Home / Tag Archives: film nagar (page 136)

Tag Archives: film nagar

మహేష్ ఫ్యాన్స్ రికార్డును బ్రేక్ చేసిన పవన్ ఫ్యాన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డేకు కొద్ది రోజులు మాత్రమే ఉంది. దాంతో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్డింగ్ మొదలు పెట్టారు. ఇప్పటికే పవన్ బర్త్ డే సందర్బంగా కామన్ డీపీ విడుదల చేశారు. అందులో పవన్ వెనుక చాలామంది జనం ఉండగా ఆ డీపీకి ‘సేనాని’ అని పేరు పెట్టారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ కామన్ డీపీని …

Read More »

క్షీణించిన నవనీత్ కౌర్ ఆరోగ్యం

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌ముఖుల‌ను సైతం వ‌ద‌ల‌ట్లేదు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా చాలామంది లోక్ సభ సభ్యులు, మంత్రులు కరోనా బారిన పడ్డారు. ఇటీవల సినీ నటి, ఎంపీ నవనీత్ కౌర్ కు కూడా కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ ఆయన విషయం తెలిసిందే . ప్రస్తుతం ఆమె ఆరోగ్యం విషమంగా ఉందని తెలుస్తుంది. ఆమెతో పాటు ఆమె కుటుంబంలో మ‌రో 11 మంది కరోనా బారిన పడ్డారు.కరోనా సోకిన తన …

Read More »

మరో హీరోయిన్ కు కరోనా

తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ సినిమాల్లో న‌టించిన హీరోయిన్ నిక్కీ గ‌ల్రానీ క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఆమె గురువారం ట్విట‌ర్‌లో వెల్ల‌డించారు. “నాకు గ‌త వారం క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు నిర్ధార‌ణ అయింది. ప్ర‌స్తుతం బాగానే ఉన్నాను. కోలుకునేందుకు ద‌గ్గ‌ర్లోనే ఉన్నా. నా ఆరోగ్యం కుదుట‌ప‌డటం కోసం ప్రార్థిస్తున్నవారికి, ఆరోగ్య సిబ్బందికి ‌కృత‌జ్ఞ‌త‌లు. అయితే క‌రోనా గురించి ప్ర‌చారంలో ఉన్న‌వాటిని ప‌క్క‌న‌పెడితే నా అనుభ‌వాన్ని తెలియ‌జేస్తున్నా. నాకు గొంతు …

Read More »

RX 100 దర్శకుడికి కరోనా

టాలీవుడ్ లో మరో దర్శకుడు కరోనా బారిన పడ్డాడు.. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ‘RX 100″ డైరెక్టర్ అజయ్ భూపతి ట్విట్టర్ లో ప్రకటించారు .. అటు రాజమౌళి, అతని కుటుంబ సభ్యులు నిన్న కరోనా నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. అజయ్ భూపతి తన ట్విట్టర్ ఖాతాలో” త్వరలో వస్తా, ప్లాస్మా ఇస్తా’ అని ట్వీట్ చేశాడు. మరోవైపు అజయ్ భూపతి త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటిన నటి సంధ్య

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్విరామంగా సాగుతోంది .ఒకరి నుండి మరొకరికి గ్రీన్ ఛాలెంజ్ స్వీకరిస్తూ సెలెబ్రిటీలు తమవంతుగా మొక్కలు నాటుతున్నారు. లోరా అమ్ము ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించి సంజీవయ్య పార్క్ లో మూడు మొక్కలు  నాటిన నటి సంధ్య జానక్ ఈ సందర్భంగా  సంధ్య జానక్ మాట్లాడుతూ… గౌరవ ఎంపీ సంతోష్ కుమార్ గారు నిర్వహిస్తున్న …

Read More »

క్షీణిస్తున్న నవనీత్ కౌర్ ఆరోగ్యం

అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ ఆరోగ్యం క్షీణించగా నాగ్‌పూర్‌లోని దవాఖానకు తరలించారు. నవనీత్‌ కౌర్‌ సహా కుటుంబంలోని 12 మంది మహమ్మారి బారినపడ్డారు. ఇటీవల ఆమె పాజిటివ్‌గా పరీక్షించడంతో చికిత్స కోసం అమరావతి దవాఖానలో చేరారు. అయితే, చికిత్స పొందుతున్న క్రమంలో ఆమె ఆరోగ్యం క్షీణించింది. దీంతో నాగ్‌పూర్‌లోని ఓఖార్డ్ హాస్పిటల్‌లో చేరారు. నవనీత్ కౌర్ భర్త రవి రానాకు ఆగస్టు 6న కరోనా పాజిటివ్‌గా తేలింది. తరువాత కుటుంబంలోని …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నటి పూర్ణ

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోశ్‌ కుమార్‌ నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. ఒకరి నుంచి మరొకరు ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ సెలెబ్రిటీలు మొక్కలు నాటుతున్నారు. ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో ప్రముఖ సినీనటి పూర్ణ గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి మూడు మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంపీ సంతోశ్‌కుమార్‌ నిర్వహిస్తున్న గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం స్పూర్తిదాయకంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి గ్రీన్ …

Read More »

రామ్ గోపాల్ వర్మకు కరోనా వచ్చిందా…?

లాక్‌డౌన్ స‌మ‌యంలోను వ‌రుస సినిమాలు రిలీజ్ చేస్తూ అందరికి షాకిస్తున్న రామ్ గోపాల్ వ‌ర్మ గ‌త కొద్ది రోజులుగా జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నాడ‌ని, ఆయ‌న‌తో క‌లిసిన వారికి కూడా కోవిడ్ ల‌క్ష‌ణాలు ఉన్నాయంటూ ఓ వెబ్‌సైట్ రాసుకొచ్చింది. దీనిపై త‌న‌దైన శైలిలో స్పందించిన రామ్‌గోపాల్ వ‌ర్మ స‌ద‌రు వెబ్‌సైట్‌కి అదిరిపోయే కౌంట‌ర్ ఇచ్చాడు. త‌న‌ ట్విట్టర్ లో డంబెల్ ఎత్తి కసరత్తులు చేస్తున్న వీడియోని పోస్ట్ చేస్తూ.. నాకు తీవ్ర జ్వ‌రం …

Read More »

జ్యోతిక చేసిన పనికి అందరూ ఫిదా

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్, నటి జ్యోతిక మరోసారి ఆదర్శంగా నిలిచారు.తంజావూర్‌ ప్రభుత్వాస్పత్రికి రూ. 25 లక్షలు విరాళం అందించారు. ఆ మధ్య తాను నటిస్తున్న చిత్ర షూటింగ్‌ కోసం రాజా మీరసుధార్‌ ఆస్పత్రికి వెళ్లి అక్కడి సమస్యలను చూశారు. ఈ క్రమంలో శనివారం ఉదయం అగరం ఫౌండేషన్‌ ద్వారా ఆస్పత్రి అభివృద్ధికి విరాళాన్ని జ్యోతిక తరఫున దర్శకుడు ఆర్‌.శరవణన్‌ అందించారు. పిల్లల వార్డు ఆధునికీకరణ కోసం ఈ …

Read More »

మహేష్ బాబు ట్రీట్ వచ్చింది..మీకోసం

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ అభిమానులకు ట్రీట్ ఇచ్చింది. మహేష్, పరశురాం కాంబోలో వస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో మహేష్ బాబు రూపాయి నాణేలు ఎగరవేయడం కనిపించింది(మహేష్ పూర్తిగా కనిపించలేదు). కాగా ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat