KSR
October 5, 2017 SLIDER, TELANGANA
1,085
సింగరేణి ఎన్నికల కౌంటింగ్ ఫలితాల ప్రక్రియ ప్రారంభమైంది. కొత్తగూడెం కార్పొరేట్ లో భాగమైన హైదరాబాద్ లోని సింగరేణి భవన్లో చేపట్టిన ఓట్ల లెక్కింపులో టీబీజీకేఎస్ బోణీ కొట్టింది. మొత్తం ఓట్లు 86 కాగా టీబీజీకేఎస్కు అత్యధికంగా 77 ఓట్లు పోలైయ్యాయి. హెచ్ఎంఎస్-1, బీఎంఎస్-2, ఏఐటీయూసీ-2, సీఐటీయూ-2 ఓట్లు పోలైయ్యాయి. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రతా కొనసాగుతుంది.
Read More »
siva
October 5, 2017 CRIME
1,546
హైదరబాద్ నగరంలో వ్యభిచారం పెరిగిపోతున్నది. రోజు పోలీసులు దాడులు జరిపి ఆరెస్ట్ లు జరుగుతున్న … మరోసటి రోజే మరో వీధిలో చిక్కుతున్నారు. తాజాటగా ఫ్యామిలీ సెలూన్ అంటూ వ్యభిచార దందా నడుపుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రవణ్ అనే వ్యక్తి ఎల్బీనగర్లోని కృష్ణనగర్లో డైమండ్ ఫ్యామిలీ సెలూన్ నిర్వహిస్తున్నాడు. అయితే, అందులో మసాజ్ల పేరుతో వ్యభిచారం నడుపుతున్నట్టు ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు విశ్వసనీయ సమాచారం అందుకున్నారు. …
Read More »
siva
October 5, 2017 LIFE STYLE, NATIONAL, SLIDER
845
దేశంలో ఈ మద్య గల్లీ గల్లీకి ఓ దొంగ బాబా పుట్టుకొస్తున్నారు..ప్రజల మూఢ విశ్వాసాలతో ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటున్నారు. మరికొంత మంది బాబాలు పెద్దరికం ముసుగులో వేల కోట్లు సంపాదిస్తున్నారు. బాబాల ముసుగులో కొంత మంది దుర్మార్గులు చేస్తున్న అకృత్యాలు చూస్తుంటే..ఆశ్చర్యం వేస్తుంది. సభ్యసమాజం తల దించుకునేలా ప్రవర్తిస్తున్న దొంగ బాబాలు పేరుకు మాత్రం పెద్ద మనుషుల్లా చలామణి అవుతున్నారు. ఇప్పటికే నిత్యానంద, ఆశారాం బాబా, డేరా బాబా గుర్మీత్, …
Read More »
siva
October 5, 2017 MOVIES
1,261
ఇలాంటి ఆఫర్ ఏ హీరోయిన్ అయినా.. ఏ నటీమణి అయినా ఇచ్చే ఛాన్స్ ఏ మాత్రం లేదు. అయితే.. యాంకర్ కం యాక్టర్ గా చెలరేగిపోతున్న రష్మీ గౌతమ్ చెప్పిన మాటల ప్రకారం.. ఆమెతో డేటింగ్ చేసేందుకు ఇంత ఖర్చు చేయాల్సి ఉంటుందన్న మాట. ప్రచారం కోసమే చెప్పిన ఓ మాటకు జనాలు ఇలా అర్ధం తీసుకున్నారు. సినిమాల్లో చిన్నా చితకా పాత్రలు చేసుకుంటూ కెరీర్ ప్రారంభించిన భామ రష్మీ …
Read More »
vasu
October 5, 2017 NATIONAL
708
రోజు రోజుకీ దేశంలో ఆడవారిపై లైంగిక వేధింపులు పెరిగిపోతూనే ఉన్నాయి.. విధుల్లో భాగంగా రిపోర్టింగ్ చేసే మహిళా జర్నలిస్టులు కూడా అత్యాచారాలు, లైంగిక వేధింపులకు గురవుతుననారు. ఓ మహిళా జర్నలిస్టును లైంగికంగా వేధించిన ఆరోపణల కింద ఓ సెక్యూరిటీ గార్డును బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. గత నెల మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ బెంగళూరు వచ్చి ఓ హోటల్లో …
Read More »
KSR
October 5, 2017 SLIDER, TELANGANA
753
మునుగోడు నియోజకవర్గ ప్రజల కష్టాలు తీరాలంటే, ఫ్లోరైడ్ బాధలు పోవాలంటే కృష్ణా నీళ్లు రావాలని ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. నల్గొండ జిల్లా మునుగోడులో కొత్తగా నిర్మించిన గోదాములను ప్రారంభించిన తర్వాత ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. డిండి ఎత్తిపోతల పథకం చేద్దామంటే కాంగ్రెస్ వాళ్ళు కోర్టులో కేసులు పెడుతున్నారని, శివన్నగూడెం ప్రాజెక్ట్ వద్ద టెంట్లు వేయించి ధర్నాలు చేయిస్తున్నారని మంత్రి గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం జల యజ్ఞం పేరిట …
Read More »
siva
October 5, 2017 ANDHRAPRADESH
1,403
ఏపీకు చెందిన ఓ విద్యార్థితోపాటు అతడితో ఉన్న ఓ మహిళా టీచర్ను రైల్వే పోలీసులు మధ్యప్రదేశ్లోని భోపాల్లో అదుపులోకి తీసుకున్నారు. కర్నూలులోని ఓ ప్రైవేట్ స్కూలులో సోషల్ టీచర్గా ఉన్న ఓ మహిళ(27), అదే స్కూల్లో 9వ తరగతి చదువుకుంటున్న ఓ విద్యార్థి కొద్దిరోజుల క్రితం కనిపించకుండాపోయారు. దీంతో ఆ విద్యార్థి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిచ్చిన ఆధారాలతో హైదరాబాద్ పోలీసులు.. రైల్వే పోలీసులను అప్రమత్తం చేశారు. విద్యార్థి, …
Read More »
siva
October 5, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
808
సినీ నటుడు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వైఖరిపై ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తనలోని ఆవేశాన్ని అణచుకోవడం చేతకాక, ఎక్కడ పడితే అక్కడ అభిమానుల చెంపలు చెళ్లుమనిపిస్తున్నారు బాలయ్య. దండెయ్యడానికొచ్చినా.. దండంపెట్టడానికొచ్చినా.. అభిమానుల పట్ల బాలయ్య బాబుది ఒకటే రియాక్షన్. అయితే ఇటీవలి కాలంలో బాలయ్య బహిరంగంగా తన అభిమానులపై చెయ్యి చేసుకున్న ఘటనలు వరుసగా జరుగుతుండటంతో వారు టీడీపీ నేతలు కలవరపడుతూ తమలోని …
Read More »
KSR
October 5, 2017 SLIDER, TELANGANA
535
తెలంగాణ రాష్ట్ర౦లో సింగరేణి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. సింగరేణి కార్మికులు 11 డివిజన్లలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ముగిసే సమయానికి 11 డివిజన్లలో మొత్తం 94.93 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 52,534 ఓట్లకుగాను 49,873 ఓట్లు నమోదయ్యాయి. రాత్రి 7 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాత్రి 12 గంటల వరకు తుది …
Read More »
KSR
October 5, 2017 SLIDER, TELANGANA
581
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) గురువారం స్టే విధించింది. పూర్తి స్థాయి అటవీపర్యావరణ అనుమతులు వచ్చే వరకు ఎలాంటి పనులూ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్టుకు అటవీ, పర్యావరణ అనుమతులు రాకుండానే పనులు మొదలుపెట్టారని ఎన్జీటీలో పిటిషన్ దాఖలు కావడం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ఎన్జీటీ ప్రాజెక్టుపై స్టే విధించింది. ప్రభుత్వం తరపున మాజీ అటార్నీ జనరల్ …
Read More »