ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబుపై ఇటు విపక్ష నేతలతో పాటుగా అటు పలువురు స్వపక్ష టీడీపీ నేతలు సైతం చంద్రబాబు తీరును తప్పుపడుతున్నారని ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ప్రజల తరఫున గళం వినిపించడం, ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం అనేది తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను చూసి నేర్చుకోవాలంటున్నారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు తీరు ఆకాంక్షలు నెరవేర్చేలా లేదని తన స్వలాభం కోసం …
Read More »2019 ఎన్నికల్లో వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో ఢిల్లీలో చెప్పిన ఎంపీ
దేశ రాజదానిలో గత కొన్ని రోజులుగా వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారు. కాని పార్లమెంట్లో చంద్రబాబు తీరు మాత్రం బ్లాక్లో టికెట్లు అమ్ముకునేవారిలా ఉందన్నారు. రోడ్డుపై వెళ్లేటప్పుడు యూ టర్న్ రోడ్డు కనిపిస్తే చాలు తనకు చంద్రబాబు గుర్తుకు వస్తున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. సినిమా థియేటర్ల వద్ద బ్లాక్ టికెట్లు అమ్ముకునే వారు బతిమలాడుకున్నట్టు చంద్రబాబు పార్లమెంట్ హాల్లో ప్రవర్తించారన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి …
Read More »పబ్లిసిటీ పిచ్చి పీక్ కు చేరిందా-వీడియో వైరల్ ..!
పబ్లిసిటీకి బ్రాండ్ అంబాసిడర్ అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నేత ఎవరు అంటే ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా ఏమి చేయకపోయిన కానీ అది చేస్తున్న ..ఇది చేస్తున్న ..ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. అన్ని ఉద్యోగాలు వస్తున్నాయి అని తన ఆస్థాన మీడియా ద్వారా …
Read More »ఎంత దారుణం.. కుక్కకు కోపం వస్తే ఏమౌతుందొ వీడియో చూడండి..!
మనం ఎక్కడైన పాములు పగ బడతాయి అనే మాట విన్నం. కాని కుక్క కూడ పగ బడుతుంది అనేది ఈ వీడియో చూశాక మీకే తెలుస్తుంది. మామూలు వీధికుక్క కరవడానికొస్తే రెండు దెబ్బలు కొడితే పారిపోతుంది. కానీ బలిష్టమైన పిట్ బుల్ డాగ్ పగబట్టినట్లు మీదకు దూకితే ఏమవుతుంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో జరిగిన ఈ ఘటనను చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రస్తుతం ఇందుకు …
Read More »విజయ్ మాల్యాను కల్సిన చంద్రబాబు ..!
నారా చంద్రబాబు నాయుడు దేశంలోని పలు ప్రముఖ బ్యాంకులను మోసం చేసి కొన్ని వేల కోట్లను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయి ఇటివల మూడో పెళ్లి చేస్కోబోతున్నాడు అని వార్తలు వస్తున్నా ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాను కలిశారా ..?.ఇప్పటికే రాష్ట్రంలో ఇంట బయట పలు అవినీతి ఆరోపణలు వస్తున్న క్రమంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన సీనియర్ నేత ,ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణల వర్షం …
Read More »క్రికెటర్ మహమ్మద్ షమీ కు రోడ్డు ప్రమాదం..!
గత కొద్దీ రోజులుగా ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అటు సోషల్ మీడియా లో తెగ వినపడుతున్న పేరు టీం ఇండియా ఆటగాడు మహమ్మద్ షమీ .గత పక్షం రోజులుగా తన భార్య హసిన్ జహాన్ తో వివాదాలతో ఆయన వార్తల్లో నిలుస్తున్నారు .తాజాగా క్రికెటర్ షమీ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు . డెహ్రాడూన్ నుండి దేశ రాజధాని మహానగరం ఢిల్లీ వెళ్ళుతుండగా ఈ ప్రమాదం జరిగింది .అయితే స్వల్ప …
Read More »చంద్రబాబు నాయుడును బోనులో నిలబెట్టేంత వరకు..ఢిల్లీలో విజయసాయి రెడ్డి..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును బోనులో నిలబెట్టేంత వరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుస్తూనే ఉంటానని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రకటించారు. విజయసాయి బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ చంద్రబాబు అవినీతితో సంపాదించిన డబ్బును హవాలా ద్వారా విదేశాలకు తరలించినట్లు నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. చంద్రబాబు అవినీతి గురించి వివరించి ఆయన అక్రమాలపై దర్యాప్తుకు అదేశించేలా ఒప్పించేందుకే తాను తరచూ మోదీని కలుస్తున్నానని …
Read More »వైఎస్ జగన్ దెబ్బకు జాతీయ స్థాయిలో కదలిక..!
అది పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్ లోని ఐదు కోట్ల మందికి లభించిన హామీ. సాక్షాత్తూ దేశ ప్రధాని ఇచ్చిన మాట. దానిని ఈ రాష్ట్రప్రభుత్వం ‘ఉద్దేశపూర్వకంగా’ మరచిపోయిన రోజున.. కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోని రోజున.. విభజనతో హైదరాబాద్ను కోల్పోయిన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాల్సిందేనని ఒకే ఒక్క గళం డిమాండ్ చేసింది. ‘ప్యాకేజీలతో మోసం చేయొద్దు.. ప్రత్యేక హోదా మా హక్కు’అని అది నినదించింది. .ప్రత్యేక హోదా లేకుండా రాష్ట్ర …
Read More »రేపే కేంద్రంపై అవిశ్వాస తిర్మానం..వైఎస్ జగన్ వెల్లడి..!
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించేందుకు గత నాలుగు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి సమరశంఖం పూరించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ ఎంపీలతో లోక్సభలో అవిశ్వాస తీర్మానం పెట్టించారు. ఇదే విషయాన్ని ట్విటర్ ద్వారా వైఎస్ జగన్ వెల్లడించారు. ‘కేంద్ర ప్రభుత్వానికి …
Read More »వైఎస్సార్ చరిష్మా ఉన్నోడు.ఢిల్లీని గడగడలాడించాడు..ఆయన ముందు బాబు ఎంత?
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సాక్షిగా ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు.ఇటివల అసెంబ్లీ సమావేశాల సాక్షిగా చంద్రబాబు మాట్లాడుతూ నలబై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉంటున్నాను.దేశంలో అత్యంత సీనియర్నాయకుడ్ని నేనే..నాపై ఒక్క కేసు లేదు.ఇప్పటివరకు నేను నిజాయితీగానే బ్రతికాను.నిప్పులా ఉంటున్నాను.ఇప్పుడు ఎవరన్న నన్ను చూస్తె మర్యాదిస్తారు అని తన …
Read More »