రకుల్ ప్రీత్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది సన్నజాజి తీగలా సన్నగా ఉంటూ ..తన అందంతో యువతను మదిని దోచుకున్న అందాల రాక్షసి .ఇండస్ట్రీలోకి చిన్న హీరో సినిమాతో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరో సినిమాలల్లో నటించే స్థాయికి ఎదిగిన ఇండస్ట్రీలో టాప్ టెన్ లో నెంబర్ టూ స్థానంలో ఉన్న మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ . ఇలాంటి రకుల్ తన వివాహం గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది …
Read More »గల్ఫ్ బాధితుల సమస్యలను పరిష్కరించండి..కేంద్ర మంత్రికి కేటీఆర్ వినతి…
గల్ఫ్ బాధితుల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నారై వ్యవహారాల మంత్రి మంత్రి కే తారక రామారావు కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ, గల్ఫ్ బాధితుల సమస్యలపై చర్చించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. 2006 నుంచి సిరిసిల్ల కు చెందిన ఆరుగురు కార్మికులు గల్ఫ్ లో …
Read More »ఢిల్లీ పర్యటనలో స్టీల్ప్లాంట్పై మంత్రి కేటీఆర్ కీలక చర్చ ..
ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గడిపారు. కేంద్రమంత్రులు చౌదరి బీరేందర్సింగ్, సుష్మాస్వరాజ్, హర్దీప్ పూరీతో మంత్రి కేటీఆర్ వరుసగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై కీలక సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్తో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ పునః విభజన చట్టంలో పొందుపరిచినట్లు బయ్యారం స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని ప్రధాని మోడి, స్టీల్ శాఖ …
Read More »ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా మంత్రి కేటీఆర్ ..
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా అధికారక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు .ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కేంద్ర ఉక్కు మంత్రి చౌదరి బీరేంద్రసింగ్ ను కోరారు. గనుల కేటాయింపుపై కేంద్రమంత్రి అధ్యక్షతన ఢిల్లీలోని ఉద్యోగ్ భవన్ లో సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రి కేటీఆర్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక …
Read More »టెక్నాలజీను వాడుకోవడంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ -ఢిల్లీ డిప్యూటీ సీఎం ..
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ను ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సోడియా సందర్శించారు .ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీ ఆవరణంలో పలు భవనాలను ,సమావేశాల తీరును ఆయన పరిశీలించారు .తదనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతుంది . టెక్నాలజీ రంగాన్ని వాడుకోవడంలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉంది .రాష్ట్రంలో ప్రభుత్వ విభాగాల్లో అన్ని ఆధునిక టెక్నాలజీను వాడుకోవడంలో విజయవంతమైంది అని ఆయన ప్రశంసలు కురిపించారు …
Read More »ఆదివారం వరకు అన్ని పాఠశాలలకు సెలవు
రాజధాని దిల్లీలో వాతావరణ కాలుష్య తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో పాఠశాలలను ఆదివారం వరకు మూసివేయాల్సిందిగా ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి మనీశ్ సిసోడియా ఆదేశించారు. బుధవారం ఈ మేరకు అన్ని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు. చిన్నారుల ఆరోగ్యం విషయంలో రాజీ పడేదే లేదని పేర్కొన్నారు. పంజాబ్, హరియాణా ప్రాంతాల్లో పంట తగులబెట్టడం, నిర్మాణాల కారణంగా తీవ్ర వాయు కాలుష్యం ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు. పొగమంచు నేపథ్యంలో బుధవారం …
Read More »దేశ రాజధాని ఢిల్లీలో ఎమర్జెన్సీ..
దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో కాలుష్యం స్థాయి విపరీతంగా పెరిగిపోయింది. దీంతో మంగళవారం ఉదయమే దట్టమైన పొగమంచు నగర వాసులకు స్వాగతం పలికింది. దీంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. స్కూళ్లను మూసేయాల్సిందిగా సూచించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని సలహా ఇచ్చింది. కాలుష్యం స్థాయి ప్రమాదకర స్థాయిని మించడంతో ఈ నెల 19న జరగాల్సిన మారథాన్ను కూడా రద్దు చేయాల్సిందిగా ఢిల్లీ సీఎం …
Read More »డిప్రెషన్తో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా…ఇలియానా
డిప్రెషన్తో బాధపడుతూ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని అంటోంది గోవా బ్యూటీఇలియానా. ఆదివారం దిల్లీలో నిర్వహించిన 21వ ‘వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ మెంటల్ హెల్త్’ కార్యక్రమంలో ఇలియానా పాల్గొంది. ఈ కార్యక్రమంలో ఇలియానా ‘ఉమెన్ ఆఫ్ సబ్స్టెన్స్’ అవార్డు కూడా అందుకొంది. ఈ సందర్భంగా జీవితంలో తాను ఎదుర్కొన్న ఒత్తిళ్ల గురించి చెప్పుకొచ్చింది. ‘నా శరీరాకృతి గురించి ఎక్కువగా కామెంట్లు చేసేవారు. దాంతో ఎప్పుడూ చాలా ఒత్తిడికి గురవుతూ బాధపడుతూ …
Read More »టీమిండియా-న్యూజిలాండ్ మద్య తొలి టీ 20 మ్యాచ్
టీమిండియా-న్యూజిలాండ్ జట్లు మరో సిరీస్ కు సన్నద్ధమయ్యాయి. మూడు టీ 20ల సిరీస్ లో భాగంగా బుధవారం తొలి మ్యాచ్ జరుగునుంది. ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో బుధవారం రాత్రి గం.7.00 లకు ఇరు జట్ల మధ్య మొదటి టీ 20 ఆరంభం కానుంది. అంతకుముందు ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ను భారత్ 2-1 తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తొలి వన్డేలో ఓటమి …
Read More »కోహ్లీ రెస్టారెంట్ లో టీమిండియా ఆటగాళ్లు
భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ దేశ రాజధాని దిల్లీలో ఓ రెస్టారెంట్ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే కదా. కివీస్తో టీ20 సిరీస్ కోసం ప్రస్తుతం కోహ్లీ సేన దిల్లీలోనే ఉంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లంతా మంగళవారం రాత్రి కోహ్లీకి చెందిన ‘నుయేవా రెస్టారెంట్’లో సందడి చేశారు. ఈ ఫొటోలను ఆటగాళ్లు సోషల్మీడియా ద్వారా పంచుకున్నారు. రెస్టారెంట్లోని ఆహారం, సర్వీసు చాలా బాగున్నాయని ధావన్ పేర్కొన్నాడు. ఈ రెస్టారెంట్కు …
Read More »