Classic Layout

అందరికి స్ఫూర్తిదాయకమైన ఆదర్శనేత డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌

సమాజంలో  కులరహిత సమాజం, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని త్యాగంచేసిన గొప్ప నాయకుడు డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ అని సీఎం కేసీఆర్‌ కొనియాడారు. దేశ స్వాతంత్య్రం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శనేత అని పేర్కొన్నారు. మంగళవారం జగ్జీవన్‌రామ్‌ 115వ జయంతిని పురస్కరించుకొని దేశానికి ఆయన చేసిన సేవల్ని సీఎం స్మరించుకొని నివాళులు అర్పించారు. జగ్జీవన్‌రామ్‌ వంటి మహానీయుల ఆశయ సాధనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని …

Read More »

RRRటెక్నికల్‌ టీమ్‌కు రామ్‌చరణ్‌ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌

RRR మూవీ టీమ్‌కు నటుడు రామ్‌చరణ్‌ బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. సినిమాకు పనిచేసిన టెక్నికల్‌ టీమ్‌తో టిఫిన్‌ తిని కాసేపు వారితో గడిపారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతున్న నేపథ్యంలో రామ్‌చరణ్‌ వారితో గెట్‌టుగెదర్‌ ఏర్పాటు చేశారు. సుమారు 35 మంది గల టెక్నికల్‌ టీమ్‌ను టిఫిన్‌కు ఆహ్వానించి వారితో మాట్లాడారు. వీరిలో స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌, కెమెరా అసిస్టెంట్లు ఉన్నారు. టిఫిన్‌ చేసిన తర్వాత RRRలోగో ఉన్న గోల్డ్‌ …

Read More »

డీకే శివకుమార్‌ ఛాలెంజ్‌.. కేటీఆర్‌ కౌంటర్‌

కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌ డీకే శివకుమార్‌, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ మధ్య ట్విటర్‌లో ఆసక్తికర చర్చ జరిగింది. దీనికి ఖాతాబుక్‌ సీఈవో రవీష్‌ నరేష్‌ చేసిన కామెంట్సే ప్రధాన కారణం. బెంగుళూరులో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సరిగా లేదని.. రోజూ పవర్‌కట్‌లు వేధిస్తున్నాయంటూ కొద్దిరోజుల క్రితం రవీష్‌ నరేష్‌ ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌పై కేటీఆర్‌ స్పందిస్తూ మీరంతా హైదరాబాద్‌ రావొచ్చని.. ఇక్కడ బెస్ట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఉందని పేర్కొన్నారు. …

Read More »

యాదాద్రి తరహాలో వేములవాడ ఆలయ అభివృద్ధి: ఆనందసాయి

యాదగిరిగుట్ట తరహాలోనే వేములవాడ ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని ప్రముఖ ఆర్కిటెక్ట్‌ ఆనందసాయి తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధికి ప్లాన్‌ రూపొందించాలని సీఎం కేసీఆర్‌ సూచించారని ఆయన చెప్పారు. అధికారులతో వేములవాడ ఆలయ పరిసరాలను ఆనందసాయి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ యాదాద్రి తరహాలో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం చర్యలు చేపడుతున్నారని చెప్పారు. త్వరలో సీఎం కేసీఆర్‌త కలిసి ఆలయాన్ని పరిశీలిస్తానని.. మరో 15 …

Read More »

‘లిక్కర్‌ మత్తులో జోగుతోంది కాంగ్రెస్‌, బీజేపీ నేతల పిల్లలే’

బంజారాహిల్స్‌ పబ్‌లో డ్రగ్స్‌ దొరికిన ఘటనలో చేపట్టిన చర్యలు ప్రభుత్వం, పోలీసుల పనితీరుకి నిదర్శనమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. డ్రగ్స్‌ కట్టడిపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోతే పబ్‌పై పోలీసులు ఎందుకు దాడి చేస్తారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సుమన్‌ మాట్లాడారు. ఈ వ్యవహారంలో నిందితుల కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్‌ వేశారని చెప్పారు. రాష్ట్రంలో పేకాట …

Read More »

నువ్వే మగజాతి పరువు తీస్తున్నావు: నెటిజన్‌పై అనసూయ ఫైర్‌

టీవీ యాంకర్‌గా, నటిగా ఎంతోమందిని అలరిస్తున్న అనసూయ భరద్వాజ్‌ తాజాగా ఓ నెటిజన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన డ్రెస్సింగ్‌ విషయంలో కామెంట్‌  చేసినందుకు మండిపడ్డారు.  మగజాతి పరువు తీస్తున్నావంటూ ట్విటర్‌లోనే కౌంటర్‌ ఇచ్చేశారు. అసలేం జరిగిందంటే.. యాంకర్‌గా బాగా ఫేమస్‌ అయిన అనసూయ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తనతో పాటు ఫ్యామిలీకి సంబంధించిన ఫొటో లను తరచూ ఆమె పెడుతూ తన ఆనందాన్ని షేర్‌ …

Read More »

టీఆర్ఎస్ ఎంపీల‌తో సీఎం కేసీఆర్ స‌మావేశం

ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీల‌తో ముఖ్య‌మంత్రి శ్రీ కేసీఆర్ గారు స‌మావేశ‌మ‌య్యారు. తాజా రాజ‌కీయ ప‌రిణామాలు, ధాన్యం కొనుగోలు అంశంపై చ‌ర్చిస్తున్నారు. వీటితో పాటు ఢిల్లీ వేదిక‌గా టీఆర్ఎస్ పార్టీ చేయాల్సిన నిర‌స‌న‌ల కార్య‌క్ర‌మాల‌పై చ‌ర్చిస్తున్న‌ట్లు స‌మాచారం. ధాన్యం కొనుగోలు అంశంపై ఈ నెల 11న ఢిల్లీలో నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టాల‌ని టీఆర్ఎస్ పార్టీ నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు నిన్న సీఎం కేసీఆర్ వెళ్లిన విష‌యం విదిత‌మే. రైతులు …

Read More »

కోటి ఎకరాలను సాగులోకి తెచ్చిన ఘనత కేసీఆర్ దే..!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఎకరాలను సాగులోకి తెచ్చి రైతన్నలకు అండగా నిలిచిన ఘనత మన టీఆర్ఎస్ ప్రభుత్వానికి , సీఎం కేసీఆర్ కే దక్కుతుందని తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో రైతు నిరసన దీక్ష తెరాస ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ పిలుపు మేరకు నిర్వహించారు. ఇందులో భాగంగా నేలకొండపల్లి మండలంలో తెరాస పార్టీ మండల …

Read More »

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే అరూరి….

వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్  తన పుట్టినరోజు సందర్బంగా రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారితో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో వర్దన్నపేట నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ అరూరి విశాల్, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat