తెలుగుదేశం పార్టీ అంటే నాటి నలబై ఏళ్ళ కాంగ్రెస్ అరాచక పాలనకు వ్యతిరేకంగా ..కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ఎండగడుతూ పెట్టిన పార్టీ అని నాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పార్టీ ఆవిర్భావం రోజు చెప్పిన మొదటి .నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందంటూ ఇంతకాలం గొప్పలు చెప్పుకున్న ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి , టీడీపీ …
Read More »ఏపీలో రూ.30,000 కోట్ల కుంభ కోణం ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆ పార్టీకి చెందిన నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని రెండున్నర లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ .అయితే తాజాగా గత నాలుగు ఏళ్ళుగా ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో టీడీపీతో దోస్తానం చేసిన బీజేపీకి చెందిన నేతలు రాష్ట్ర హౌజింగ్ …
Read More »జనచైతన్య యాత్ర కాదు అది జనం లేని యాత్ర ..!
వరంగల్ మహానగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసిన మేయర్ నన్నపునేని నరేందర్..నిన్న బారతీయ జనతా పార్టీ జన చైతన్య యాత్రలో తెలంగాణా ప్రభుత్వం పై చేసిన విమర్శలకు ఆయన ఘాటుగా బదులిచ్చారు.అది జన చైతన్య యాత్ర కాదు జనంలేని యాత్ర అని ప్రజలకు సేవచేయడానికి కావాల్సింది మగతనం కాదు అని ప్రజలకు సేవచేయాలంటే కావాల్సింది కమిట్ మెంట్ అని ఆయన అన్నారు.ఒక …
Read More »భారత దళిత తొలి ఉపప్రధాని జగ్జీవన్ రామ్ ను అవమానించిన ఉత్తమ్ ..!
తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,ఏపీ మంత్రి నారా లోకేష్ నాయుడు బాటలో నడిచారు. గతంలో నారా లోకేష్ నాయుడు భారతరాజ్యాంగ నిర్మాత భారతరత్న బీఆర్ అంబేద్కర్ వర్థంతి రోజు జయంతి శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెల్సిందే .తాజాగా పీసీసీ చీఫ్ …
Read More »కాంగ్రెస్ లోకి మాజీ సీఎం కిరణ్..ముహూర్తం ఖరారు..!!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆకరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గత కొన్నేళ్లుగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత సమైక్యాంధ్ర పార్టీని స్థాపించిన ఆయన… ఆ తర్వాత బహిరంగంగా కనిపించింది కూడా చాలా తక్కువే. ఈ క్రమంలోనే అయన మళ్ళీ సొంత గూటికి చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈనెల 3 లేదా 4వ తేదీల్లో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో …
Read More »పార్టీ మార్పుపై మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ క్లారిటీ ..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత ,మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆ పార్టీని వీడతారు అని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే .హైదరాబాద్ మహానగరానికి చెందిన మాజీ మంత్రి దానం నాగేందర్ అధికార టీఆర్ఎస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న నేపథ్యంలో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కూడా టీఆర్ఎస్ గూటికి చేరతారు అని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాను పార్టీ మారతున్నట్లు జరుగుతున్నా ప్రచారం మీద మొట్టమొదటిసారిగా …
Read More »మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సన్నిహితుడు ,కాంగ్రెస్ మాజీ ఎంపీ మృతి..
అఖండ భారతాన్ని ప్రధానిగా ఏలిన తెలంగాణ ముద్దు బిడ్డ దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు అత్యంత సన్నిహితుడు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ,మాజీ ఎంపీ ,ఎమ్మెల్సీగా ,డీసీసీబీ చైర్మన్ గా పని చేసిన కమ్ముల బాలసుబ్బారావు ఏపీలో ఏలూరులోని తన స్వగృహాంలో ఈ రోజు కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు ఎనబై మూడేళ్ళు. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ,రాజీవ్ గాంధీ హాయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పని …
Read More »కాంగ్రెస్ పార్టీ పై మండిపడ్డ మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ కాంగ్రెస్ పార్టీ పై మండిపడ్డారు.ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో తెలంగాణభవన్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడారు.అగ్రకులాల్లో కూడా పేదలు ఉన్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అగ్రకులాల్లోని పేదల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన …
Read More »వైఎస్ జగన్.. ఓ కరప్షన్ కింగ్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం చంద్రబాబు ప్రజా రంజక పాలన చేస్తున్నారని, చంద్రబాబు ప్రవేశపెట్టే ప్రతీ సంక్షేమ కార్యక్రమం.. ప్రతీ పేదవాడికి చేరుతుందన్నారు. 2019లోనూ టీడీపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు ధీమా …
Read More »మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రీ ఎంట్రీ ..!
అప్పటి ఉమ్మడి ఏపీకి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించి ఎన్నికలకు వెళ్ళి నిలబడిన ప్రతిచోట ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు ఘోరపరాజయం పాలయ్యారుం.నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. see also:ఇది టీడీపీకే కాదు అన్ని పార్టీలకు షాక్ న్యూస్..వైసీపీ ఎంపీగా పోటికి దిగుతున్న దగ్గుబాటి పురంధేశ్వరి దాదాపు గత …
Read More »