Home / Tag Archives: Chandrababu (page 69)

Tag Archives: Chandrababu

ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ పై లోకేశ్ సెటైర్లు..!

వినేవాళ్లు అమాయకులయితే చెప్పేవారు జగన్ గారు అన్నట్లుంది పరిస్థితి అంటూ ట్వీట్ చేశారు మాజీ మంత్రి లోకేశ్. ప్రభుత్వం లోటు లో ఉంది, అడుగడుగునా అప్పులే చూపారని టిడిపిపై విమర్శలు చేసిన జగన్ ఇప్పుడు తమ కార్యకర్తలకు సెల్ ఫోన్లు కొనడానికి 233 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. “గ్రామ వాలంటీర్లు అని పేరు మార్చిన వైకాపా కార్యకర్తల కోసం ఫోన్లు కొంటూ రివర్స్ టెండర్ …

Read More »

పార్టనర్స్ ను ప్రజలు అసహ్యించుకునే స్థాయికి ఎప్పుడో దిగజారిపోయారు !

40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు మొన్న జరిగిన ఎన్నికల్లో ఎంతకు దిగాజారిపోయారో అందరికి తెలిసిందే. అతనికి తోడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా జతకలిసాడు. శుభ్రంగా సినిమాలో నటించుకుంటూ పవర్ స్టార్ అనిపించుకునేవాడు అలాంటిది ఎవరినో ప్రశ్నిస్తాను, ఎదో చేస్తాను అని రాజకీయాల్లోకి అడుగుపెట్టి చివరికి 2014 ఎన్నికల్లో టీడీపీకి కొమ్ముకాసాడు. ఆ తరువాత టీడీపీ ప్రభుత్వ తీరు అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో పవన్ ప్రశ్నించకుండా …

Read More »

చంద్రబాబుకు కర్నూలులో ఇద్దరు షాక్..మధ్యలోనే అలిగి వెళ్లిపోయిన నేతలు

టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలులో నిర్వహిస్తున్న నియోజకవర్గాల సమీక్ష సమావేశాలను కొందరు ఆ పార్టీ నేతలు లైట్‌గా తీసుకున్నారు. నందికొట్కూరు, కోడుమూరు నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బండి జయరాజు, రామాంజనేయులు డుమ్మా కొట్టారు. అలాగే కోడుమూరు నియోజకవర్గ నేత విష్ణువర్ధన్‌రెడ్డి మధ్యలోనే అలిగి వెళ్లిపోయారు. గతంలో ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా పనిచేసిన వీరభద్రగౌడ్‌ హాజరు కాలేదు. నగర శివారులోని వీజేఆర్‌ కన్వెన్షన్‌ హాలులో రెండో రోజు మంగళవారం …

Read More »

చంద్రబాబూ ఆ ముగ్గురిని ఎంత బుజ్జగించినా పార్టీలో ఉండే సమస్యే లేదు !

టీడీపీ ఎమ్మెల్యేలు ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ కు మద్దతుగా మారడానికి రంగం సిద్దం అవుతోందని తెలుస్తోంది.. ఇటీవల కొన్ని పత్రికలు కూడా ఈ కథనాన్ని రాసాయి. కేబినెట్ మంత్రులు పేర్ని నాని, కొడాలినాని, బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ విషయమై మంతనాలు జరిపారని ఒక కధనం వచ్చింది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంలతో వైసీపీపి మంత్రులు సంప్రదింపులు జరిపారట.. మరో …

Read More »

బిగ్ బ్రేకింగ్ .. ఐటీ శాఖ సంచలనం..150 కోట్ల స్కామ్‌.. అడ్డంగా ఇరుక్కున్న చంద్రబాబు..!

నవంబర్‌ నెలలో ఐటీ శాఖ ఏపీకి సంబంధించి ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, ఈరోడ్,ఆగ్రా, పూనే, గోవాలతో పాటు మొత్తం 42 చోట్ల జరిపిన సోదాలో ఆంధ్రప్రదేశ్‌లో ఓ ప్రముఖ వ్యక్తికి 150 కోట్లు ముడుపులు అందినట్లు లెక్కలు తేలినట్టు ఐటీ శాఖ తెలిపింది. మౌలిక సదుపాయాల రంగంలో బోగస్‌ కాంట్రాక్టులు, బిల్లుల ద్వారా నగదును పోగేసుకునే పెద్ద రాకెట్‌ను ఛేదించాం..ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక …

Read More »

పంచ్ డైలాగులుల్లోనే కాదు పీకే.. జగన్ చేస్తున్న అభివృద్ధిపై కూడా అప్డేట్ లో ఉండు..!

కర్నూలులో 2017లో ఓ స్కూలు యాజమాన్యానికి ఓ పాపకు జరిగిన సంఘటన ఏదో జగన్‌కు సంబంధించింది అయినట్లు మాట్లాడుతున్న పవన్‌ ముందు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీకి డిసెంబర్‌ 26న జగన్‌ శంకుస్థాపన చేస్తున్నట్లు తెలిసినా పవన్‌ విమర్శిస్తున్నారని, ముందుగా ఆయన పత్రికలు చదవాలన్నారు. పంచ్ డైలాగులు చెప్పడంలో శ్రద్ధ రాష్ట్రం లో జరుగుతున్న అభివృద్దిని తెలుసుకోవాలంలో చూపాలని ధ్వజమెత్తారు.     పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రంలో కులమతాలను, …

Read More »

అమరావతిలో బాబు కాన్వాయ్‌పై దాడి… లోకేష్‌పై కేసు..కారణం ఇదే..!

అమరావతిలో చంద్రబాబు చేసిన పర్యటన వివాదాస్సదంగా మారింది. కేవలం జగన్ సర్కార్‌ను బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే అమరావతిలో పర్యటించిన చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ ఇప్పుడు ఓ కేసులో అడ్డంగా బుక్ కానున్నారు. రాజధానిలో బాబు పర్యటిస్తున్న సమయంలో దళిత రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాబు కాన్వాయ్‌పై ఓ రైతు చెప్పు విసరగా, మరొక రైతు రాళ్లు విసిరాడు. వీరిద్దరిని పోలీసులు …

Read More »

చంద్ర బాబుపై ధ్వజమెత్తిన ఎంపీ మార్గాని భరత్‌…!

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 6 నెలలలోపే 60% వరకు హామీలను అమలుచేసి నిరుద్యోగులకు గతంలో ఎన్నడూ లేనివిధంగా 4లక్షల ఉద్యోగావకాశాలు కల్పించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారంటూ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ అన్నారు. మద్యపాన నిషేధ విషయమై కేరళ తరహాలో నీరా డ్రింక్‌ తయారీపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలని కేంద్రాన్ని కోరామన్నారు. ఇసుక ఆన్‌లైన్‌లో మాత్రమే బుక్‌ చేసుకోవాలని.. నేరుగా డబ్బులు …

Read More »

చంద్రబాబుపై నిప్పులు చెరిగిన మంత్రి కన్నబాబు..!

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో విలువలతో కూడిన పాలన సాగుతోందని  వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. పిల్లనిచ్చిన మామతో సహా ఎవరినైనా ముంచే స్వభావం చంద్రబాబుకే ఉందని  నమ్మించి ముంచే పేటెంట్స్ బాబుకే దక్కుతాయని ఎద్దేవా చేశారు. ఆరు నెలల్లోనే ఇటు ప్రజల్లోనూ, అటు దేశ వ్యాప్తంగా సీఎం వైఎస్‌ జగన్‌కు మంచి పేరు రావడంతో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్, వారి అనుచరులకు  కడుపు మంట ఎక్కువై రగిలిపోతున్నారని …

Read More »

కావాలనే టీడీపీ టీటీడీలో అన్యమత ప్రచారం అంటూ దుష్ప్రచారం చేస్తోంది..! 

రాజకీయ లబ్ది కోసం టీటీడీ  లో అన్యమత ప్రచారం జరుగుతుందని దుష్ప్రచారం జరుగుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు, ఏబీఎన్‌ రాధాకృష్ణలు కలిసి కుట్రలు చేస్తున్నారని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు.  రాజకీయ లబ్ది కోసమే తిరుమలను వాడుకుంటూ రాష్ట్రంలో మత కల్లోలం సృష్టించాలని వారు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. అతిపెద్ద హిందూ దేవస్థానమైన టీటీడీపై అన్యమత ముద్ర వేస్తూ ఒక ప్రముఖ దినపత్రిక  ప్రచురణ చేయడం దురదృష్టమని  మీడియా చేతిలో ఉందని తప్పుడు వార్తలు ప్రచారం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat