ఈ రోజు ప్రధాన జాతీయ వార్తలపై ఒక లుక్ వేద్దాం ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని ఖండించిన ప్రముఖ హీరో కమల్ హాసన్.. కాశ్మీర్ ఆంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అధితి సింగ్ హార్షం.. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంపై సమావేశం కానున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ.. కాశ్మీర్ లోయ శాంతియుతంగా ఉందని తెలిపిన ఆ రాష్ట్ర డీజీపీ దిల్ బాగ్ సింగ్ నేటి నుండి ఆయోధ్య కేసుపై రోజువారీ విచారణ.. …
Read More »తర్వాత టార్గెట్ అదేనా..!
జమ్మూకాశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్ 370ను రద్దు చేసి రాష్ట్ర హోదాతో పాటు ప్రత్యేక చట్టాన్ని ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో బీజేపీ సర్కారు రద్దుచేసి అసెంబ్లీ వ్యవస్థ ఉన్న కేంద్రపాలితప్రాంతంగా చేసిన సంగతి విదితమే..అయితే తాజాగా ప్రధాని మోదీ హోమ్ మంత్రి అమిత్ షా తర్వాత టార్గెట్ పాకిస్థాన్ అక్రమితప్రాంతమని సమాచారం.. ఈ క్రమంలో అమిత్ షా మాట్లాడుతూ జమ్మూకాశ్మీర్ ముమ్మాటికీ భారత్లో అంతర్భాగమే. పీఓకే ,ఆక్సాచిన్ కూడా ఇండియాలో …
Read More »దేశంలోనే అత్యంత ధనిక పార్టీగా బీజేపీ…మళ్లీ నీతులు చెబుతారు..!
పొద్దున లేస్తే మా బీజేపీ ప్రభుత్వం.. అవినీతిమరక లేని ప్రభుత్వం..మా మోదీ సార్కు సంసార బాధలు లేవు..ఆయన ఎవరి కోసం సంపాదించే పని లేదు…దేశ ప్రజల సంపద పెంచడమే లక్ష్యంగా ఆయన పని చేస్తున్నారు అని బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకుంటూనే ఉంటారు. దేశ పౌరుల వ్యక్తిగత ఆదాయ ప్రమాణాలు ఆయన పెంచడం ఏమో కాని గత ఐదేళ్లలో బీజేపీని ధనిక పార్టీగా నిలిపారు..మోదీ సార్. ఇండియాలో 2016 నుంచి …
Read More »జాతీయ వార్తలు..
ఆఫ్రికా పర్యటన ముగించుకుని ఇండియా తిరిగి వచ్చిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రెండో రోజు బీజేపీ ఎంపీల శిక్షణా కార్యక్రమంలో పాల్గోన్న ప్రధాన మంత్రి నరేందర్ మోదీ యూపీలో ఉన్నావ్ ప్రమాద కేసులో విచారణ చేపట్టిన సీబీఐ మధ్యప్రదేశ్ లో బర్వానీ సమీపంలో బస్సు కారు ఢీకోని నలుగురు మృతి చెందారు కేరళ రోడ్డు ప్రమాదం కేసులో ఐఏఎస్ శ్రీరామ్ కు పద్నాలుగురోజుల పాటు జ్యూడిషీయల్ కస్టడీ యెడియూరప్పకు …
Read More »రీల్ ల్లైఫ్లో విలన్… రీయల్ లైఫ్లో హీరో…!
రవికిషన్ స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించి.. ఇండస్ట్రీలో బ్లాక్ బ్లాస్టర్ అయిన రేసుగుర్రంలో ప్రధాన విలన్ పాత్రలో నటించిన నటుడని సంగతి విదితమే. ఆ మూవీలో తను ఎమ్మెల్యే కావాలని.. మంత్రి కావాలని కలలు కంటూ అఖరికీ కల తీరకుండానే హీరో అల్లు అర్జున్ చేతిలో దెబ్బలు తింటాడు. అయితేనేమి రీల్ లైఫ్లో ఎమ్మెల్యే కాకపోయిన రీయల్ లైఫ్లో హీరో అయ్యాడు రవి కిషన్.. ఇటీవల జరిగిన …
Read More »కేంద్రానిది రహస్య ఎజెండా… మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
కేంద్రప్రభుత్వం రూపొందించిన జాతీయ విద్యావిధానం(ఎన్ఈపీ)-2019 ముసాయిదాలో స్పష్ట త లేదని, ఇందులో కుట్రలు చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. దీని వెనుక రహస్య ఎజెండా దాగి ఉన్నదని, విద్యావిధానం ప్రగతిశీలకంగా ఉండాలే తప్ప ప్రమాదకరంగా ఉండకూడదని సూచించారు. విద్యావిధానంపై రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉండాలని, కానీ కేంద్రానికి ఆ ఉద్దేశం ఉన్నట్టుగా కనిపించడం లేదని చెప్పారు. విద్యను వికేంద్రీకరణ నుంచి కేంద్రీకరణ …
Read More »చావు బతుకుల్లో ఉన్నావ్ అత్యాచార బాధిత యువతి…ఈ పాపం బీజేపీదే..!
గత ఏడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలు ఇప్పుడు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది. ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఈ ఆదివారం ట్రక్కు ఢీకొనడంతో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించారు. బాధితురాలితోపాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రగాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఆ బాధిత యువత పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఇది యాక్సిడెంట్ కాదని, ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ …
Read More »నాకు ఇప్పుడే అర్జెంట్ గా ముఖ్యమంత్రి అవ్వాలని లేదు.. పవన్ సంచలన వ్యాఖ్యలు
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరి కోసం నిలబడతానని హామీ ఇచ్చారు. తన కుటుంబం గొప్ప కుటుంబం కావాలన్నది తన లక్ష్యం కాదని, ప్రజలు గొప్పవారు కావాలన్నదే తన ఆశ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేయాలని స్పష్టం చేశారు. సర్పంచ్లుగా, వార్డు మెంబర్లుగా …
Read More »కచ్చితంగా పవన్ బీజేపీతో కలిసి పనిచేసే అవకాశాలే కనిపిస్తున్నాయా.? పవన్ వ్యాఖ్యలపై ఆంతర్యం
ఇటీవల ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత జనసేన పార్టీ విలీనంపై వస్తున్న వార్తలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా విజయవాడలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని జాతీయ పార్టీలు తమతో కలిసి ప్రయాణం చేయాలని తమను కోరుతున్నాయని.. ఎవరితో కలిసినా లౌకిక పంథాను వీడబోమని జనసేన అధినేత స్పష్టం చేశారు. రాజకీయాల్లో విలువలను కాపాడటంకోసం ఏర్పాటుచేసిన జనసేన పార్టీని మరే ఇతర పార్టీలో విలీనం చేసే ప్రసక్తే లేదన్నారు. …
Read More »జేడీ అసలు గుట్టు బయటపడిందా..? అందుకే సేఫ్ జోన్ చూసుకున్నాడా ?
మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ జనసేనకు గుడ్ బై చెప్పనున్నారని వార్త వైరల్ అయిన విషయం అందరికి తెలిసిందే. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈయన జనసేన తరపున విశాఖపట్నం లోకసభ స్థానానికి పోటీ చేయగా ఘోర పరాజయం చవిచూశారు.అప్పటి నుండి ఆయన పార్టీకి కాస్త దూరంగానే ఉన్నాడు. ప్రస్తుతం అతనిపై చాలా ఆరోపణలు కూడా వస్తున్నాయి. జగన్ మీద కేసులు పెట్టి ఆ తరువాత ఊరూరా తిరిగి భగవద్గీత …
Read More »