Classic Layout

సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహేబ్‌ అంబేద్కర్‌కు తెలంగాణ ప్రభుత్వం సమున్నత గౌరవం కల్పించింది. కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత పేరును పెట్టాలని సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ …

Read More »

చంద్రబాబుకు సీఎం జగన్ షాక్

 ఏపీ అసెంబ్లీ బీఏసీ సమావేశంలో అధికార పార్టీ అయిన వైసీపీ,ప్రధాన  ప్రతిపక్షపార్టీ అయిన టీడీపీకి చెందిన  నేతల మధ్య ఈరోజు మొదలైన ఏపీ అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఓ ఆసక్తికర చర్చ జరిగింది. ఏపీ సచివాలయంలోని ఛాంబర్ లో స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది.   సీఎం… అధికార వైసీపీ అధినేత  వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి, బీఏసీ సభ్యులు, టీడీపీ తరుఫున అచ్చెన్నాయుడు సమావేశంలో …

Read More »

బండి సంజయ్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సవాల్

 తెలంగాణ రాష్ట్ర బీజేపీ  అధ్యక్షుడు.. కరీంనగర్ బీజేపీ ఎంపీ  బండి సంజయ్‌కి అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సవాల్‌ విసిరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో  చెరువు కబ్జా ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధం.. అది నిజమని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇందులో  బీజేపీ వాళ్లే కబ్జా చేశారని తేలితే బండి సంజయ్‌ …

Read More »

బీహార్ సీఎం నితీష్ కుమార్ తో భేటీ అనంతరం ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు

 బిహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇటీవల భేటీ అయిన సంగతి తెల్సిందే. ఈ భేటీ సందర్భంగా   యువ‌త‌కు ఏటా ప‌ది ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పిస్తే పాల‌క కూట‌మిలో చేరే విష‌యం ఆలోచిస్తాన‌ని  ప్ర‌శాంత్ కిషోర్ ఈ సందర్భంగా  స్ప‌ష్టం చేశారు. తాను గత  రెండు రోజుల కింద‌ట తాను ముఖ్యమంత్రి నితీష్‌ను క‌లిశాన‌ని  ఆయన ధృవీక‌రించారు. ఈ ష‌ర‌తుతోనే తాను …

Read More »

నిరుద్యోగ యువతకు మంత్రి హరీష్ రావు శుభవార్త.

తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి  చొరవ తో సిద్దిపేట లో ప్రముఖ కంపనీ అయిన ఎల్ అండ్ టి వారి సహకారం తో సిద్దిపేట లో నిరుద్యోగ యువకుల కోసం శిక్షణ కేంద్రం ఏర్పాటు కానుంది.. ఈ సందర్భంగా సిద్దిపేట లోని డబుల్ బెడ్రూం కేసీఆర్ నగర్ లో ఎల్ అండ్ టి (L&T) సహకారం తో నిరుద్యోగ యువకుల కోసం వృత్తి …

Read More »

అందరూ భోజనం చేసి వెళ్లండి డార్లింగ్.. అన్నా నువ్ సూపర్..!

పాన్ ఇండియా స్టార్ హోదాలో ఉన్నా స్టార్ హీరో ప్రభాస్ తన పెద్ద మనసు చాటుకుంటున్నాడు. పెద్దనాన్న కృష్ణం రాజు మృతితో పుట్టెడు దుఃఖంలో ఉన్న ప్రభాస్ తన ఉదారతను చాటుకున్నాడు. కృష్ణం రాజును కడసారి చూసేందుకు వచ్చిన అభిమానులకు అంత బాధలోనూ ఆప్యాయంగా పలకరించారు ప్రభాస్. వచ్చిన వారందరికీ తప్పకుండా భోజనం చేసి వెళ్లండి డార్లింగ్స్‌ అంటూ చెప్పారు. ప్రభాస్ చెప్పిన ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో …

Read More »

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

 దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి.నిన్న మంగళవారం 4 వేల మందికి కరోనా సోకింది.. నేడు ఆ సంఖ్య 5,108కి చేరింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,45,10,057కి పెరిగింది. ఇందులో 4,39,36,092 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,216 మంది మరణించగా, 45,749 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో కరోనా బారిన పడి 31 మంది చనిపోయారు. ఒక్కరోజులో 5,675 మంది వైరస్‌ నుంచి …

Read More »

గోవా కాంగ్రెస్ కు బిగ్ షాక్

గోవా రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ అయిన  కాంగ్రెస్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది.ఆ రాష్ట్రానికి చెందిన మాజీ సీఎం దిగంబ‌ర్ కామ‌త్‌, విప‌క్ష నేత మైఖేల్ లోబో స‌హా 8 మంది కాంగ్రెస్ కి చెందిన  ఎమ్మెల్యేలు అధికార పార్టీ అయిన బీజేపీలో చేరారు. ఈ క్రమంలో కేంద్రంలో అధికారం లో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని… ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, గోవా సీఎం ప్ర‌మోద్ సావంత్ నాయ‌క‌త్వాన్ని బ‌లోపేతం చేసేందుకు బీజేపీలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat