TimeLine Layout

August, 2022

  • 17 August

    కాళేశ్వరం తో రైతాంగానికి లాభాలెన్నో..?

     తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం.. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో కోటి ఎకరాలకు సాగునీళ్లు అందుతున్న సంగతి విదితమే. అయితే ఈ  ఎత్తిపోతల పథకం విద్యుత్ బిల్లులు భారీగా పేరుకుపోతున్నాయి అని. గత మూడేళ్లలో 140 టీఎంసీలు తరలించగా రూ.3,600 కోట్ల బిల్లు వచ్చింది. సకాలంలో చెల్లించకపోవడంతో TSNPDCL, TSSPDCLకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3,114 కోట్లు బకాయి పడింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 1 టీఎంసీ …

    Read More »
  • 17 August

    మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్ధతుగా కోదండరాం

     తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత.. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీ సభ్యత్వానికి.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఆ నియోజకవర్గానికి ఇదే ఏడాదిలో ఉప ఎన్నికలు రానున్న సంగతి విదితమే. అయితే ఈ ఉప ఎన్నికల్లో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాంను తమకు మద్ధతు ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి అదేశాలతో ఆ పార్టీ నేతలు …

    Read More »
  • 17 August

    ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ అదిరిపోయే కౌంటర్

    ప్రధానమంత్రి నరేందర్ మోదీకి తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ చేసిన వ్యాఖ్యలను ఉద్ధేశించి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ” 2022 నాటి లక్ష్యాలనే సాధించలేని ప్రధాని మోదీ.. 2047 కోసం కొత్త లక్ష్యాలను నిర్దేశించడమేమిటని  ఎద్దేవాచేశారు.సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని 2047 కోసం కొత్త లక్ష్యాలను నిర్దేశించడంపై ట్విట్టర్‌ వేదికగా …

    Read More »
  • 16 August

    ఇక్కడ ఎవరూ ఎవర్ని తొక్కరు.. బలిపశువుల్ని చేయొద్దు: దిల్‌రాజు

    తెలుగు ఇండస్ట్రీలో నిర్మాతలమంతా యూనిటీగానే ఉంటామని.. తమ మధ్య ఎప్పూడూ హెల్దీ కాంపిటీషనే ఉంటుందని ప్రముఖ సినీ నిర్మాత దిల్‌ రాజు అన్నారు. ఆయన నిర్మాతగా రూపొందిన ‘థాంక్యూ’ సినిమా కోసం నిఖిల్‌ హీరోగా నటించిన ‘కార్తికేయ 2’ సినిమాను తొక్కేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై దిల్‌ రాజు స్పందించారు. కార్తికేయ 2 సక్సెస్‌ మీట్‌లో ఆయన మాట్లాడారు. క్లిక్స్‌ కోసం, వ్యూస్‌ కోసం తప్పుడు వార్తలు రాయొద్దని కొన్ని మీడియా …

    Read More »
  • 16 August

    నీలకంఠాపురంలో.. నాన్న పక్కనే నా సమాధి కూడా..!

    వచ్చే ఏడాది మే నుంచి ఎన్టీఆర్‌తో సినిమా షూటింగ్‌ ప్రారంభించే అవకాశముందని ప్రముఖ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ అన్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ ‘సలార్‌’ షూటింగ్‌ జరుగుతోందని చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన స్వగ్రామం ఉమ్మడి అనంతపురం జిల్లా నీలకంఠాపురంలో ఆయన పర్యటించారు. తొలుత తన తండ్రి సుభాష్‌ సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు. ఆ తర్వాత స్వాతంత్ర్య వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ప్రశాంత్‌ నీల్‌ మీడియాతో మాట్లాడారు. …

    Read More »
  • 16 August

    ప్రైవేట్‌ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. శాలరీలు పెరుగుతాయ్‌!

    ప్రైవేట్‌ కంపెనీల్లో పనిచేస్తూ శాలరీ సరిపోక ఉద్యోగం లేదా సంస్థ మారాలనుకుంటున్నారా? అలాంటి వారికి ఇది గుడ్‌ న్యూస్‌ వచ్చే సంవత్సరం కంపెనీల్లో శాలరీలు పెరగనున్నాయి. కనీసం 10 శాతం వరకు జీతాలు పెరగొచ్చని ఓ నివేదిక తెలిపింది. కంపెనీలను ఉద్యోగులు వీడి వెళ్లిపోతున్నందున ఆ మేరకు వేతనాలు పెంచాలని సంస్థలు నిర్ణయించినట్లు గ్లోబల్‌ అడ్వైజరీ, సొల్యూషన్‌ కంపెనీ విల్లీస్‌ టవర్స్‌ వాట్సన్‌ నివేదిక పేర్కొంది. మన దేశంలో సగానికి …

    Read More »
  • 16 August

    బీజేపీని నమ్ముకుంటే వైకుంఠపాళిలో పామునోట్లో పడ్డట్లే: కేసీఆర్‌

    సంస్కరణల పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదవాళ్లను దోచి షావుకార్లకు దోచిపెడుతోందని టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ దుయ్యబట్టారు. ఎమిదేళ్ల పాలనలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏం ఉద్ధరించిందని ప్రశ్నించారు. వికారాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై మండిపడ్డారు. సమైక్య పాలనలో ఎన్నో ఇబ్బందులు పడ్డామని.. మళ్లీ అలాంటి పరిస్థితులు తేవొద్దని …

    Read More »
  • 16 August

    టెన్షన్ పెంచుతోన్న ఆనంద్ దేవరకొండ ‘హైవే’ ట్రైలర్

    ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘హైవే’ ట్రైలర్ హీరో నాగశౌర్య రిలీజ్ చేశారు. ఈ నెల 19న ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ ఆహాలో విడుదలకానుంది. కేవి గుహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఆనంద్ సరసన మానస నటిస్తుంది. అభిషేక్‌ బెనర్జీ కీలక పాత్ర పోషించారు.  వెంకట తలారి నిర్మాత. సైకో థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను అంచనాలను పెంచుతోంది. మూవీలో ఆనంద్ ఓ ఫొటోగ్రాఫర్‌గా నటించారు.

    Read More »
  • 16 August

    ప్రెగ్నెంట్ పై బిపాషా బసు ప్రకటన

    తాను ప్రెగ్నెంట్ అయినట్లు బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసు ప్రకటించింది. తన భర్త కరణ్ సింగ్ గ్రోవర్ తో కలిసి బేబీ బంప్ తో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘మాకు ఇది కొత్త దశ. జీవితంలోకి సరికొత్త వెలుగు వచ్చింది’ అని బిపాషా పేర్కొంది. 2015లో వచ్చిన హర్రర్ డ్రామా ‘ఎలోన్’లో నటించినప్పుడు బిపాషా, కరణ్ మధ్య ప్రేమ చిగురించింది. 2016లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat