ఆటోడ్రైవర్కు అదృష్టం వరించింది. తాను చేసిన ఒక్క పనికి జాక్ పాట్ కొట్టి కోట్లు దక్కించుకున్నాడు. ఇంతకీ ఆటోడ్రైవర్ ఏం చేశాడో తెలుసా.. కేరళ రాజధాని తిరరువనంతపురానికి చెందిన ఆటో డ్రైవర్ అనూప్. శ్రీవరాహం ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఓనం పండగ సందర్భంగా శనివారం అనూప్ ఓ లాటరీ టికెట్ కొన్నాడు. దాంతో ఆదివారం ఏకంగా రూ.25 కోట్లు గెలుచుకున్నాడు. టికెట్ కొనేందుకు నిర్ణయించుకున్న ఆటో డ్రైవర్ మొదట ఓ …
Read More »TimeLine Layout
September, 2022
-
19 September
తాను నాకెప్పుడూ సాయం అడగలేదు: అల్లుఅర్జున్
హీరో శ్రీవిష్ణు అంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్. ఇంతవరకు శ్రీవిష్ణు తనని ఎప్పుడూ హెల్ప్ అడగలేదని చెప్పుకొచ్చారు. తాజాగా శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన అల్లూరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్యఅతిథిగా వచ్చిన బన్నీ శ్రీవిష్ణు గురించి కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు పంచుకున్నాడు. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలో ముగ్గురు హీరోల్లో శ్రీవిష్ణు ఒకరు. ఆసినిమాలో శ్రీవిష్ణు అద్భుతంగా నటించాడని అప్పటి నుంచి తనపై …
Read More » -
19 September
వింత దొంగలు.. బేకరీలో కేక్ కొట్టేసి.. అక్కడే సెలబ్రేషన్స్..!
ఓ బేకరీ తాళాలు పగలగొట్టి లోపలకు వెళ్లిన దొంగలు.. వారి పని పూర్తికాగానే అక్కడ ఉన్న కేక్ కట్ చేసి పార్టీ చేసుకున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో శనివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనకు ఇలాంటి వింత దొంగలు ఎవరంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నేలకొండపల్లి పట్టణంలో శశిధర్.. సాయిరాం స్వీట్స్ ఎండ్ బేకరీని నిర్వహిస్తున్నాడు. ఎప్పటిలానే శనివారం రాత్రి బేకరీకి తాళం వేసి ఇంటికి వెళ్లాడు. మరుసటి …
Read More » -
19 September
వావ్ నయన్.. సర్ప్రైజ్ వేరేలెవల్.. విగ్నేశ్ ఫిదా!
తమిళ దర్శకుడు విగ్నేశ్ శివన్, స్టార్ హీరోయిన్ నయనతార మ్యారేజ్ లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లితర్వాత ఎక్కవ హాలిడే ట్రిప్స్కు వెళ్తూ ఈ ప్రేమికులు మరింత దగ్గరవుతున్నారు. ఆదివారం విగ్నేశ్ భర్తడేకు నయన్ జీవితంలో మర్చిపోలేని ఓ మంచి మధుర జ్ఞాపకాన్ని అందించింది. ఇంతకీ అదేంటంటే.. సెలబ్రిటీలకు సంబంధించి ఏ చిన్న వేడుకైనా పెద్దపెద్ద ఫైవ్స్టార్ హోటళ్లలోనో, బీచ్ల్లోనో లేక ఇంట్లోనో గ్రాండ్గా నిర్వహిస్తారు. నయన్ మాత్రం భర్త విగ్నేశ్ …
Read More » -
17 September
ఘనంగా ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్ బర్త్ డే వేడుకలు
డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్ ( డిప్యూటీ సివిల్ సర్జన్ ) ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు (డి హెచ్ విభాగం) గారి పుట్టినరోజు వేడుకలు నిలోపర్ వైద్యశాలలో ఘనంగా జరిగాయి.ఈ సదర్భంగా డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్ గారు మాట్లాడుతూ మీ అందరి ప్రేమాభిమానాలు నా మీద ఇంకా ఎక్కువ బాధ్యతను పెంచాయి. అనేక మంది కి సేవ సేవ అదృష్టం దేవుడు నాకు మనకు కల్పించారు.మనందరం కలిసి …
Read More » -
17 September
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి KCR గారి పూర్తి ప్రసంగం
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి ప్రసంగం…యావత్ తెలంగాణ ప్రజలకూ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. 1948 వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారింది. రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది. అందుకే ఈ సందర్భంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం. ఇటీవలనే భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను …
Read More » -
17 September
సిద్దిపేటలో ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం వేడుకలు
తెలంగాణలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా మంత్రి తన్నీరు హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ చరిత్రలో 1948 వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉంది. 74 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ …
Read More » -
17 September
ప్రమాదంలో 6కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత డేటా ..?
ఇటీవల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నేతృత్వంలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా దేశ వ్యాప్తంగా భారతీయులందరూ తమ తమ ఇండ్ల వద్ద జాతీయ పతాకాలు ఎగురవేసిన సంగతి విదితమే.ఈ క్రమంలో జాతీయ జెండాతో దిగిన సెల్ఫీ ఫొటోలను ‘హర్ ఘర్ తిరంగా’ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ప్రధానమంత్రి నరేందర్ మోదీ యావత్ భారతవానికి పిలుపునిచ్చారు..ప్రధాని పిలుపునందుకుని దేశంలో కోట్లాది మంది భారతీయులు తమ …
Read More » -
17 September
జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ ను వాడుతున్న వినియోగదారులకు షాకింగ్ న్యూస్
జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ ను వాడుతున్న వినియోగదారులకు షాకింగ్ న్యూస్. ఈ కంపెనీకి చెందిన బేబీ పౌడర్ ఉత్పత్తి లైసెన్సును మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ రద్దు చేసింది. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. జాన్సన్ బేబీ పౌడర్ వల్ల శిశువుల చర్మాలపై ఇన్ఫెక్షన్ వస్తున్నట్లు ప్రభుత్వ ఏజెన్సీ తెలిపింది. ల్యాబరేటరీ పరీక్ష సమయంలో పౌడర్ పీహెచ్ విలువ స్టాండర్డ్గా లేదని …
Read More » -
17 September
మెగా అభిమానులకు శుభవార్త
సీనియర్ స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి తాజాగా తన 154వ సినిమాలో నటిస్తున్నారు.ఈ మూవీని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై బాబీ దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. జీకే మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హాటెస్ట్ హీరోయిన్.. అందాల రాక్షసి అయిన శృతి హాసన్ నాయికగా ఇతర పాత్రల్లో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు కనిపించనున్నారు. మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న …
Read More »