rameshbabu
June 22, 2021 SLIDER, TELANGANA
562
సోమవారం వరంగల్ నగర పర్యటన సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా సమగ్ర అభివృద్ధికి, సంక్షేమానికి వరాలను ప్రకటించిన సీఎం కేసీఆర్కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ జిల్లాను విద్యా, వైద్య, ఐటీ, వ్యవసా, పారిశ్రామిక రంగాల్లో మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న సీఎంకు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజాభిప్రాయం మేరకు వరంగల్ …
Read More »
rameshbabu
June 22, 2021 SLIDER, TELANGANA
503
తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం పని చేస్తున్నదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సోమవారం రేగోడ్ మండలం సిందోల్ గ్రామ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం సిందోల్ రోడ్డు పనులకు ప్రత్యేక జీవో ద్వారా రూ.2.25 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. రోడ్డు నిర్మాణంతో సిందోల్ గ్రామ ప్రజల ఇక్కట్లు తీరుతాయని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన మూడు నెలల …
Read More »
rameshbabu
June 21, 2021 SLIDER, TELANGANA
519
వరంగల్ అర్బన్ జిల్లా పేరును మార్చుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానికుల విజ్ఞప్తుల మేరకు వరంగల్ అర్బన్ జిల్లా పేరును హన్మకొండ జిల్లాగా మార్చుతామని సీఎం పేర్కొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్ భవనం ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇవాళ ప్రారంభించుకున్న కలెక్టరేట్ భవనాన్ని హన్మకొండ జిల్లాగా పరిగణించాలి. దీనికి సమీపంలో నిర్మించబోయే …
Read More »
rameshbabu
June 21, 2021 SLIDER, TELANGANA
533
కురుక్షేత్ర యుద్ధం అని ఈటెల మాట్లాడుతున్నారు.. ఏడు సంవత్సరాలు మంత్రి పదవిలో ఉన్నప్పుడు కురుక్షేత్ర యుద్ధం గుర్తుకు రాలేదా? అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై ఫైర్ అయ్యారు..ఆత్మగౌరవం అంటే పేద వాడు మంచిగ బ్రతకడమే.. మాట్లాడితే బీసీ అంటున్న ఈటెల… నీ వ్యాపార భాగస్వాముల్లో ఎంత మంది బిసిలు ఉన్నారు?బిసి అని చెప్పుకునే హక్కు ఈటెలకు లేదు.ఈటెల రాజేందర్ పదవికి రాజీనామా …
Read More »
rameshbabu
June 21, 2021 SLIDER, TELANGANA
733
నాకు ఎలాంటి ఇబ్బందీ కలగలేదు..ట్రాఫిక్ మరియు ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే నడిచి వెళ్లాను అని అన్నారు నర్శంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.. తనకి అవమానం జరిగిందని మీడియా లో వస్తున్న వార్తలపై ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పందించారు.. తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని,ముఖ్యమంత్రి కేసీఆర్ గారి రాక సందర్బంగా ట్రాఫిక్ ఆంక్షలు,వారి భద్రత దృష్ట్యా పోలీసులకు,ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని దగ్గరే ఉన్నందున నడిచి వెల్లానని,తనకు ఎలాంటి …
Read More »
rameshbabu
June 21, 2021 HYDERBAAD, SLIDER, TELANGANA
590
తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా ఈరోజు తన జన్మదినం పురస్కరించుకొని లోటస్ పాండ్ లోని పార్కు వద్ద గౌరవనీయ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు, ఖైర్తాబాద్ నియోజకవర్గ MLA దానం నాగేందర్ గారు, సినీ నటుడు తరుణ్ల …
Read More »
rameshbabu
June 21, 2021 SLIDER, TELANGANA
441
వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన కాళోజీ నారాయణరావు ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. యూనివర్సిటీ వద్ద ఏర్పాటు చేసిన కాళోజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్.. పూలమాల వేసి నివాళులర్పించారు. ఐదు ఎకరాల స్థలంలో రూ.25 కోట్లతో ఐదు అంతస్తులతో 69 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక భవనాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని సీఎం కేసీఆర్ పరిశీలించారు. అంతకుముందు హన్మకొండలోని ఏకశిలా పార్కులో జయశంకర్ సార్ …
Read More »
rameshbabu
June 21, 2021 SLIDER, TELANGANA
336
సిద్దిపేట పర్యటన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కామారెడ్డి చేరుకున్నారు. కామారెడ్డి చేరుకున్న సీఎం కేసీఆర్కు జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకారం అనంతరం సీఎం కేసీఆర్ జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి ప్రశాంత్రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read More »
rameshbabu
June 21, 2021 SLIDER, TELANGANA
449
వచ్చే ఏడాది కామారెడ్డికి మెడికల్ కాలేజీ మంజూరు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. కామారెడ్డి జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, పోలీసు కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. నూతన సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తర్వాత దశలో వచ్చే మెడికల్ కాలేజీల్లో మొదటిది కామారెడ్డిలోనే ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కామారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి …
Read More »
rameshbabu
June 21, 2021 SLIDER, TELANGANA
447
తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని రాష్ట్రం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని, పోలీస్ కమిషనరేట్, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం కూడా సిద్దిపేట నుంచే ప్రారంభం అయిందన్నారు. తొలి, మలి విడత తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట …
Read More »