కరోనా సమయంలోనూ సీఎం జగన్ ప్రజలపై ఆర్థికభారం పడకుండా కాపాడారని టీటీడీ ఛైర్మన్, ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. జగన్ పాలన చూసి మూడేళ్లుగా నిద్రపోయిన చంద్రబాబు, లోకేశ్ ఇప్పుడు బయటకు వచ్చారని ఎద్దేవా చేశారు. విశాఖపట్నంలో వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో సుబ్బారెడ్డి మాట్లాడారు. ఏపీకి సీఎంగా జగన్ ఉన్నారంటే అది వైసీపీ కార్యకర్తల సహకారమేనని చెప్పారు. 2014- 2019 వరకు చంద్రబాబు …
Read More »TimeLine Layout
May, 2022
-
7 May
రాజకీయ లబ్ధి కోసం యాదాద్రిపై విమర్శలా?: ఇంద్రకరణ్రెడ్డి
యాదాద్రిలో సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆదేశించాను. భక్తుల సౌకర్యాలపై దేవాదాయ శాఖ, ఆర్అండ్బీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. క్యూకాంప్లెక్స్లో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడటం.. వాష్ రూమ్స్లో సౌకర్యాలు, చలువ పందిళ్లు తదితర అంశాలపై చర్చించారు. రాజకీయ లబ్ధి కోసం యాదాద్రిపై విమర్శలు చేయడం సరికాదన్నారు. చిన్నచిన్న సమస్యలను కూడా పెద్దవి చేసి చూపెట్టే ప్రయత్నాలు …
Read More » -
7 May
వచ్చే ఐదేళ్లలో వరంగల్ జిల్లాలో 50వేల ఐటీ ఉద్యోగాలు: కేటీఆర్
వరంగల్ను టెక్స్టైల్ హబ్గా అభివృద్ధి చేయాలనే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంలో మరో ముందడుగు పడిందని మంత్రి కేటీఆర్ అన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో నిర్మించే ప్రఖ్యాత కంపెనీ కిటెక్స్ వస్త్ర పరిశ్రమకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాబోయే రెండేళ్లలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో పరిశ్రమల ఏర్పాటు జరుగుతోందని చెప్పారు. టెక్స్టైల్ పార్కులో 20వేల మందికి ఉపాధికి లభించనుందని.. వారిలో అధికంగా …
Read More » -
7 May
ఖమ్మం కార్పొరేషన్ పాలకవర్గానికి మంత్రి అజయ్ శుభాకాంక్షలు
ఖమ్మం నగరంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి అహర్నిశలు కృషి చేస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో రెండో మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం దిగ్విజయంగా ఏడాది కాలం పూర్తిచేసుకున్న సందర్భంగా పాలకవర్గ సభ్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ అండదండలు, మంత్రి కేటీఆర్ సహకారంతోనే ఖమ్మం నగరాభివృద్ధి సాధ్యమైందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో …
Read More » -
7 May
వైరల్ అవుతున్న మంత్రి కేటీఆర్ ట్వీట్
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇటీవలి కాలంలో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలపై విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే బీజేపీ నేతలనుద్దేశించి.. ‘‘రాజకీయ పర్యాటకులు వస్తుంటారు.. పోతుంటారు.. సీఎం కేసీఆర్ ఇక్కడే ఉంటారు’’ అని ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్… తాజాగా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.కర్నాటకలో సీఎం కావాలంటే రూ.2500 కోట్లు అడుగుతున్నారట అని ఎద్దేవా …
Read More » -
7 May
బెల్లం వల్ల ఉపయోగాలు ఏంటో..?
అనేక ఆరోగ్య సమస్యల నుంచి బెల్లం ఉపశమనం కలిగిస్తుంది. అసలు బెల్లం వల్ల ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం .. బెల్లంలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం.. బి-కాంప్లెక్స్, C, D, E విటమిన్లు ఉంటాయి. బెల్లం బీపీని అదుపు చేస్తుంది. శరీరానికి తక్షణ శక్తి అందిస్తుంది. మహిళల్లో నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. నెయ్యి, బెల్లం కలిపి తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది. నువ్వులతో బెల్లాన్ని కలిపి …
Read More » -
7 May
కొవిడ్ పరీక్షలు గణనీయంగా తగ్గడంపై WHO చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఆందోళన
ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ పరీక్షలు గణనీయంగా తగ్గడంపై వరల్డ్ హెల్త్ అర్గనైజేషన్ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగు నెలల్లోనే ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ పరీక్షలు 70 నుంచి 90 శాతం తగ్గిపోయాయని వ్యాఖ్యానించారు. ఇలా చేయడం వల్ల ఉత్పరివర్తనాలు బయటపడకుండా పోతాయని వరల్డ్ హెల్త్ అర్గనైజేషన్ చీఫ్ హెచ్చరించారు. వైరస్ ముప్పు తొలగిపోలేదని.. కరోనా వ్యాప్తి, మార్పులకు లోనవడం, వైరస్ వల్ల మరణాలు సంభవించడం జరుగుతోందని …
Read More » -
7 May
టెన్త్ విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త
తెలంగాణలో త్వరలో జరగనున్న పరీక్షల నేపథ్యంలో టెన్త్ విద్యార్థుల బస్పాస్ రెన్యువల్ కు తెలంగాణ ఆర్టీసీ అధికారులు అవకాశం కల్పించారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం జీహెచ్ఎంసీ పరిధిలో టెన్త్ విద్యార్థులకు ఈనెల 30తో బస్పాసుల గడువు ముగియనున్నాయి.. పరీక్షల దృష్ట్యా పాస్ రెన్యువల్ చేసుకునే అవకాశం కల్పించారు. అటు టెన్త్ చదువుతున్న విద్యార్థినులకు జారీ చేసిన ఉచిత పాసులు పరీక్షలు పూర్తయ్యే వరకు చెల్లుబాటు అవుతాయని, ఇప్పుడున్న ఐడీ …
Read More » -
7 May
తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం
తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 1,000 బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అందులో జీహెచ్ఎంసీ పరిధిలోకి 400-500 బస్సులు రానున్నాయి. బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ త్వరలో టెండర్లు ఫైనల్ చేయనుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో తిరుగుతున్న బస్సులతో RTCకి రోజుకు రూ.3.50 కోట్ల ఆదాయం వస్తుండగా.. దాన్ని రూ.4 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Read More » -
7 May
పెళ్లీ పీటలు ఎక్కనున్న నయనతార
సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ నయనతార, విఘ్నేష్ శివన్లు పెళ్ళికి ముస్తాబవుతున్నారు. ఏడేళ్ళ నుంచి డేటింగ్లో ఉన్న ఈ జంట త్వరలో పెళ్ళి పీటలెక్కబోతుంది. తాజాగా ఈ ప్రేమ పక్షులు పెళ్ళికి మూహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. వీరిద్దరు తిరుమలలో శ్రీవారి సన్నిధిలో జూన్ 9వ తేదీన మూడు ముళ్ళ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. దీని కోసం వీరిద్దరూ తమ పెళ్లి కోసం వేదికను బుక్ చేసుకోవడానికి తిరుమలలో పర్యటిస్తున్నారు. …
Read More »