Home / Tag Archives: AP politics (page 15)

Tag Archives: AP politics

జ‌గ‌న్ పాద‌యాత్ర.. తొలివారం హైలైట్స్ ఇవే..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జగన్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర తొలివారం స‌క్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేసుకొని ఎనిమిద‌వ‌రోజుకు చేరుకుంది. ఇక జగన్ పాదయాత్ర మొత్తం.. సభలు, సమావేశాలు, వివిధ సామాజిక వర్గాల నేతలతో భేటీలతో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా చంద్రబాబు పాలనపై వైసీపీ అధినేత తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. రెండు రోజుల పాటు వైసీపీ నేతలు నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం సక్సెస్ అయిందని వైసీపీ వ‌ర్గీయులు చెబుతున్నారు. …

Read More »

క‌ర్నూలు గ‌డ్డ‌పై.. అడుగు పెట్టిన‌ క‌డ‌ప కింగ్‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత పాద‌యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతుంది. పాద‌యాత్ర ఎనిద‌వ‌రోజున జ‌గ‌న్ క‌ర్నూలులో అడుగు పెట్టారు. గ‌త సార్వత్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ తరుపున గెలిచిన‌ క‌ర్నూలు జిల్లాలోని నేత‌లు టీడీపీ లోకి దూకారు. దీంతో క‌ర్నూలులో జ‌గ‌న్ పాదయాత్ర‌ను వైసీపీ సీరియ‌స్‌గా తీసుకుంది. జగన్ పాదయాత్రని ఎట్టి ప‌రిస్థితిలో అయినా సక్సెస్ చేసేందుకు వైసీపీ వర్గాలు తీవ్రంగానే శ్రమిస్తున్నాయి. ఇలాంటి నేప‌ద్యంలో జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో భాగంగా క‌ర్నూలులో …

Read More »

అదీ ద‌మ్మంటే.. బాల‌య్య పై తొడ కొట్ట‌న వైసీపీ ఎమ్మెల్యే అనిల్.. ఎందుకో తెలుసా..?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర ప్రారంభించి ఏడ‌వ రోజుకు చేరుకుంది. అయితే జ‌గ‌న్ పాదయాత్ర‌కి వ‌స్తున్న రెస్పాన్స్ చూసి టీడీపీ నేత‌లు ఒక్కొక్క‌రుగా బ‌య‌ట‌కు వ‌చ్చి జ‌గ‌న్‌ను టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇక జ‌గ‌న్ పై విమ‌ర్శలు చేసిన వాళ్ళ‌లో హిందూపురం ఎమ్మెల్యే న‌టుడు బాల కృష్ణ కూడా ఉన్నారు. బాల‌కృష్ణ కామెంట్స్ చేస్తూ.. జ‌గ‌న్ నువ్వొక కొండ‌ను ఢీ కొంటున్నావు …

Read More »

కృష్ణ న‌ది బోటు ప్ర‌మాదం వెనుక ఏపీ మంత్రి..?

కృష్ణా న‌ది బోటు ప్రమాదం ఘటనలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. రివర్ బోటింగ్ అడ్వెంచర్స్ సంస్థకు చెందిన ఈ బోటు కొండలరావు అనే వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ జరిగింది. పున్నమి ఘాట్ నుంచి భవానీ ఐలాండ్ కు ఇద్దరిని మాత్రమే ఎక్కించుకునే విధంగా దీనికి అనుమతి కోరారు. అయితే, పూర్తి స్థాయి అనుమతులు రాకుండానే ఈ పడవను నడిపినట్టు అధికారులు గుర్తించారు. వాస్తవానికి ఈ రివర్ బోటింగ్ సంస్థ …

Read More »

కృష్ణా న‌ది బోటు ప్ర‌మాదం.. టీడీపీ నేత‌ల ఓవ‌ర్ యాక్ష‌న్‌..!

కృష్ణానదిలో పవిత్ర సంగమం వద్ద చోటుచేసుకున్న బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య 18 మందికి చేరింద‌ని స‌మాచారం. ఫెర్రీ ఘాట్ వ‌ద్ద ఇంకా గాలింపులు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఇక ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారి బందువుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్ళిన రాజ‌కీయ నాయ‌కుల పై పోలీసులు చేసిన అత్యుత్సాహం వ‌ల్ల రాజ‌కీయ వ‌ర్గాలు మండిప‌డుతున్నాయి. అధికార టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అక్కడే ఉండి ఇతర పార్టీ నాయకులెవ్వరూ రాకుండా పోలీసులకు హుకుం …

Read More »

సాయికల్పనకు షాక్ ఇచ్చిన వైసీపీ శ్రేణులు

ఒకవైపు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తనే పోటీ చేస్తానని ప్రకటించుకుంటున్న గిద్దలూరు వైసీపీ నేత సాయి కల్పనకు గట్టిషాకే తగిలినట్టు సమాచారం. పార్టీ నియోజకవర్గ సమావేశాన్ని నిర్వహించ బోయిన ఆమెకు కనీస స్పందన కూడా రాలేదని తెలుస్తోంది. ఆరు మండలాల నుంచి నేతలను ఆహ్వానించి.. నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని నిర్వహిస్తామని ముందుగా ఆమె ప్రకటించారు. ఆ మేరకు సోమవారం మీటింగ్ కు ముహూర్తం …

Read More »

నేడే.. ఏపీలో వైసీపీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం..!

ఏపీలో వైసీపీ వైసీపీ నూత‌న‌ కార్యాలయం ప్రారంభం కాబోతోంది. బందరు రోడ్డులో నిర్మించిన ఈ కార్యాలయం పనులకు సోమ‌వారం లాంఛనంగా వైసీపీ నేతలు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, బొత్ససత్యనారాయణ, కృష్ణా జిల్లా అధ్యక్షుడు పార్థసారథి, పార్టీ జిల్లా వ్యవహారాల ఇన్‌చార్జి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితర ముఖ్య నేతలు హాజరుకానున్నారు.జగన్ కు ప్రత్యేక ఛాంబర్ తో పాటు, ఎమ్మెల్యేలతో సమావేశానికి ప్రత్యేకంగా ఒక హాలు, …

Read More »

ఏపీ రాజ‌కీయాల్లో మ‌రో సంచ‌ల‌నం.. వైసీపీతో దోస్తీకి గ్రీన్ సిగ్న‌ల్‌..!

ఏపీలో గ‌త‌సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీకి జ‌న‌సేన మ‌ద్ధ‌తు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన మ‌ధ్య దోస్తీ ప్ర‌శ్నార్ధకంగా మారుతోంది. ఇప్ప‌టికే రెండు పార్టీల బంధంపై అందరిలోనూ సందేహాలు నెలకొంటున్న క్రమంలో జనసేన మీడియా హెడ్ హరిప్రసాద్ మరింత స్పష్టత ఇచ్చారు. అంతేకాకుండా ప్ర‌తేక హోదా విష‌యంలో వైసీపీతో క‌లిసి ప‌నిచేసేందుకు సిద్ధ‌మ‌ని.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన జనసేన పార్టీ నేత …

Read More »

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల పై జగన్ సంచ‌ల‌నం..!

నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంత‌మంది వైసీపీ నేత‌లు టీడీపీలోకి వెళుతున్నార‌ని ప్రచారం జ‌రుగుతోంది. ప్రతిరోజు వైసీపీలో చేరికలు జరుగుతున్నప్పటికీ పార్టీని కొందరు నేతలు వీడనున్నట్లు లోటస్ పాండ్‌కు కూడా సమాచారం అందింది. దీంతో జగన్ శనివారం కర్నూలు జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 2019 ఎన్నికల్లో తమదే విజయమని నేతల్లో జగన్ భరోసా కల్పిస్తున్నారు. పార్టీని వీడి వెళితే మీకే నష్టమని పరోక్షంగా …

Read More »

ఒక్క‌ వైసీపీ నేత కూడా.. ఫ్యాన్‌ను వీడ‌లేదు.. సైకిల్ ఎక్క‌లేదు..!

ఏపీలో ఇటీవ‌ల నంద్యాల ఉప ఎన్నిక‌ల విజ‌యంతోపాటు కాకినాడ‌లో కార్పొరేష‌న్ గెలిచాక వైసీపీని ఇబ్బందుల్లోకి నెట్టాల‌ని వైసీపీ నుంచి 11 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారంటూ టీడీపీ అనుకూల మీడియా వారు తెగ డ‌ప్పుకొట్టారు. ఆ జాబితాలో శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేల నుంచి క‌ర్నూలు జిల్లా ఎమ్మెల్యేల వ‌ర‌కూ ఉన్నారని.. టీడీపీ నేత‌లు కూడా ఈ విష‌యాన్ని బ‌హింరంగంగానే ప్ర‌క‌టించారు. త‌మ‌కు ముందు నుంచే అనేక‌మంది టచ్‌లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat