TimeLine Layout

September, 2021

  • 28 September

    దేశంలో కొత్తగా 18,795 క‌రోనా కేసులు

    ఇండియాలో కొత్త 18,795 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. గ‌త 24 గంట‌ల్లో దేశంలో వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య 179గా ఉంది. కొత్త‌గా 26,030 మంది వైర‌స్ నుంచి కోలుకున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ చెప్పింది. ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్ బారిన ప‌డి దేశంలో 4,47,373 మంది మ‌ర‌ణించారు. మ‌రో వైపు కోవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ జోరందుకున్న‌ది. గ‌త 24 గంట‌ల్లోనే దేశ‌వ్యాప్తంగా కోటి మందికిపైగా …

    Read More »
  • 28 September

    pavan అభిమానులకు శుభవార్త

    వకీల్ సాబ్ చిత్ర‌తో వెండితెర రీ ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ .. సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న భీమ్లా నాయ‌క్ చిత్రంతో పాటు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు అనే సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు వ‌చ్చే ఏడాది విడుద‌ల కానున్నాయి. అయితే ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్, …

    Read More »
  • 28 September

    హీరోగా ప్రభుదేవా

    మొదటిగా కోరియోగ్రఫర్‌‌‌గా సినీ కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత నటుడుగా మారి దర్శకుడిగా సత్తా చాటాడు ప్రభుదేవా. 2005లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంతో దర్శకుడిగా మారిన ప్రభుదేవ ఈ సినిమాతో మంచి మార్కులు సంపాదించాడు. ఆ తర్వాత పౌర్ణమి, శంకర్ దాదా జిందాబాద్ చిత్రాలకి దర్శకత్వం వహించారు. తెలుగులో సూపర్ హిట్ అయిన పోకిరి సినిమాను హిందీ, తమిళ భాషల్లో రీమేక్‌ చేసి భారీ హిట్ కొట్టాడు. ఇటీవ‌లి కాలంలో ప్రభుదేవా …

    Read More »
  • 28 September

    దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల

    పార్లమెంటులో ఖాళీగా ఉన్న మూడు లోక్‌సభ స్థానాలకు వచ్చే నెలలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. వీటితోపాటు దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 30 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉపఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది. ఈ మేరకు మంగళవారం నాడు ఎన్నికల కమిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఎన్నికల లెక్కింపు నవంబరు 2న జరగనుంది.కరోనా మహమ్మారి సహా పండుగలు, వరదలు, చలి వంటి అన్ని అంశాలనూ ఎలక్షన్ …

    Read More »
  • 28 September

    T20 World Cupలో ఓపెన‌ర్‌గా విరాట్ కోహ్లీ

    ఇండియ‌న్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి  గ‌త ఏడాదిన్న‌ర కాలంగా త‌న ఫామ్ కోసం తంటాలు ప‌డుతున్నాడు. ఈ కాలంలో ఏ ఫార్మాట్‌లోనూ సెంచ‌రీ చేయ‌లేదు. అయితే ఐపీఎల్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు టీమ్ త‌ర‌ఫున ఓపెన‌ర్‌గా వ‌స్తుండ‌టంతో టీ20ల్లో మెల్ల‌గా ఫామ్‌లోకి వ‌స్తున్నాడు. ఈ మ‌ధ్యే రెండు వ‌రుస హాఫ్ సెంచ‌రీలు చేశాడు. అయితే అత‌ని ఐపీఎల్ ఫామ్ ఇండియ‌న్ టీమ్‌కు కూడా గుడ్ న్యూసే అంటున్నాడు మాజీ …

    Read More »
  • 28 September

    హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

    తెలంగాణలోని  హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు షెడ్యూల్‌ను ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. వచ్చే నెల 30 హుజురాబాద్ ఉప ఎన్నిక జరుగనుంది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ దాఖలుకు అక్టోబర్ 8 వరకు గడువు ఉంటుంది. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన జరుగనుంది. అక్టోబర్ 13న నామినేషన్ల ఉపసంహరణ పూర్తి అవుతుంది. అక్టోబర్ 30(శనివారం)న ఎన్నికల పోలింగ్ జరుగనుంది. నవంబర్ 2న …

    Read More »
  • 27 September

    ప్ర‌తి ప‌రిశ్ర‌మ‌కు గ‌మ్య‌స్థానం తెలంగాణే- మంత్రి కేటీఆర్

    తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో అన్ని రంగాల్లో పురోగ‌మిస్తుంద‌ని, ప్ర‌తి ప‌రిశ్ర‌మ‌కు గ‌మ్య‌స్థానం తెలంగాణే అని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ రంగాల ప్ర‌గ‌తిపై శాస‌న‌స‌భ‌లో స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ చేప‌ట్టారు. స‌భ్యులు మాట్లాడిన అనంత‌రం కేటీఆర్ సుదీర్ఘ వివ‌ర‌ణ ఇచ్చారు. తెలంగాణ యొక్క పారివ్రామిక పురోగ‌తి రెండు మాట‌ల్లో చెప్పాలంటే.. ట్రాక్ట‌ర్ నుంచి హెలికాప్ట‌ర్ దాకా, ఎర్ర‌బ‌స్సు నుంచి …

    Read More »
  • 27 September

    నల్గొండ జిల్లా పరిధిలో జాతీయ రహదారిపై 120 కిలోల గంజాయిని స్వాధీనం

    గంజాయి అక్రమ రవాణాపై పటిష్ట నిఘా పెట్టడం ద్వారా నల్గొండ జిల్లా పరిధిలో జాతీయ రహదారిపై 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డిఐజి ఏ.వి. రంగనాధ్ తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టిన క్రమంలో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో జిల్లా పరిధిలో ఉన్న జాతీయ రహదారి – 65పై నిరంతరాయంగా నిర్వహిస్తున్న వాహనాల తనిఖిలలో ఒక …

    Read More »
  • 27 September

    రైతులకు మద్దతుగా రాహుల్ గాంధీ

    వ్య‌వ‌సాయ చ‌ట్టాల ర‌ద్దును డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) సోమ‌వారం ఇచ్చిన భార‌త్ బంద్ పిలుపున‌కు రైతు సంఘాలు, ప్ర‌జా సంఘాలు స‌హా ప‌లు రాజ‌కీయ పార్టీలు మ‌ద్ద‌తు ప‌లికాయి. రైతుల నిర‌స‌న‌ల‌కు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మ‌ద్ద‌తు పలుకుతూ న‌రేంద్ర మోదీ స‌ర్కార్ దోపిడీ విధానాల‌ను అనుస‌రిస్తోంద‌ని మండిప‌డ్డారు.రైతులు అహింసా మార్గంలో స‌త్యాగ్ర‌హం సాగిస్తుంటే ఈ దోపిడీ స‌ర్కార్ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఈరోజు భార‌త్ బంద్ …

    Read More »
  • 27 September

    మూడు తరాల ఉద్యమకారుడు ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ

    మూడు తరాల ఉద్యమకారుడు ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు. కన్న కల తీరకముందే తుదిశ్వాస విడిచారు. అనేక ఉద్యమాల్లో క్రియాశీలకంగా నిలచిన బాపూజీ.. బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే పరమావధిగా తన సర్వస్వం ధారబోసారు. తన జీవిత కాలం అంతా ప్రజల కోసమే పరితపించారు. ఎన్నో ఏండ్లు జైలు జీవితం గడిపారు. ఆదిలాబాద్‌ జిల్లా వాంకిడిలో 1915 సెప్టెంబర్‌ 27న జన్మించిన బాపూజీ.. …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat