Classic Layout

కస్టమర్లకు షాక్ ఇచ్చిన జియో

రిలయన్స్ జియో ఫోన్లకు వినియోగదారుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఎంతగానంటే, డిమాండ్ ను తట్టుకోలేక, బుకింగ్స్ ను కూడా నిలిపివేసేంతగా. ఫోన్ ను బుక్ చేసుకున్నవారంతా, దాని కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే, వీరందరికీ సినిమా చూపించబోతోంది జియో. మాండేటరీ రీచార్జ్ ల పేరుతో భారీ బాదుడుకు జియో సిద్ధమైంది. కనీస రీచార్జ్ లు, ఫోన్ రిటర్న్ లకు సంబంధించి పలు నిబంధలనలు జియో తన వెబ్ …

Read More »

ఎంపీ నగేష్ ఇంట్లో భారీ చోరీ…

ఆదిలాబాద్ ఎంపీ నగేష్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. నగేష్ ఇంట్లోని సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన దొంగలు ఇంట్లోకి చొరబడి 15 లక్షల రూపాయల విలువ చేసే నగలు, 70,000 రూపాయల నగదు దోచుకెళ్లారు. ఎంపీ నగేష్ ఢిల్లీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎంపీ ఇంట్లో లేని సమయాన్ని చూసిన దొంగలు దోపిడీకి పాల్పడ్డట్టు తెలుస్తోంది. దీనిపై ఎంపీ పిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు …

Read More »

చిరంజీవికి నో చెప్పిన కాజ‌ల్‌.. కార‌ణాలు ఇవే..!

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ మెగా కాంపౌడ్‌లో మెగాస్టార్ చిరంజీవితో స‌హా ప‌వ‌న్‌, రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఇలా టాప్-4 మెగా హీరోలతో సినిమాలు చేసింది. కావాలనుకుంటే ఆమెకు మళ్లీ ఛాన్స్ ఇవ్వడానికి రామ్ చరణ్ లాంటి హీరోలు రెడీ. అయితే కెరీర్ చివ‌రి ద‌శ‌లో ఉన్న కాజ‌ల్ సెలక్టివ్‌గా వెళుతోంది. ఎంత సెల‌క్టీవ్‌గా అంటే ఏకంగా చిరంజీవి సినిమా ఆఫర్ నే వద్దనుకుందట. తన 151వ సినిమాగా సైరా …

Read More »

ఆరురోజులు బ్యాంకులకు సెలవు…

దసరా పండుగ అనంతరం ఆదివారం…ఆ తర్వాత గాంధీ జయంతి సెలవులు వరుసగా రావడంతో బ్యాంకులకు ఆరురోజులపాటు సెలవు ప్రకటించారు. దీంతో దుర్గాపూజ వేళ దేశంలో నగదు కొరత ఏర్పడనుంది. బ్యాంకులకు సెలవులతో ఏటీఎంలు కూడా ఖాళీ కానున్నాయి. పండుగతోపాటు నెలాఖరు కావడంతో శుక్రవారం నుంచి సోమవారం వరకు ఖాతాదారులు ఏటీఎంలలో పెద్ద ఎత్తున నగదు విత్ డ్రా చేయనున్నారు. మళ్లీ అక్టోబరు 6, 12 తేదీల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో మొత్తం …

Read More »

జేసీ వాహనం ఢీకొని వ్యక్తి మృతి.. ఇంతకు ముందు కూడ

తిరుపతిలోని కరకంబాడి రోడ్డులో దారుణం జరిగింది. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గిరీషా వాహనం ఢీకొని ఒకరు మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. తిమ్నినాయుడుపాలెంకు చెందిన చిల్లర కొట్టు వ్యాపారి ఎం.వెంకటేశ్వర్లు(39) అక్కడికక్కడే మృతి చెందారు. రెండునెలల వ్యవధిలో జేసీ గిరీషా వాహనం ఢీకొని మృతిచెందిన వారిలో వెంకటేశ్వర్లు రెండోవ్యక్తి. సంఘటనా స్థలం నుంచి మృతదేహాన్ని అంబులెన్స్‌ ద్వారా రాత్రి రుయా ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి …

Read More »

జ‌గ‌న్ మాస్ట‌ర్ స్కెచ్‌.. ఏపీ రాజ‌కీయాల్లో వైసీపీ మ‌రో సంచ‌ల‌నం..!

