rameshbabu
August 13, 2021 INTERNATIONAL, NATIONAL, SLIDER
1,878
చెన్నై నుంచి దుబాయ్ వెళ్లే ప్రయాణికులు ఇకపై కరోనా నెగిటివ్ సర్టిఫికెట్లు సమర్పించాల్సిన అవసరం లేదని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ నెల ఆరు నుంచి దుబాయ్కి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఆ సందర్భంగా చెన్నై నుంచి వచ్చే ప్రయాణికులు నెగిటివ్ సర్టిఫికెట్, ఆర్టీపీసీఆర్ పరీక్షలకు సంబంధించిన ధ్రువపత్రాలు సమర్పించా లని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధికారులు ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతం వాటిని రద్దు చేసినట్లు చెన్నై విమానాశ్రయ అధికారులు …
Read More »
rameshbabu
August 13, 2021 INTERNATIONAL, NATIONAL, SLIDER
1,494
రోజుకు లక్షపైగా కరోనా కేసులు నమోదవుతున్న అమెరికాలో మున్ముందు పరి స్థితి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) పేర్కొం ది. డెల్టా వేరియంట్ ఉధృతి నేపథ్యంలో రానున్న 4 వారాల్లో ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు పెరుగుతాయని సీడీసీ అంచనా వేసింది. సెప్టెంబరు 6 నాటికి రోజుకు 9,600-33000కు పైగా కొవిడ్ రోగులు ఆస్ప్రతుల పాలవుతారు. సెప్టెంబరు 4 నాటికి మరణాల సంఖ్య …
Read More »
rameshbabu
August 13, 2021 MOVIES, SLIDER
684
‘ఆర్ఆర్ఆర్’ చిత్రం తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివ కాంబినేషన్లో సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్తో ‘జనతా గ్యారేజ్’ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాన్ని రూపొందించిన కొరటాల శివతో ఎన్టీఆర్ తన 30వ చిత్రం చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పననులు శరవేగంగా జరుగుతున్నాయి. లేటెస్ట్ సమాచారం మేరకు ఈ చిత్రానికి కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నారు. త్వరలోనే దీనికి …
Read More »
rameshbabu
August 13, 2021 SLIDER, TELANGANA
659
తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్ప్రెన్యూవర్స్(టీ-ప్రైడ్) పథకం కింద ఎస్సీ, ఎస్టీ యువతకు సబ్సిడీపై ఎలక్ట్రిక్ కార్లను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా 500 మందికి కార్లను పంపిణీ చేయనున్నారు. ఇంతకుముందు జీహెచ్ఎంసీ, మైనారిటీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ‘డ్రైవర్ కమ్ ఓనర్’ పేరిట నిరుద్యోగ యువతకు సబ్సిడీపై కార్లను అందించారు. ఎస్సీ, ఎస్టీ యువతకు కూడా టీ-ప్రైడ్ పథకం కింద కార్లను అందించాలని …
Read More »
rameshbabu
August 13, 2021 SLIDER, TELANGANA
574
అద్భుతమైన సంక్షేమ పథకాల ఆవిష్కరణ, అమలులోనే కాదు.. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థంగా వినియోగించుకోవడంలోనూ తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. ‘స్వనిధి సే సమృద్ధి’ కార్యక్రమంలో భాగంగా కేంద్ర సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలో లక్ష మంది వీధివ్యాపారులు, వారి కుటుంబాలకు లబ్ధి చేకూర్చిన రాష్ట్రంగా ఖ్యాతి గడించింది. ఈ విషయాన్ని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా ట్విట్టర్లో వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును …
Read More »
rameshbabu
August 13, 2021 MOVIES, SLIDER
644
ఒకప్పుడు స్టార్ హీరోలతో కలిసిన నటించిన ప్రియమణి ఇప్పుడు సపోర్టింగ్ పాత్రలలో మెరుస్తుంది. ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్లో సుచిత్ర పాత్రతో ప్యాన్ ఇండియాలో క్రేజ్ దక్కించుకుంది. ఇద్దరు పిల్లల తల్లీగా నటించినా కూడా ప్రియమణి గ్లామరస్గానే కనిపించారు. నారప్ప చిత్రంలో డీ గ్లామర్ రోల్ పోషించిన ఈ ముద్దుగుమ్మ ఎంతగానో అలరించింది. ఇక విరాట పర్వం చిత్రంలోను కీలక పాత్ర పోషించింది. సెకండ్ ఇన్నింగ్స్లో సత్తా చాటుతుంది ప్రియమణి. …
Read More »
rameshbabu
August 13, 2021 NATIONAL, SLIDER
491
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గురువారం 41,195 పాజిటివ్ కేసులు నమోదవగా, తాజాగా అవి 40 వేలు రికార్డయ్యాయి. ఇది నిన్నటికంటే 2.6 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 40,120 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,21,17,826కు చేరింది. ఇందులో 3,13,02,345 మంది బాధితులు కోలుకోగా, మరో 3,85,227 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మహమ్మారి …
Read More »
rameshbabu
August 13, 2021 SLIDER, TELANGANA
499
హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను బానిస అంటూ బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై బీసీ కులాలు మండిపడ్డాయి. బీసీ సమాజానికి ముఖ్యంగా యాదవులకు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. ఈటల గ్రామాల్లోకి వస్తే అడ్డుకుంటామని హెచ్చరించాయి. గురువారం యాదవులు వరంగల్అర్బన్ జిల్లా కమలాపూర్ బస్టాండ్ ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అఖిల భారత యాదవ మహాసభ నియోజకవర్గ ఇన్చార్జి …
Read More »
rameshbabu
August 13, 2021 SLIDER, TELANGANA
441
తెలంగాణ రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీలు అడ్మిషన్లపరంగా చరిత్ర సృష్టించాయి. ఇంటర్బోర్డు చరిత్రలో ఫస్టియర్లో అత్యధిక ప్రవేశాలు నమోదయ్యాయి. గురువారం వరకు 1,00,424 మంది విద్యార్థులు చేరారు. గతంలో ఫస్టియర్ అడ్మిషన్లు 90 వేల మంది మార్కు దాటినా, ఎప్పుడూ లక్షకు మించలేదు. ప్రవేశాల గడువును పెంచుతూ రెండుమూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. 2015కు ముందు ప్రతిఏటా సర్కారు కాలేజీల్లో 10 శాతం అడ్మిషన్లు తగ్గుతూ ఉండేది. ప్రత్యేక రాష్ట్రంలో …
Read More »
rameshbabu
August 13, 2021 SLIDER, TELANGANA
456
ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సంఘాలకే వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారని కొందరు మహిళలు తన దృష్టికి తెచ్చారని, ఇప్పుడు పట్టణ ప్రాంతంలోని మహిళా సంఘాలకు కూడా ఈ అవకాశాన్ని కల్పించేందుకు నిర్ణయం తీసుకుంటామని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మహిళా సంఘాలను మరింత బలోపేతం చేస్తామని, ప్రతి గ్రామంలో సీసీ ప్లాట్ఫాంలు, మినీ గోడౌన్లు నిర్మిస్తామని చెప్పారు. అభయహస్తం పథకంపై ఇటీవలనే రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించిందని, …
Read More »