తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఇటు అధికార అటు ప్రతిపక్షాల మధ్య చర్చ వాడివేడిగా జరుగుతుంది .గత కొద్దిరోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో పలు అంశాల గురించి ఇరు పక్షాలు చర్చిస్తున్నాయి .ఈ నేపథ్యంలో మంగళవారం శాసనసభలో ప్రతిపక్షాలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ పక్ష సభ్యులు రాష్ట్రంలో అప్పులు ఎక్కువై పోతున్నాయి అని ..అభివృద్ధి ఏమి జరగడంలేదు అని ఆరోపించారు . దీనికి సమాధానంగా రాష్ట్ర ఆర్థిక శాఖ …
Read More »వైసీపీలోకి కాపు సామాజిక వర్గ మాజీ మంత్రి ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎనిమిది రోజలుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి విదితమే .ఈ పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజల నుండి అశేష ఆదరణ లభిస్తుంది .తాజాగా ఒక వార్త ఏపీ రాజకీయాల్లో చక్కర్లు కొడుతుంది .అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన కాపు సామాజిక వర్గ …
Read More »తెలంగాణను తెచ్చిన విధంగా రిజర్వేషన్లను సాధించి తీరుతాం ..
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ రోజు మైనార్టీ వర్గాల సంక్షేమం గురించి లఘు చర్చ జరిగింది .ఈ చర్చలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ విపక్షాలు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు .విపక్షాలు సంధించిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానమిస్తూ రాష్ట్రంలో ఉన్న మైనార్టీ లకు కాంగ్రెస్ హాయంలో కంటే మా పాలనలోనే మెరుగైన బడ్జెట్ ను ప్రవేశపెట్టాము అని చెప్పారు . కాంగ్రెస్ హాయంలో పదేండ్ల సమయంలో కేవలం …
Read More »ప్రధాని మోదీ సొంత నియోజకవర్గంలో బీజేపీకి బిగ్ షాక్ ..
ప్రధానమంత్రి నరేందర్ మోదీ సొంత నియోజకవర్గం అయిన వారణాసిలో బీజేపీ పార్టీకి ఎవరు ఊహించని షాక్ తలిగింది .ఈ క్రమంలో నియోజక వర్గంలో ఒక ప్రముఖ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్ష ఎన్నికల్లో బీజేపీ అనుబంధ విభాగం ఏబీవీపీ ఘోర పరాజయం చవిచూసింది. అయితే ఇక్కడ బీజేపీ అభ్యర్ధిపై స్వతంత్రంగా పోటి చేసిన అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలవడం విశేషం . అసలు విషయానికి వస్తే స్థానికంగా మహాత్మా గాంధీ …
Read More »వైసీపీలోకి మాజీ కేంద్ర మంత్రి ..
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే అప్పుడే పలు పార్టీలకు చెందిన నేతలు తాము పోటి చేయబోయే సెగ్మెంట్లను ఖరారు చేసుకునే పనిలో పడ్డారు .అందులో భాగంగా గెలవగల సత్తా ఉండి సీట్లు రాని అధికార మిత్రపక్షాలైన టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ లో చేరడానికి సిద్ధమవుతున్నారు . ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తోలి …
Read More »పాత నోట్లపై మోదీ సర్కారు సంచలన నిర్ణయం ….
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కారు గతంలో అప్పటివరకు ఉన్న ఐదు వందలు ,వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్తగా ఐదు వందలు ,రెండు వేల రూపాయల నోట్లను ప్రవేశపెట్టిన సంగతి విదితమే .ఈ విషయంలో ఇప్పటివరకు కేంద్రంలో ప్రతిపక్షాలు అయిన కాంగ్రెస్ ,సీపీఎం ,సీపీఐ ,ఎస్పీ ,బీఎస్పీ ,ఎస్పీ ,తృణముల్ కాంగ్రెస్ వంటి పార్టీలు మోది సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాయి . అయితే …
Read More »ముదురుతున్న మెర్సల్ వివాదం.. మరో కేసు నమోదు..!
దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన తమిళ సినిమా మెర్సల్ మరో వివాదంలో చిక్కుకుంది. మెర్సల్ సినిమాలో హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ మదురైలో ఓ హిందూ సంఘ సంస్థకు చెందిన న్యాయవాది కేసు పెట్టారు. తమిళ హీరో విజయ్ నటించిన మెర్సల్ సినిమా దీపావళి పండుగ సందర్బంగా ఇటీవల విడుదలైయ్యింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జీఎస్ టీ, డిజిటల్ ఇండియాను కించపరిచే విధంగా మెర్సల్ …
Read More »మోదీ బ్యాచ్కి సినిమా చూపిస్తున్న మెర్సల్..!
తమిళ హీరో విజయ్ నటించిన మెర్సల్ చిత్రం వివాదాలతో దేశంలో సంచలనంగా మారింది. ఆ చిత్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కొన్ని సీన్స్ నిజంగా ఉన్నప్పటికీ.. బీజేపీ కెలుక్కొని మరీ ఇప్పుడు తన మీదకి తెచ్చుకుంది. మెర్సల్ చిత్రంలో కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పేలిన డైలాగ్స్ విషయంలో అనవసరంగా రాద్ధాంతం చేసి.. చినికి చినికి గాలి వానలా మార్చి చివరకు తమ కొంప మీదకు తెచ్చుకోవడంతో కమలనాథులు ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్టు …
Read More »రేవంత్ రెడ్డి షాకింగ్ నిర్ణయం …!
ప్రస్తుతం రాజకీయవర్గాల్లో సంచలనంగా మారిన తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే ఎపిసోడ్ వెనుక చానా తతంగం నడిచిందని అంటున్నారు. తెలంగాణలో టీడీపీ దుకాణం బంద్ అయిపోయిందని గ్రహించిన రేవంత్…. సైకిల్ పార్టీని వీడి కాషాయం కండువా కప్పుకొనేందుకు సర్వం సిద్ధమయినట్లు గతంలో జోరుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీలో చేరడం ఎందుకు ఆగిపోయింది? తాజాగా ఆయన కాంగ్రెస్కు ఎందుకు ఓకే …
Read More »ఒక్క లేఖతో ప్రధాని మోదీకు చెమటలు పట్టించిన రైతు ..?
2014 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ప్రస్తుత అధికార పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ గుప్పించిన హామీ తమను గెలిపిస్తే విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని దేశానికి రప్పించి ప్రతి ఒక్కరి ఖాతాలో తలో పది హేను లక్షల రూపాయలు వేస్తామని దేశ వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో ప్రచారం చేశారు .తీరా అధికారంలోకి వచ్చి మూడు ఏండ్లు అయిన కానీ ఇంతవరకు పది హేను లక్షలు కాదు కదా పది …
Read More »