వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర తూర్పు గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, జగన్ ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా తన పాదయాత్రను ఇడుపులపాయ నుంచి మొదలు పెట్టి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, శనివారం జగన …
Read More »చంద్రబాబుపై ఫైర్ అయిన ..ఏపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా
చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ పరిధిలో నగరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రోజా చంద్రబాబుపై మండిపడ్డారు. శనివారం రోజు నగరి మున్సిపాలిటీ 6వ వార్డు సిమెంట్ రోడ్డులో భూమి పూజ కార్యకమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ…ఈ నాలుగు సంవ్సరాలు అంతకుముందు తొమ్మిది సంవ్సరాలు కూడా దళితులకు ఎటువంటి న్యాయం చంద్రబాబు చేయలేదన్నారు. ప్రభుత్వ కేబినెట్ ఉన్న ఒక దళిత మంత్రిని కూడా తీసిపారేశారని విమర్శించారు. ఇంతవరకు ఎస్సీ, ఎస్టీ …
Read More »కమ్మోళ్ళు కూడా బాబును తిట్టుకొంటున్నారు – మోత్కుపల్లి
తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై సంచలన వాఖ్యలు చేశారు.ఇవాళ యన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. ” బాబుకు ఎన్టీఆర్ చేసిన ద్రోహం గురించి నేను చెప్పింది టీవీ లలో చూసి కొంతమంది కమ్మోళ్ళు నాకు ఫోన్ చేసి బాబు ఇంత దుర్మార్గుడా అని వాపోయారు నవీన్ అనే వ్యక్తి. కమ్మకులస్తుడు. కెనడాలో ఉండేవాడు. దాదాపు కోటి రూపాయలు ఖర్చు …
Read More »ఏపీ రాష్ట్రమేర్పాటు హామీ వచ్చాక దీక్ష విరమించిన పొట్టి శ్రీరాములు -చంద్ర బాబు
ఏపీ రాష్ట్రంలో కడపలో ఉక్కు పరిశ్రమ కోసం టీడీపీ పార్టీ ఎంపీ సీఎం రమేష్ నిర్వహించిన ఆమరణ దీక్ష సందర్భంగా జరిగిన సభ లో ముఖ్యమంత్రి ,ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు .ఆయన మాట్లాడుతూ ఏపీ ఆవిర్భావ చరిత్ర లో కూడా పొట్టి శ్రీరాములు గారు ఇదే మాదిరి నిరాహార దీక్ష చేసిన ఫలితంగా ఆంద్రప్రదేశ్ ఏర్పడిన తరువాతే,హామీ వచ్చిన తరువాతే …
Read More »ఈ ఉత్తరం ఎవరికి చేరుతుందో తెలుసా..??
మోసగాడు అని చిరునామా రాసిన ఉత్తరం ప్రపంచంలో ఎవరికి చేరుతుందో తెలుసా..? ఈ ప్రశ్నను లేవనెత్తిన వ్యక్తి మరెవరో కాదండి బాబోయ్.. స్వయాన టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు. ఈ ప్రశ్నకు సమాధానాన్ని కూడా ఆయనే చెప్పేశారు. ఇంతకీ ఆయన చెప్పిన సమాధానం ఏమిటంటే..? మోసగాడు అని చిరునామా రాసిన ఉత్తరం డైరెక్టుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చేరుతుందని, కావాలంటే మీరు కూడా ఉత్తరంపైన ఉన్న చిరునామా …
Read More »ఎన్టీఆర్ ఎప్పుడో చంద్రబాబు లాంటి నీచుడు రాజకీయాల్లో ఉండొద్దని చెప్పాడంటా
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని ఏపీ సీఎం చంద్రబాబు సర్వనాశనాలకు నిలయంగా మార్చారని తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో మాట్లాడుతూ.. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్నారు. తక్కువ కులంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారని అని మాట్లాడుతూ అంబేడ్కర్ ఆలోచనా విధానాలను చంద్రబాబు అణగదొక్కుతున్నారని విమర్శించారు. దళిత తేజం పేరుతో దళితుల ఓట్ల కోసం గ్రామాల్లో …
Read More »సీఎం చంద్రబాబుకు మోత్కుపల్లి సవాల్..!
వ్యక్తిగత ప్రయోజనాల కోసం.. ప్రజా సంక్షేమాన్ని తాకట్టు పెట్టే ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారా..? అంటే అది ఒక్క ఏపీ సీఎం చంద్రబాబు మాత్రమే అన్నారు టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు. కాగా, ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ఓట్లేసిన ప్రజలకు, స్నేహానికి విలువ ఇవ్వని రాజకీయ నేత, ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమేనని మోత్కుపల్లి నర్సింహులు పేర్కొన్నారు. see also:ఎన్టీఆర్ ఎప్పుడో చంద్రబాబు లాంటి నీచుడు రాజకీయాల్లో ఉండొద్దని …
Read More »వైఎస్ఆర్ గురించి ఎవ్వరూ చెపని విధంగా..!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగేళ్లపాటు కేంద్రంలో బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకున్నారని, ఆ సమయంలో ఏనాడు కూడా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలని అడిగిన పాపాన పోలేదని టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. కాగా, ఇవాళ మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో మాట్లాడుతూ.. see also:సీఎం చంద్రబాబుకు మోత్కుపల్లి సవాల్..! సీఎం చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జాబు రావాలంటే.. బాబు రావాలనే నినాదాన్ని …
Read More »సీఎం చంద్రబాబు నుంచి ప్రాణహాని..!
టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావునే చంపాడు.. ఆయన ముందు నేనెంత, సీఎం చంద్రబాబు నన్ను కూడా ఎప్పుడు చంపుతాడో తెలీదు. నాకు చంద్రబాబు నుంచి ప్రాణహాని ఉందంటూ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. see also:మీ పని కావాలంటే రూ.10,000-25వేలు కమీషన్ ఇవ్వాల్సిందే-టీడీపీ ఎమ్మెల్సీ..! కాగా, మోత్కుపల్లి నర్సింహులు ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. …
Read More »వైసీపీలోకి టీడీపీ కాపు నేత..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటికి 201వ రోజుకు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే, ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా జగన్ చేపట్టిన పాదయాత్ర ఏపీ వ్యాప్తంగా ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ పాదయాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్రజలు జగన్కు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటి వరకు …
Read More »