ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ప్రజల సమస్యలపై చంద్రబాబు సర్కార్ను నిలదీసేందుకు.. ప్రజలకు మరింత దగ్గరైవారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను గుర్తించేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. తమ వద్దకు వచ్చిన వైఎస్జగన్కు తమ సమస్యలను చెప్పుకోవడంతోపాటు అర్జీలను కూడా సమర్పిస్తున్నారు ప్రజలు. నిరుద్యోగులైతే.. తమకు ఇంత వరకు చంద్రబాబు సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేయలేదని, వృద్ధులైతే తమకు …
Read More »బాబోయ్.. ”చంద్రబాబుపై కత్తి మహేష్ జోకులు” మళ్లీ పేలాయ్..!!
అవును మీరు చదివింది నిజమే. చంద్రబాబుపై కత్తి మహేష్ మళ్లీ సెటైర్స్ వేశాడు. ప్రస్తుతం మనం నివసిస్తున్న ఈ ప్రపంచాన్ని సృష్టించమని చెప్పింది చంద్రబాబేనట. ఈ మాట ఎవరో చెప్పలేదండి బాబూ.. స్వయాన టాలీవుడ్ క్రిటిక్, పవన్ ఫ్యాన్స్కు బాగా దగ్గరైన కత్తి మహేష్ చెప్పారు. ఇంతకీ ప్రపంచాన్ని సృష్టించమని చంద్రబాబు దేవుడికి చెప్పడమేంటీ అనేగా మీ డౌటు.. దీనిపై కత్తి మహేష్ ఇచ్చిన క్లారిటీ చదివేద్దాం మరీ. అసలు …
Read More »జగన్ పాదయాత్రపై మోడీ ఆరా..! ఎందుకో తెలుసా..?
ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపడుతున్న ప్రజా సంకల్ప పాదయాత్ర ఇప్పుడు ఏపీ సర్కార్ గుండెళ్లో రైలు పరుగెత్తేలా చేస్తోంది. నవంబర్ 6వ తేదీన ప్రారంభమైన జగన్ పాదయాత్రకు ఎప్పటికప్పుడు ప్రజాదరణ పెరుగుతోంది. జగన్ అడుగులో అడుగు వేసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు విచ్చేస్తుండటంతో… జగన్ పాదయాత్ర ఇప్పుడు పలు పార్టీలను ఆకర్షిస్తోంది. దీంతో అలెర్ట్ అయిన చంద్రబాబు సర్కార్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు …
Read More »అలా చేశాకే.. 2024లో మళ్లీ ఓట్లు అడుగుతా :వైఎస్ జగన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తామని ఆ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. కాగా, ఆదివారం అనంతపురం జిల్లా.. ధర్మవరం నియోజకవర్గంలో జగన్ తన ప్రజా సంకల్ప పాదయాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందన్నారు. అంతేగాక పొదుపు సంఘాలకు, రైతులకు జీరో …
Read More »జగన్ ఒక్క సైగ చేస్తే చాలు.. అధికార టీడీపీ మొత్తం..?
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి జగన్ పాదయాత్రను పక్కదారి పట్టించడానికి అధికార టీడీపీ గుంటనక్క పనులు చేస్తున్నారు. దీంతో జగన్తో సహా వైసీపీ నేతలందరూ.. టీడీపీ బ్యాచ్ పుంగి బజాయిస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా వైసీపీ ఎమ్మెల్చే రోజా చంద్రబాబు బ్యాచ్ మొత్తానికి దిమ్మతిరిగే కౌంటర్ వేశారు. రోజా మాట్లాడుతూ జగన్ కనుక ఒక్క సైగ చేస్తే.. టీడీపీ మొత్తం ఖాళీ అయిపోతుందని చెప్పి …
Read More »టీడీపీ మంత్రుల మొత్తం.. జాతకాలు తేల్చేసిన బ్రేకింగ్ సర్వే..!
ఏపీ రాజకీయాలకు సంబంధించి ఓ అంగ్ల పత్రిక కథనం కలకలం రేపడమే కాకుండా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. ఆ పత్రికలో రాసిన దాని ప్రకారం చూస్తే ఏపీలో జరుగనున్న వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి అత్యంత ఘోరంగా ఉందో అని చంద్రబాబు సర్వేలో తేలింది. ఇటీవల సీఎం నిర్వహించిన సర్వే ప్రకారం ఏకంగా 80 మంది ఎమ్మెల్యేలు తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. అంటే కేవలం …
Read More »చంద్రబాబుకు నయా షాక్.. పట్టు బిగించిన ఏసీబీ..!
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుకు నయా షాక్ తగలనుందని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అసలు విషయం ఏంటంటే.. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు పై ఏసీబీ అధికారులు మరో రెండు కేసులు నమోదు చేసేందుకు రెడీ అయిపోయారు. బొల్లినేని రామారావు తొలినుంచి కొంత వివాదాస్పదంగా మారారు. మహారాష్ట్రలో కాంట్రాక్టులు తీసుకున్న ఆయన అక్కడ అవినీతికి పాల్పడ్డారని మహారాష్ట్ర ఏసీబీ శాఖ నాలుగు కేసులు నమోదు చేసింది. …
Read More »”చంద్రబాబు సర్కార్ మరో ఘనత”
ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, కర్నూల్ జిల్లా డోన్ నియోజకవర్గ శాసన సభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరో సారి చంద్రబాబు సర్కార్పై మండిపడ్డారు. ఎప్పుడూ విదేశీ పర్యటనలంటూ తిరుగుతున్న చంద్రబాబు.. రాష్ట్ర అభివృద్ధి మరుగున పడినా పట్టించుకోవడం లేదన్నారు. తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకునేందు కేంద్రంతో రాజీపడుతూ ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధులను పక్కదారి పట్టిస్తూ.. ప్రజలపై అదనపు భారంపడేలా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. విదేశాల నుంచి …
Read More »చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టుల పై జగన్ బౌన్సర్లు..!
ఏపీలో జగన్ పాదయాత్ర అనంతపురంలో జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే.పాదయాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన జగన్ చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టులందరికీ చుక్కలు చూపిస్తున్నారు. ప్రశ్నిస్తానని ప్రజల్లోకి వచ్చి చంద్రబాబుకు అండగా నిలుస్తూ.. చంద్రబాబు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్.. ఇలా బాబుకు బంటుగా జనసే అధినేత పవన్ కళ్యాణ్ మారిపోయాకరని విరుచుకుపడ్డ జగన్.. తాజాగా సీన్ లోకి రాజమౌళిని కూడా లాగారు. అమరావతిలో ఓ …
Read More »నాడు కేసీఆర్.. నేడు కేటీఆర్.. సెల్యూట్ చేస్తున్న ఏపీ ప్రజలు..!
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ పై ఏపీ ప్రజలు మరోసారి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా హైటెక్స్లో జరిగిన టెక్ మహీంద్రా ఎంఐ-18 వార్షిక ఆవిష్కరణ దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేటీఆర్ పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నాని అడిగిన ప్రశ్నకు కేటీఆర్ ఇచ్చిన సమాధానం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. కేటీఆర్ సమాధానం …
Read More »