ఏపీ రాజ‌కీయాల్లో 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫీవ‌ర్ ఇప్ప‌టి నుండే మొద‌లైంది. ఒకవైపు టీడీపీ మ‌రోవైపు వైసీపీ ఎత్తులు పై ఎత్తులతో ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంటూ దూసుకుపోతున్నాయి. జ‌న‌సేన కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో సొంత‌గా బ‌రిలోకి దిగ‌బోతోందని ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు. దీంతో తెలుగు రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ఇక వైసీపీకి నంద్యాల, కాకినాడ ఎన్నిక‌లు ఓట‌మితో వైసీపీ శ్రేణుల్లో నైరాశ్యం ఆవ‌రించిద‌ని తెలుస్తోంది. దీంతో. జ‌గ‌న్‌ పార్టీ నేతల్లోనే …

Read More »

ఎంపీ కవిత పై విషప్రచారం చేస్తున్న ఏన్నారైకి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన Trs Australia President నాగేందర్ రెడ్డి

తరతరాలుగా తెలంగాణ లో వివక్షకు గురవుతున్న మహిళలను మరియు మన సంస్కృతి, సంప్రదాయాలను జాగృతం చేసేందుకు తెలంగాణ జాగృతి అనే సంస్థను స్థాపించి సమైక్యరాష్ట్రంలో గుర్తింపు కోల్పోతున్న బతుకమ్మ పండుగ తాను భుజానేసుకుని ప్రపంచం గుర్తించి గౌరవించేలా విశిష్టతను ఎలుగెత్తి చాటిన ఘనత ఆమెకే దక్కింది. విదేశాల్లో సైతం బతుకమ్మ పండుగను ఎన్ఆర్ఐలు ఘనంగా నిర్వహిస్తున్నారు అంటే దీనికి వెనక కవితక్క కృషి ఎనలేనిది. ఒకమాటలో చెప్పాలంటే మురుగున పడిన …

Read More »

నలుగురు అబ్బాయిలు… మద్యం మత్తులో అమ్మాయిలు హాస్టల్ లోకి వచ్చి

ఈ మద్య మరి దారుణంగా అబ్బాయిల మద్యం తాగి రచ్చ రచ్చ చేస్తున్నారు. పీకల దాకా మద్యం తాగిన నలుగురు కళాశాల విద్యార్థులు…మద్యం మత్తులో కాలేజీ అమ్మాయిల హాస్టల్ లోకి వచ్చిన ఘటన దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వెలుగుచూసింది. నలుగురు విద్యార్థులు మద్యం తాగి ఢిల్లీలోని శ్రీగురు తేజ్ బహదూర్ ఖల్సా కళాశాల బాలికల హాస్టల్ లోకి వచ్చారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోబోగా వారితో ఘర్షణ …

Read More »

జూనియర్ ఎన్టీఆర్ కు మహేష్ బాబు షాక్ ..!

ఇటీవల విడుదలైన “జై లవకుశ “మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్లను సృష్టిస్తున్న సంగతి విదితమే .బాబీ దర్శకుడిగా ప్రముఖ స్టార్ నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా రాశి ఖన్నా ,నివేదితామాస్ హీరోయిన్లగా నటించగా రాక్ స్టార్ డీఎస్పీ సంగీతం అందించారు .అయితే తాజాగా మరోవైపు సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ఎఆర్ మురగదాస్ దర్శకత్వంలో ఎన్వీఎస్ ప్రసాద్ నిర్మాతగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ …

Read More »

అన్నదమ్ముల మధ్య గొడవలు ..అన్న హత్య … కారణం

ఆస్తితగాదాలతో తమ్ముడి చేతిలో అన్న హత్యకు గురైన ఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తి మండలంలోని కొండూరు గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై శ్రీధర్‌ కథనం ప్రకారం కొండూరుకు చెందిన యాకుబ్‌ దంపతులకు ఇద్దరు కుమారులు(పెద్ద కుమారుడు శంషొద్దీన్‌, చిన్న కుమారుడు ఉమర్‌). వారికి ఎనమిది ఎకరాల భూమి ఉంది. కొడుకులకు చెరి మూడు ఎకరాల భూమిని పంచి ఇచ్చాడు. రెండు ఎకరాల భూమిని తల్లిదండ్రులు సాగు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat