుతోంది. ఇప్పటివరకు జరిగిన రౌండ్లలో ఎవరు ఆధిక్యంలో ఉన్నారంటే. ఏఏ రౌండ్లో ఏ పార్టీ ఆధిక్యంలో ఉందంటే.. – మొదటి రౌండ్లో టీఆర్ఎస్కు 6418 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 5126 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్కు 2100 ఓట్లు పోలయ్యాయి. దీంతో మొదటి రౌండ్లో టీఆర్ఎస్ 1292 ఓట్లతో …
Read More »
rameshbabu
November 5, 2022 SLIDER, TELANGANA
433
మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా పోలింగ్ రోజున విచిత్ర సంఘటనలు చోటు చేసుకున్నాయి. బీజేపీ నాయకులు చేసిన యాక్టింగ్పై టీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్ ట్వీట్ చేశారు. బీజేపీ నాయకుల డ్రామాకు సంబంధించిన వీడియోను తన ట్వీట్టర్ పేజీలో షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చారు. బీజేపీ నాయకుల డ్రామాను ఈ దేశ ప్రజలు తప్పక చూడాలి. పోలింగ్ స్టేషన్లోకి మొబైల్ తీసుకెళ్లొద్దని పోలీసులు సూచించినందుకు.. బీజేపీ నాయకుడు ఒకరు హంగామా సృష్టించారు. …
Read More »