టీడీపీ అధినేత చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్పై జరిపిన సోదాల్లో దాదాపు 2 వేల కోట్ల స్కామ్ బయటపడిందని…ఐటీ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ 2 వేల కోట్ల స్కామ్పై ఏపీ రాజకీయాల్లో పెను దుమారం చెలరేగుతోంది. అయితే శ్రీనివాస్పై జరిగిన ఐటీదాడులకు, చంద్రబాబుకు సంబంధం ఏంటని బుకాయించిన టీడీపీ నేతలు, ఎల్లోమీడియా ఛానళ్లు..ఇప్పుడు మాట మార్చాయి. కేవలం 2 లక్షలు దొరికితే 2 వేల కోట్ల అవినీతి …
Read More »2000 వేల కోట్ల స్కామ్పై జనసేన అధినేత వివాదాస్పద వ్యాఖ్యలు..!
నవ్విపోదురుకాని నాకేటి సిగ్గు అంటూ.. చంద్రబాబుపై ఈగ వాలనివ్వను అన్నట్లు పవన్ కల్యాణ్ తీరు ఉంది. కాషాయం పార్టీతో పొత్తుపెట్టుకున్నా..జనసేన అధినేత పవన్కల్యాణ్కు తన రహస్యమిత్రుడు చంద్రబాబుపై మమకారం తగ్గలేదు. ఏపీలో చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్పై జరిగిన ఐటీ దాడుల్లో 2 వేల కోట్ల రూపాయల అవినీతి బాగోతం బయటపడిన సంగతి తెలిసిందే. టీడీపీ హయాంలో చంద్రబాబు తన అవినీతి సొమ్మును హవాలా ద్వారా విదేశాలకు తరలించి, తిరిగి …
Read More »2000 కోట్ల స్కామ్…చంద్రబాబుపై ఏపీ బీజేపీ ఇన్చార్జి షాకింగ్ కామెంట్స్…!
గత సార్వత్రిక ఎన్నికలకు ముందు మళ్లీ అధికారంలోకి రావడానికి మోదీతో సున్నంపెట్టుకుని, ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు తీరా ఎన్నికలయ్యాక లబోదిబోమంటున్నారు..ఎన్నికలకు ముందు సోనియా, రాహుల్తో చెట్టాపట్టాలేసుకుని, దేశమంతటా తిరుగుతూ.. మిష్టర్ మోదీ నిన్ను దించేస్తా..మళ్లీ ఎలా అధికారంలోకి ఎలా వస్తావో చూస్తా…నాకు ఫ్యామిలీ ఉంది..నువ్వు పెళ్లాం వదిలేసినోడివి అంటూ హూంకరించిన చంద్రబాబుకు తీరా ఎన్నికలయ్యాక తాను చేసిన తప్పేంటో తెలిసి వచ్చింది. మళ్లీ మోదీ అధికారంలోకి రావడంతో …
Read More »బిగ్ బ్రేకింగ్…2000 కోట్ల స్కామ్లో అప్రూవర్గా మారిన పీఎస్ శ్రీనివాస్..టెన్షన్లో చంద్రబాబు..!
టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్పై జరిపిన ఐటీ సోదాల్లో బయటపడిన 2000 కోట్ల రూపాయల స్కామ్ ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఈ అవినీతి బాగోతంలో చంద్రబాబు చుట్టు ఉచ్చు బిగుసుకుంటోంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్టు సంస్థలకు పనులు కట్టబెట్టి..వాటి నుంచి కమీషన్లు నొక్కేసేందుకు ఏకంగా బోగస్ కంపెనీలు ఏర్పాటు చేసిన చంద్రబాబు…వేలాది కోట్లను హవాలా ద్వారా విదేశాలకు తరలించి …తిరిగి వాటిని తన బినామీ …
Read More »చంద్రబాబు మచ్చలేని మనిషి..కొల్లు రవీంద్ర
తెలుగుదేశం పార్టీ అదినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మచ్చలేని మనిషి అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. చంద్రబాబు మచ్చలేని మనిషనీ, పలు సందర్భాలలో ఐటీ రిటర్న్స్ను ప్రకటించిన నిజాయితీ పరుడని రవీంద్ర వ్యాఖ్యానించారు.. చంద్రబాబు అవినీతికి పాల్పడితే 9 నెలల పాటు వైసీపీ మంత్రులు ఏమి చేశారన్నారు. పేటీఎం బ్యాచ్ ఇష్టారాజ్యంగా అసత్య ఆరోపణలు చేస్తూ ఆనంద పడుతోందని కొల్లు విమర్శించారు.2 వేల కోట్ల రూపాయలకు …
Read More »సంచలనం…2000 కోట్ల స్కామ్లో ఆధారాలతో సహా దొరికిన చంద్రబాబు..ఆందోళనలో టీడీపీ నేతలు..!
చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్తోపాటు తన కుమారుడు లోకేష్ బినామీ కిలారు రాజేష్, మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్, వైఎస్సార్ కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి కంపెనీలపై దాడులు చేసినట్లు ఐటీ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఐటీ దాడుల్లో తనకు సంబంధించిన రూ.2వేల కోట్ల లావాదేవీల విషయం వెలుగుచూసినా చంద్రబాబు మాత్రం నోరు విప్పడంలేదు. ఐటీ శాఖ ప్రకటన విడుదల చేసిన తర్వాత టీడీపీ …
Read More »బాబు మాజీ పిఎస్ శ్రీనివాస్ ను మెచ్చుకోవల్సిందే..ఎందుకంటే ?
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిఎస్ శ్రీనివాస్ నివాశాల్లో ఐటీ శాఖ ఏకకాలంలో దాడులు నిర్వహించిన విషయం అందరికి తెలిసిందే. ఇందులో భాగంగా ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి. అవి సాక్షాలతో సహా స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. ఇందులో భాగంగానే శ్రీనివాస్ కు సంబంధించిన పర్సనల్ డైరీలను స్వాదీనం చేసుకున్నారు. అందులో బాబు గారి సెటిల్మెంట్ లు అన్ని కనిపించాయి. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “బాబు …
Read More »చంద్రబాబు ట్రెయినింగ్ ఎఫెక్ట్.. మొరగాల్సిన కుక్కలు తోకలు ఊపుతున్నాయి !
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చేసే పనులన్నీ చేసేసి చివరికి ఏమీ తేలినట్టు అందరిని నమ్మించాలని ప్రయత్నిస్తారు. ఈ విషయంలో చంద్రబాబు ట్రైనింగ్ బాగానే ఇచ్చారని ఎద్దేవా చేసారు. “దొంగలను చూసి మొరగాల్సిన కుక్కలు తోకలు ఊపుతున్నాయి. చంద్రబాబు ట్రెయినింగ్ అలాగే ఉంటుంది. దోపిడీదారులు నిప్పు కణికల్లా బిల్డప్ ఇస్తుంటారు. అందరిపైనా వారే నిందలు మోపుతూ, చూశారా మేమొండిన …
Read More »2 వేల కోట్ల స్కామ్పై మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు…!
ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్సనల్ సెక్రటరీతో పాటు లోకేష్ సన్నిహితులకు చెందిన ఇన్ఫ్రా కంపెనీలపై జరిగిన ఐటీ రైడ్స్ రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్పై జరిగిన ఐటీ దాడుల్లో 2 వేల కోట్ల స్కామ్ బయటపడిందని..ఈ వ్యవహారంలో భారీ కుంభకోణమే ఉందని…వెంటనే కేంద్రప్రభుత్వం విచారణ జరపాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు, ఆయన తనయుడు షెల్ కంపెనీల …
Read More »చంద్రబాబు పాపం పండింది.. జైలుకెళ్లారంటున్న బంధువు!
చంద్రబాబు పాపం పండిందని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మిపార్వతి దుమ్మెత్తిపోశారు. ఇన్నాళ్లుగా చంద్రబాబు చేస్తున్న పాపాలు పండే రోజులు పార్టీ ప్రధాన కార్యదర్శి తెలుగు అకాడమీ చైర్ పర్సన్ విమర్శించారు. చంద్రబాబుకేజ్ ఖచ్చితంగా జైలు శిక్ష పడడం ఖాయమని లక్ష్మిపార్వతి అన్నారు. దోపిడీతో రెండు ఎకరాల స్థాయి నుంచి రూ. 2 లక్షల కోట్లకు చంద్రబాబు తన ఆస్తులను పెంచుకున్నాడని, రాష్ట్ర సంపదనంతా దోచుకొని ప్రజల నెత్తిన అప్పుపెట్టి …
Read More »