నటి భాను ప్రియపై తాజాగా చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో భానుప్రియపై సామర్లకోట పోలీసులు నమోదు చేసిన కేసు ఇప్పుడు చెన్నై పోలీసుల చేతికి మారింది. చెన్నైలో నివసిస్తోన్న భానుప్రియ తన ఇంటి పని కోసం మైనర్ అమ్మాయిలను నియమించుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 19న చెన్నైలోని పాండిబజార్ పోలీసులకు నటి భానుప్రియ, ఆమె సోదరుడు గోపాలకృష్ణన్ ఫిర్యాదు చేస్తూ.. తమ …
Read More »కోడెల ఆత్మహత్యపై తెలంగాణ హైకోర్టులో పిటీషన్…!
ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత ఆత్మహత్య చేసుకున్న విషాద సందర్భంలో చంద్రబాబు మూడు రోజుల పాటు నడిపించిన శవరాజకీయం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. కోడెల కేసుల్లో ఇరుక్కుని రాజకీయంగా ఇబ్బందుల్లో ఉంటే..చంద్రబాబు ఆయన్ని పట్టించున్న పాపానా లేదు..ఒక్క రోజైనా పలకరించింది లేదు. పైగా కోడెల ఫ్యామిలీ అవినీతి వల్లే పార్టీకి చెడ్డపేరు వచ్చింది..సస్పెండ్ చేయడం ఖాయమంటూ లీకులు ఇప్పించాడు. అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపు వ్యవహారంలో వర్లరామయ్య …
Read More »వాల్మీకి పై ఫుల్ క్లారిటీ..తెర వెనుక రహస్యం ఇదే !
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం వాల్మీకి. ఈ చిత్రానికి గాను హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు సెప్టెంబర్ 20న రానుంది. అయితే ఈ చిత్రంపై ఇప్పటికే ఎన్నో వదంతులు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ చిత్ర టైటిల్ విషయంపై కోర్టు లో కేసు కూడా ఉంది. భోయ సంఘం వారు ఈ చిత్ర టైటిల్ పై అభ్యంతరం వ్యక్తం …
Read More »మరో వారంరోజుల్లో పోలీసులకు లొంగిపోవాలి..ఇంతలోనే విముక్తి !
టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీకీ సెప్టెంబర్ 2న పశ్చిమ బెంగాల్లోని అలిపోర్ కోర్టు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. గత ఏడాది షమీ భార్య హసీన్ అతడిపై సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు కోర్ట్ లో కేసు పెట్టగా అలిపోర్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 15 రోజుల్లోగా కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశించింది. అయితే వెస్టిండీస్ టూర్ తరువాత షమీ అమెరికా వెళ్ళాడు. ఈ నెల …
Read More »భీమవరం, గాజువాక, నరసాపురంలో ప్రచారం చేసాను.. యువతి ఆందోళన, బన్నీవాసు, అల్లు అరవింద్ బయటకు రావాలి
జనసేన పార్టీపై జూనియర్ ఆర్టిస్ట్ బోయ సునీత సంచలన ఆరోపణ చేశారు. జనసేన పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తే సినిమాల్లో అవకాశాలిప్పిస్తామని చెప్పి, మోసం చేశారని ఆమె ఆరోపించారు. ఎన్నికలు ముగిసిన తరువాత వారంతా ముఖం చాటేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొందరు సినీ పెద్దల తీరుకు నిరసనగా ఆమె హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో గొలుసులతో తనను తాను నిర్బంధించుకున్నారు. బుధవారం రాత్రంతా ఫిల్మ్ ఛాంబర్ లోనే …
Read More »అగ్రిగోల్డ్ కేసును ఏపీకి బదిలీ
అగ్రిగోల్డ్ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఈ కేసును ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరింది. ఈ కేసులో ఏపీకి సంబంధించిన అంశాలను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని పిటిషన్లో పేర్కొంది. దీనిపై సోమవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టనుంది.
Read More »బొత్సా సత్యనారాయణకు నోటీసులు జారీ
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు హైదరాబాద్ సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఫోక్స్ వ్యాగన్ కేసులో ఏపీ మంత్రి బొత్సకు నోటీసులు పంపారు. వచ్చే నెల 12న సీబీఐ కోర్టుకు హాజరుకావాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. బొత్సా సత్యనారాయణను వోక్స్ వ్యాగన్ కేసు వెంటాడుతూనే ఉంది. నాడు వైయస్సార్ కేబినెట్లో బొత్సా పరిశ్రమల శాఖా మంత్రిగా ఉన్న సమయంలో ఆ వివాదం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు జగన్ కేబినెట్ …
Read More »వైసీపీ సోషల్ మీడియాపై పవన్కల్యాణ్ పోలీసులకు ఫిర్యాదు
తమ పార్టీపై సోషల్ మీడియాలో అధికారంలో ఉన్న వైసీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తోందని జనసేన ఆరోపించింది. ఈ మేరకు వైసీపీ సోషల్ మీడియా విభాగంపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసి, లీగల్ నోటీసులు పంపుతామని ఆ పార్టీ ముఖ్యనేతలు పేర్కొన్నారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపట్టేలా చూడాలని పార్టీ అధినేత పవన్కల్యాణ్ సూచించినట్లు తెలుస్తుంది. దీనిపై వైసీపీ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి …
Read More »కోలీవుడ్ స్టార్ హీరోకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్…!
కోలీవుడ్ స్టార్, నడిగర్ సంగం అధ్యక్షుడు విశాల్కు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది. చెన్నై వడపళనిలో ఉన్న విశాల్ ఫిలిమ్ ఫ్యాక్టరీ ఆఫీస్లో ఐదేళ్లుగా పనిచేస్తున్న సిబ్బందికి ఇచ్చిన జీతాల్లో మినహాయించిన పన్నును (టీడీఎస్ను) సక్రమంగా ఐటీ శాఖ అధికారులకు చెల్లించలేదని, దానికి వివరణ ఇవ్వాలంటూ విశాల్కు గతంలో అధికారులు నోటీసులు జారీచేశారు. దానికి సమాధానం ఇవ్వకపోవడంతో విశాల్పై చర్యలు చేపట్టాలంటూ ఎగ్మూరు కోర్టులో పిటిషన్ దాఖలైంది. …
Read More »చావు బతుకుల్లో ఉన్నావ్ అత్యాచార బాధిత యువతి…ఈ పాపం బీజేపీదే..!
గత ఏడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలు ఇప్పుడు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది. ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఈ ఆదివారం ట్రక్కు ఢీకొనడంతో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించారు. బాధితురాలితోపాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రగాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఆ బాధిత యువత పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఇది యాక్సిడెంట్ కాదని, ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ …
Read More »