Home / Tag Archives: errabelli dayaker rao (page 20)

Tag Archives: errabelli dayaker rao

ఏప్రిల్ 8న తెలంగాణకు ప్రధాని మోదీ

 ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఏప్రిల్ ఎనిమిదో తారీఖున తెలంగాణ పర్యటనకు రానున్నరు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రంలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను వచ్చే ఏప్రిల్ 8న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ పనులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోదీ రానున్నట్లు వెల్లడించారు. మరోవైపు అదే రోజు సికింద్రాబాద్- తిరుపతి వందేభారత్ రైలును ప్రధాని జెండా ఊపి ప్రారంభించనున్నారని, ఇందుకోసం ఏర్పాట్లు …

Read More »

మహిళల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట

ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేశారని, మాది మహిళా పక్షపాత ప్రభుత్వమని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి వర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు స్పష్టం చేశారు. మంగళవారం రోజు హైదరాబాద్ బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయంలో ఆస్ట్రేలియా మహిళా ప్రతినిధుల బృందం మంత్రి సత్యవతి రాథోడ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పటి …

Read More »

సుభాష్ నగర్ ఫేస్-1, భాగ్యలక్ష్మి కాలనీలలో కేపి వివేకానంద్ పాదయాత్ర…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 33వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా సుభాష్ నగర్ ఫేస్-1, భాగ్యలక్ష్మి కాలనీలలో పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ అభివృద్ధి పనులు పరిశీలించారు. కాగా సుభాష్ నగర్ ఫేస్-1లో రూ.8.70 కోట్లతో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ పూర్తి చేసినందుకు, భాగ్యలక్ష్మి కాలనీలో రూ.4.50 …

Read More »

మహిళా రిజర్వేషన్స్ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలి

మహిళా రిజర్వేషన్స్ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలంటూ లోకసభను,అదానీ వ్యవహారంపై జేపీసీకి డిమాండ్ చేస్తూ రాజ్యసభను బీఆర్ఎస్ సభ్యులు స్తంభింపజేశారు.తమ డిమాండ్స్ పై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందంటూ బీఆర్ఎస్ ఇచ్చిన వాయిదా తీర్మానాలను అధికార పక్షం తిరస్కరించింది.దీంతో, నల్లచొక్కాలు, కండువాలు ధరించి సమావేశాలకు హాజరైన బీఆర్ఎస్ సభ్యులు చర్చకు పట్టుబడుతూ, కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పెద్ద పెట్టున నినాదాలిచ్చారు. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ పార్లమెంటరీ …

Read More »

ప్రతీ కార్యకర్త కుటుంబానికి అండగా బీఆర్ఎస్ పార్టీ….

గ్రేటర్ వరంగల్ 45వ డివిజన్ తరాలపల్లి గ్రామానికి చెందిన రాముల రవి గారు ప్రమాదవశాత్తు మరణించారు. బీఆర్ఎస్ పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకున్న వీరికి పార్టీ సభ్యత్వం ద్వారా మంజూరైన 2 లక్షల రూపాయల పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు స్వయంగా వారి ఇంటికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులైన రాముల రేణుక గారికి అందజేశారు. ఈ …

Read More »

దేశానికి ఆదర్శంగా తెలంగాణ వైద్యారంగం

తెలంగాణ లో మాతా శిశు మ‌ర‌ణాలు త‌గ్గుముఖం ప‌ట్టి దేశంలోనే మూడో స్థానంలో ఉన్నామ‌ని  వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు  స్ప‌ష్టం చేశారు. నిమ్స్‌ కు అనుబంధంగా.. ఎర్ర‌మంజిల్‌ లో నిర్మించే 200 ప‌డ‌క‌ల‌ మాతా, శిశు సంర‌క్ష‌ణ కేంద్రం నిర్మాణానికి మంత్రి హ‌రీశ్‌రావు మంగ‌ళ‌వారం శంకుస్థాప‌న చేశారు.ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. ఎంసీహెచ్  సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రుల‌ను మొద‌టిసారిగా రాష్ట్రంలో తొలిసారిగా హైద‌రాబాద్‌ లో ఏర్పాటు చేసుకుంటున్నామ‌ని …

Read More »

ఎమ్మెల్సీ కవిత ట్వీట్ వైరల్

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్లో చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా గుజరాత్ రాష్ట్రంలో  బిల్కిస్ బానో కేసు దోషుల్లో ఒకడైన శైలేష్ చిమన్ లాల్ భట్ నిన్న ఆదివారం   ఓ కార్యక్రమంలో బహిరంగంగా బీజేపీ ఎంపీ .. ఎమ్మెల్యే లతో వేదిక పంచుకోవడం చర్చనీయాంశమైంది. ఈ ఫొటోను షేర్ చేస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  …

Read More »

CPR శిక్షణ కార్యక్రమంలో పాల్గోన్న మంత్రి తన్నీరు హారీష్ రావు

దేశంలో రోజుకి నాలుగు వేల మంది సడన్ కార్డియాక్ అరెస్టుతో చనిపోతున్నారని, ప్రతి ఏడాది సుమారు 15 లక్షల మంది ఈ కారణంతో ప్రాణాలు కోల్పోతున్నారని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో జరిగిన CPR శిక్షణ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. సడన్ కార్డియాక్ అరెస్టుకు, హార్ట్ ఎటాక్‌కు మధ్య తేడా ఉందని చెప్పారు. మనిషి అప్పటికప్పుడు కుప్పకూలడమే కార్డియాక్‌ అరెస్ట్‌ అని, అప్పుడు చేసేదే …

Read More »

బోథ్ లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు

బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాలలో భాగంగా ఈరోజు తలమడుగు మండలంలోని ఉమ్రి గ్రామంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి గౌరవ బోథ్ శాసన సబ్యులు రాథోడ్ బాపురావు గారు హాజరయిన సందర్భంగా గ్రామస్తులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని డప్పులతో భారీ స్వాగతం పలికారు. పార్టీ కార్యక్రమాలు ఏవి ఉన్న భారీ ఎత్తున హాజరయి విజయవంతం చేస్తామని కార్యకర్తలు ఉత్సాహం వ్యక్తం చేశారు. సభలో పాల్గొని …

Read More »

అందత్వ రహితమే లక్ష్యంగా కంటి వెలుగు

బెజ్జంకి మండలంలోని తోట పల్లి గ్రామంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని గౌరవ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ మరియు శాసనసభ్యులు డా రసమయి బాలకిషన్ గారు, సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి వెలేటి రోజా రాధక్రిష్ణ శర్మ గారితో కలిసి ప్రారంభించారు.అనంతరం డా రసమయి బాలకిషన్ గారు మాట్లాడుతూ “అంధత్వ రహితమే లక్ష్యంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టామని,పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని అందరూ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat