Classic Layout

చంద్ర‌బాబు పురానా- న‌యా స్కాంలో.. సామాన్యులు ఇలా..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ప్ర‌జ‌ల బ‌ల‌హీన‌త‌ల‌ని క్యాష్ చేసుకోవ‌డం అల‌వాటు. దేన్నయినా ఆయన ఈవెంట్‌ అనే యాంగిల్‌లోనే చూస్తుంటారు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన అయినా.. గోదావరి – కృష్ణా పుష్కరాలు అయినా.. ఇంకేదైనా కావొచ్చు. ఈవెంట్‌ చేశామా.. క్యాష్ చేసుకున్నామా.. ఇదే ఆయ‌న ప‌ద్ద‌తి. అయితే ఈవెంట్‌ అన్నాక వర్కవుట్‌ అవ్వాలి కదా.. మేగ్జిమమ్‌ గిట్టుబాటు అయ్యేలా ఆయా ఈవెంట్లు వుండాలని త‌న నేత‌ల‌కి చంద్రబాబు …

Read More »

కొండ చిలువకు సీటీ స్కానింగ్..ఎందుకు..ఎక్కడో తెలుసా?

కొండ చిలువకు సీటీ స్కాన్ చేసిన అరుదైన ఘటన ఒడిషాలో చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన 8 అడుగుల ఆ భారీ సర్పానికి చికిత్స అందించడంలో భాగంగా ఈ ప్రక్రియ నిర్వహించారు. ఇండియాలో ఇలాంటి ఉదంతం ఇదే మొదటిది. ఒడిషాలోని కియోంజర్ జిల్లా అననాథ్‌పూర్ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు 4 రోజుల కిందట గాయాలతో బాధ పడుతున్న ఓ కొండ చిలువను గుర్తించారు. తల, శరీరంలోని ఇతర అంతర్గత …

Read More »

నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ -20లక్షల సర్కారు కొలువులు ..

ప్రస్తుతం ఎక్కడ చూసి నిరుద్యోగ యువత  నిద్రాహారాలు మాని సర్కారు కొలువును సంపాదించాలని ట్రైనింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ పగలు అనక రాత్రి అనక అహర్నిశలు కష్టపడుతూ లైబ్రరీలలో చదువుతూ సర్కారు ఎప్పుడు నోటిపికేషన్లు ఇస్తుందా అని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు .ఈ క్రమంలో నిరుద్యోగులకు తీపి కబురును అందించింది కేంద్ర ప్రభుత్వం . త్వరలోనే మొత్తం ఇరవై లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది .దీనిలో …

Read More »

చంద్రబాబు నిర్లక్ష్యానికి పదిమంది మృతి ..

ఏపీలో అప్పుడెప్పుడో గోదావరి పుష్కరాల సందర్భంగా గొప్పలకు వెళ్లి దాదాపు ముప్పై రెండు మంది భక్తుల చావుకు కారణమయ్యారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు .అప్పట్లో ఈ ఉదాతంతం మీద ఇటు రాష్ట్ర స్థాయిలో అటు జాతీయ స్థాయిలో పెద్ద దుమారమే రేగింది .ప్రస్తుతం రిపబ్లిక్ టీవీ ఫౌండర్ అర్నాబ్ గోసామి ఒకప్పుడు టైమ్స్ నౌ లో రాష్ట్ర మంత్రులతో సహా టీడీపీ ఎంపీలను ఒక దంచుడు దంచిన …

Read More »

దుర్గమ్మ సాక్షిగా పేదవారిని ఘోరంగా అవమానించిన చంద్రబాబు ..

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి వార్తల్లోకి ఎక్కారు .దసరా ఉత్సవాల సందర్భంగా నిన్న బుధవారం రాష్ట్రంలోని విజయవాడ లోని కనక దుర్గమ్మకు ఆయన పట్టు వస్త్రాలను సమర్పించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “యధాతధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,ఆ పార్టీకి చెందిన నేతలపై పరుష పదజాలంతో విమర్శల వర్షం కురిపించారు . …

Read More »

‘తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటుతున్న ఘనత సీఎం కేసీఆర్‌దే’

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటుతున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని మంత్రి మహేందర్ రెడ్డి కొనియాడారు. ఇవాళ పట్టణంలోని ఫ్లాగ్ గ్రౌండ్‌లో జిల్లా స్థాయి బతుకమ్మ సంబరాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివ్య, ఎంఎల్‌ఏ సంజీవరావు, టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ నాగేందర్ గౌడ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొండల్ రెడ్డి, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి మహేందర్ రెడ్డి… పూలను, ప్రకృతిని, మహిళా శక్తిని పూజించే …

Read More »

డేరా బాబాకు అన్ని వేల కోట్లు ఉన్నాయా ?.

ఇటీవల దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుర్మిత్ రామ్ రహీమ్ కు సంబంధించిన రహస్యం రోజుకు ఒకటి చొప్పున వెలుగులోకి వస్తోన్నాయి .ఈ క్రమంలో ఇద్దరు సాధ్వీఅలి అత్యాచారం చేశాడు అనే ఆరోపణలపై జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయనకు చెందిన డేరా సచ్చా సౌదా గురించి ఒక సంచలనాత్మక విషయాన్నీ హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది .ఆయన కేవలం డేరా బాబా మాత్రమే కాదు అని ఆయన కొన్ని వేల …

Read More »

కనుమరుగైన 1880 చెరువుల జాడ తీయాలి…మంత్రి హరీష్

వివిధ కారణాలతో కనుమరుగైన చెరువుల పరిస్తితి పై నివేదిక ఇవ్వాలని ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు బుధవారం నాడు ఆదేశించారు. ఆయా చెరువులను పునరద్ధరించలేని పక్షంలో అటవీ లేదా ఇతర శాఖలకు ఆ ప్రదేశాలు కేటాయించాలని మంత్రి నిర్ణయించారు. దీని కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని మైనర్ ఇరిగేషన్ సి.ఈ. లు శ్యామ్ సుందర్, సురేశ్ లను హరీష్ రావు ఆదేశించారు. ప్రాజెక్టుల పరిధిలో ఆయకట్టు వివరాలను సమగ్రంగా నమోదు …

Read More »

అదిరిపోయిన ATAI బతుకమ్మ సంబరాలు

ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ ఇన్కార్పొరేషన్ (అటాయ్) ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే దసరా మరియు బతుకమ్మ ఉత్సవాలను ఈ సెప్టెంబర్ 24 ఆదివారం మెల్బోర్న్ లోని వెస్ట్ గేట్ స్పోర్ట్స్ సెంటర్, ఆల్టోనా నార్త్ లో ఘనంగా నిర్వహించారు. ఆటపాటలతో, తెలంగాణ పిండి వంటకాలతో, సాంప్రదాయబద్దంగా జరిగిన ఈ కార్యక్రమానికి 3 వేల మందికి పైగా హాజరు అయ్యారు. మొదటగా గౌరీ పూజ తో మొదలు పెట్టి భరతనాట్యం, కూచిపూడి …

Read More »

ఒక్క ఫోన్ కాల్‌తో వెట‌ర్న‌రీ డాక్ట‌రు మీ చెంత…

గ్రామ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయ‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ది. వ్య‌వ‌సాయం, పాడీ, పంట‌ల‌ను కాపాడుకునేందుకు సీఎం కేసీఆర్ మేలైన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇవాళ వరంగల్ అర్బన్ జిల్లా MGM ప్రభుత్వ ఆసుపత్రి ప్రక్కన ఉన్న  పశువైద్యశాలలో  ఆంబులెన్స్‌ను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…వరంగల్ నగరంలోని పశు యజమానులు, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat