తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.మన దేశంలోవ్యవసాయ రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణను గుర్తిస్తూ ఇండియా టుడే సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక అవార్డును మంగళవారం ప్రకటించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డితో పాటు ఆయన బృందానికి అభినందనలు తెలిపారు.ఈ నెల 23న …
Read More »” రైతు బీమా ” పథకం గైడ్ లైన్స్ విడుదల..!!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులందరికీ రైతు బీమా ఆగస్టు 15నుండి అమలుచేయనున్న సంగతి తెలిసిందే.అయితే అందులోభాగంగానే రైతు జీవిత బీమా నమోదుకు ఆధార్ కార్డులో ఉన్న పుట్టిన తేదీని ఆధారంగా తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.రైతు బీమా పత్రంలో 59 ఏండ్ల లోపువారి పేర్లు మాత్రమే భీమా పథకానికి నమోదు చేయాలని అధికారులకు సూచించింది. ఎల్ ఐసితో పాటు ఇతర భీమా సంస్థల నిబంధనల ప్రకారం 18 నుంచి …
Read More »తెలంగాణ వ్యవసాయశాఖకు ప్రతిష్టాత్మక ఇండియాటుడే అగ్రి అవార్డు
అన్నదాతల సంక్షేమం కోసం అహారహం శ్రమిస్తున్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖకు విశేష గుర్తింపు దక్కింది. వ్యవసాయ రంగం అభివృద్ది, రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు, తీసుకుంటున్న చర్యలకు జాతీయ స్థాయిలో మరోసారి ప్రాధాన్యత దక్కింది. “వ్యవసాయ రంగంలో అత్యధిక వేగంగా అభివృద్ది” చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణను ప్రతిష్టాత్మిక “ఇండియా టుడే” సంస్థ గుర్తించి అవార్డును ప్రకటించింది. ఈ నెల 23 న ఢిల్లీలో జరిగే …
Read More »వేణుమాధవ్ మృతి కలారంగానికి తీరని లోటు..సీఎం కేసీఆర్
ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ పద్మశ్రీ డా. నేరేళ్ల వేణుమాధవ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిమిక్రీ కళకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు, గౌరవం తెచ్చిపెట్టిన వ్యక్తిగా వేణుమాధవ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. మిమిక్రీ కలను పాఠ్యాంశంగా, అధ్యయనాంశంగా మలిచి మిమిక్రీ కలకు పితామహుడిగా పేరొందారన్నారు. ఆయన మృతి కలారంగానికి తీరని లోటని ముఖ్యమంత్రి అభివర్ణించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. see …
Read More »వరికోల్ గ్రామానికి రూ.5.75కోట్లు మంజూరు..!!
గతంలో ఎటువంటి అభివృద్ధి నోచుకోని వరికోల్ గ్రామాన్ని ప్రత్యేక రాష్టంలోనైన అభివృద్ధి చేసుకోవాలని స్థానికుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తలచారు .కన్నా ఊరిపై ఉన్న మమకారంతో శ్రీనివాస్ రెడ్డి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేoదుకు నడుంకట్టారు .ఈ క్రమంలోనే గత పార్లమెంట్ ఉపఎన్నికల్లో వరికోల్ గ్రామాన్ని ఏకతాటి పైకి తీ సుకొచ్చి గ్రామంమంతా అధికార టీ ఆర్ ఎస్ పార్టీ కి ఓటే సేల కృషి చేశారు.ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో …
Read More »అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుంది..ప్రధాని మోదీ
దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ..తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే .ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం పై మోదీ ప్రశంసల జల్లు కురుపించారు.అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానంలో ఉండగా తరువాతి స్థానం లో మధ్యప్రదేశ్ ఉన్నదని ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తిగతంగా అభిప్రాయపడినట్టు తెలిసింది. ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన నీతిఆయోగ్ సమావేశంలో తెలంగాణ …
Read More »అన్నదాతల సంక్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకున్న పౌరసరఫరాల శాఖ
ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో అన్నదాతల సంక్షేమం కోసం కృషిచేస్తున్న తెలంగాణ పౌరసరఫరాల సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా బిజినెస్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల సంస్థ పాలక మండలి నిర్ణయించింది. రైతన్నలకు కనీస మద్దతు ధర అందించడంలో భాగంగా బిజినెస్ వింగ్ ఏర్పాటుకు, బిజినెస్ మోడల్ను రూపొందించడానికి ఒక కన్సల్టెన్సీని నియమించాలని నిర్ణయం తీసుకుంది. see also:పసుపు రైతుల సంక్షేమం కోసం ఎంపీ కవిత వినూత్న కార్యాచరణ …
Read More »శ్యాంప్రసాద్రెడ్డి ని పరామర్శించిన సీఎం కేసీఆర్
పుత్రవియోగంతో బాధలో ఉన్న తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ (ట్రీ) ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్రెడ్డి ని ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు . తుర్క యంజాల్ లోని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సబ్యులకు సానుభూతి తెలిపారు . ముఖ్యమంత్రి వెంట ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ , రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ , ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి , మండలి విప్ పల్లా రాజేశ్వర్ …
Read More »రైతు సంక్షేమంలో తెలంగాణ దేశానికి ఆదర్శం..పోచారం
రైతు సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శం అని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు .ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..రైతుబంధు తో రైతులందరు సంతోషంగా ఉన్నారని చెప్పారు.త్వరలోనే కోటి ఎకరాలకు రెండు పంటలకు నీళ్లు ఇస్తామన్నారు.ఆగష్టు 15 నుంచి రైతు బంధు జీవిత భీమా పథకం అమలులోకి వస్తుందనిఅన్నారు . ఈ పథకం కింద 50 లక్షల మందికి ప్రభుత్వం 1100 కోట్ల ప్రీమియం చెల్లిస్తుందన్నారు. …
Read More »కర్నూలు జిల్లాలో సీఎం కేసీఆర్ ఫ్లెక్స్..!!
గులాబీ దళపతి,తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ కు పొరుగు రాష్ర్టమైన ఆంధ్రప్రదేశ్ లో కూడా వీరాభిమానులు ఉన్నారు . ఏపీలో సీఎం కేసీఆర్ కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎలా ఉందో నిరూపించుకోవడానికి ఇది మరో తాజా ఉదాహరణ. తెలంగాణ రాష్ర్ట అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలపై అక్కడి ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలంగాణలో గొల్లకురుమల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని ప్రశంసిస్తూ.. ఇటీవలే ఏపీ యాదవ సోదరులు.. సీఎం …
Read More »