ట్ డ్యూప్లెక్స్ పెంట్ హౌజ్ కాగా మరొకటి ఒకే అంతస్థు ఇల్లును మాన్షన్ ఇన్ ది ఎయిర్ కోసం అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో కొనుగోలు చేసినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ముంబైలోని జుహు వెర్సోవా లింక్ రోడ్డులో ఉన్న ఈ విశాలవంతమైన భవనం ఖరీదు రూ. 97.5 కోట్లు. ఈ అపార్టుమెంటు దాదాపు 3800 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 6500 చదరపు అడుగుల టెర్రస్ ఉంది. అంతేగాక ఒక కుటుంబానికి …
Read More »మత్తెక్కిస్తున్న రాశీ ఖన్నా
‘ఊహలు గుసగుసలాడే’తో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన రాఖీఖన్నా కెరీర్లో అద్భుతమైన పాత్రలు పోషించింది. ఊహాలు గుసగుసలాడే చిత్రంలో సాయి శిరీష ప్రభావతిగా నటించగా, ఈ పాత్ర ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ‘ప్రతిరోజూ పండగే’లో టిక్టాక్ స్టార్ ఏంజెల్ ఆర్నా పాత్ర ప్రేక్షకులను కట్టిపడేసింది. ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేసిన రాశీ.. ప్రస్తుతం కోలీవుడ్లో వరుస ప్రాజెక్ట్లతో బిజీగా ఉంది. ప్రతి పాత్రలోనూ కాస్త హాస్యాన్ని …
Read More »‘ఎఫ్ 2’ చిత్రానికి జాతీయ అవార్డు
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన చిత్రం ‘ఎఫ్ 2’కు జాతీయ అవార్డు లభించింది. 2019 ఇండియన్ పనోరమ విభాగంలో ఈ చిత్రానికి ఈ అవార్డు దక్కింది. వెంకటేశ్, వరుణ్తేజ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన మల్టీస్టారర్ ‘ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ (‘ఎఫ్ 2’) చిత్రం గతేడాది సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. దర్శకుడు అనిల్ రావిపూడి …
Read More »శ్వేతా తివారి హాట్ హాట్ ఫోటోలు
కసౌటీ జిందగీ కే సీరియల్ తో పాపులర్ అయింది నటి శ్వేతాతివారి. ఆ తర్వాత పలు టీవీ సీరియళ్లు, టీవీ షోల్లో కనిపిస్తూ తనకంటూ ఎంతోమంది ఫాలోవర్లను సంపాదించుకుంది. తన అందం, అభియనంతో ఆకట్టుకునే ఈ బ్యూటీ సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరిసింది. హిందీ, పంజాబీ, మరాఠీ, భోజ్పురి, కన్నడ, ఉర్ధూ భాషల్లో నటించింది. ఇటీవలే కోవిడ్ బారిన పడి కోలుకున్న శ్వేతా తివారి..40వ బర్త్ డే కూడా …
Read More »లండన్ లో కత్రీనా కైఫ్
ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న హీరోయిన్ల జాబితాల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది కత్రినాకైఫ్. ఈ భామ చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అక్షయ్ కుమార్ తో కలిసి సూర్యవంశీ చిత్రంలో నటిస్తోంది. మరోవైపు సిద్దాంత్ చతుర్వేది, ఇషాన్ ఖట్టర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హార్రర్ కామెడీ మూవీ ఫోన్ భూత్ లో నటిస్తోంది. దీంతోపాటు అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్షన్ లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ …
Read More »ఇర్ఫాన్ పఠాన్ పై పాయల్ అగ్రహాం
లైంగిక వేధింపుల నేపథ్యంలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్పై పోలీస్ కేసు పెట్టిన నటి పాయల్ ఘోష్ తాజాగా టీమిండియా క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్పై మండిపడ్డారు. అనురాగ్పై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రధాని, రాష్ట్రపతికి కూడా ఆమె ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తన విషయంలో ఇర్ఫాన్ పఠాన్ స్పందించకపోవడంపై పాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇర్ఫాన్ తనకు మంచి మిత్రుడని, అనురాగ్ తనతో ఎలా ప్రవర్తించింది …
Read More »వర్షంలో సైతం రకుల్ ప్రీత్ సింగ్
కుండపోతగా వర్షం కురుస్తున్నా వృత్తిపట్ల నిబద్ధతను చాటుకుంటోంది రకుల్ప్రీత్సింగ్. వర్షంలోనే షూటింగ్లో పాల్గొంటున్నది. రకుల్ప్రీత్సింగ్, వైష్ణవ్తేజ్ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్నారు. వాన తాలూకు సన్నివేశాల్ని నిజమైన వర్షంలో చిత్రీకరిస్తున్నామంటూ ఈ సినిమా షూటింగ్ అనుభవాల్ని సోషల్మీడియా ద్వారా రకుల్ప్రీత్సింగ్ వెల్లడించింది. ‘వర్షం నుంచి మమ్మల్ని మేము కాపాడుకుంటూ కెమెరా తడవకుండా జాగ్రత్తపడుతూ షూటింగ్ చేస్తున్నాం. కరోనా …
Read More »తారక్ తో సమంత
ఎన్టీఆర్, సమంత కలయికలో వచ్చిన సినిమాలన్నీ పెద్ద విజయాల్ని సాధించాయి. తాజాగా వీరిద్దరూ కలిసి ఐదోసారి జోడీకట్టబోతున్నట్లు తెలిసింది. ‘అరవింద సమేత వీర రాఘవ సమేత’ తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ కలయికలో మరో సినిమా రాబోతున్న విషయం తెలిసింది. హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందనున్న ఈ చిత్రంలో కథానాయికగా సమంత పేరును చిత్రబృందం పరిశీలిస్తోన్నట్లు తెలిసింది. ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అమెరికా …
Read More »ప్రేమలో నేను మోసపోయా-అద్వాణి సంచలన వ్యాఖ్యలు
తొలిప్రేమ తాలూకు జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి హృదయంలో పదిలంగా ఉంటాయి. ఎన్నిసార్లు తరచిచూసినా తొలియవ్వనపు రోజుల్లోని వలపుకథలు మధురంగానే అనిపిస్తాయి. హైస్కూల్ రోజుల్లో తన ప్రేమాయణం కూడా అలాంటిదేనని చెప్పింది అగ్ర కథానాయిక కియారా అద్వాణీ. తొలి ప్రేమ విఫలమైనా ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ తాజాగానే అనిపిస్తాయని చెప్పుకొచ్చిందీ భామ. ‘ప్లస్ టూ చదువుతున్న రోజుల్లో ఓ అబ్బాయిని ఎంతగానో ఇష్టపడ్డాను. సెలవురోజుల్లో ఇంట్లో ఏదో ఒక అబద్ధం చెప్పి …
Read More »టాలీవుడ్ హాట్ భామకు సరికొత్త అవకాశం
అనూ ఇమ్మాన్యుయేల్కి మరో అవకాశం వచ్చింది. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించనున్న తాజా చిత్రం ‘మహాసముద్రం’లో ఆమె ఓ కథానాయికగా ఎంపికయ్యారు. ఇంతకు ముందు అదితీరావ్ హైదరిని కథానాయికగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. కథలో ఇద్దరు నాయికల పాత్రలకూ ప్రాముఖ్యం ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రంలో శర్వానంద్, సిద్ధార్థ్ కథానాయకులు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై …
Read More »