Home / Tag Archives: fine

Tag Archives: fine

హీరో ప్రభాస్‌ కారుకు ట్రాఫిక్‌ పోలీసుల ఫైన్‌

ప్రముఖ సినీనటుడు ప్రభాస్‌ కారుకు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఫైన్‌ వేశారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 36లోని నీరూస్‌ జంక్షన్‌ వద్ద బ్లాక్‌ ఫిల్మ్‌తో వెళ్తున్న కారును పోలీసులు ఆపి పరిశీలించగా అది ప్రభాస్‌దిగా తేలింది. నంబర్‌ ప్లేట్‌ సరిగా లేకపోవడం, బ్లాక్‌ ఫిల్మ్‌ ఉండటంతో జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు రూ.1,450 చలానా విధించారు. అయితే ఆ సమయంలో ప్రభాస్‌ కారులో లేరు. ఇదే కారణంతో ఇటీవల ఎన్టీఆర్‌, నాగచైతన్య, …

Read More »

పాన్‌-ఆధార్‌ లింక్‌ చేయలేదా? అయితే భారీగా ఫైన్‌!

మీకు పాన్‌ కార్డు ఉందా? ఉంటే దాన్ని ఆధార్‌తో లింక్‌ చేశారా? లేదా? చేయకపోతే మాత్రం ఏప్రిల్‌ 1 నుంచి మీరు ఫైన్‌ కట్టాల్సిందే. పాన్‌-ఆధార్‌ లింక్‌ చేసే గడువు మార్చి 31తో ముగిసిపోనుంది. ఈ గడువులోపు లింక్‌ చేసుకోకపోతే రూ.500 నుంచి రూ.1000 వరకు ఫైన్‌ కట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఓ ప్రకటన వెల్లడించింది.  మార్చి 31 తర్వాత జూన్‌ …

Read More »

హీరో మనోజ్ కు షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ట్రాఫిక్ నియమ నిబంధనలను అతిక్రమించి వాహనాలు నడిపేవారిపై నగర ట్రాఫిక్‌ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.సామాన్యుల నుండి  ప్రముఖుల వరకు ఏ ఒక్కర్ని విడిచిపెట్టకుండా ట్రాఫిక్ నియమ నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని టోలిచౌకిలో ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో  మంచు మనోజ్   అడ్డంగా దొరికిపోయారు. హీరో మనోజ్‌ నడుపుతున్న ఏపీ 39HY …

Read More »

ఓటమిలో హైదరాబాద్ సన్ రైజర్స్ కు షాక్

 పూణే వేదికగా మంగళవారం   జరిగిన పోరులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 61 పరుగుల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో ఓడిపోయిన సంగతి విదితమే. ఐపీఎల్ -2022లో భాగంగా సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్ఆర్  మొదట బ్యాటింగ్‌ చేసి మొత్తం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఆర్ఆర్ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (27 బంతుల్లో 55; 3 ఫోర్లు, …

Read More »

మాజీ ఎంపీ దివాకర్ రెడ్డికి షాక్ -రూ.100కోట్లు జరిమానా

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ  తెలుగుదేశం పార్టీకి చెందిన  మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి భారీ షాక్ తగిలింది. ఏపీ మైనింగ్ అధికారులు రూ.100 కోట్ల జరిమానా విధించారు. వంద కోట్లు కట్టకపోతే ఆర్ అండ్ ఆర్ చట్టం కింద ఆస్తులు జప్తు చేస్తామన్నారు. త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీ పేరుతో జేసీ కుటుంబ సభ్యులు అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. యాడికి మండలం కోనఉప్పలపాడులో అక్రమ తవ్వకాలు …

Read More »

బ్రేకింగ్..ఇండియాకు వరుసగా రెండోసారి తప్పని జరిమానా !

ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఐదు టీ20 మ్యాచ్ లలో భాగంగా చివరి మ్యాచ్ లో భారత్ కు స్లో ఓవర్ కారణంగా వారి మ్యాచ్ లో 20% ఫీజు కోత విధించారు. అంతకుముందు జరిగిన నాలుగో టీ20 కూడా ఇదే రకంగా స్లో ఓవర్ వెయ్యడంతో 40% కోత విధించిన విషయం తెలిసిందే. వరుసగా రెండు మ్యాచ్ లలో ఇలా జరగడంతో కొంత నిరాశకు గురయ్యింది టీమ్ మేనేజ్మెంట్. …

Read More »

డిసెంబర్ 31 తర్వాత నుంచి రూ.10వేల ఫైన్

వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం. ఈ ఏడాది మరికొద్ది రోజుల్లో ముగియనున్న సంగతి విదితమే. ఈ నెల ముప్పై ఒకటో తారీఖు తర్వాత సరికొత్త సంవత్సరం రానున్నది. అయితే ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ కు సంబంధించిన ఆదాయపన్ను శాఖ మరోసారి కీలక ప్రకటన చేయనున్నది. ఇందులో భాగంగా డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు లోపు ఫైల్ చేస్తే రూ.5వేల జరిమానాను విధించనున్నారు. ఆ తర్వాత ఫైల్ చేస్తే …

Read More »

బ్రేకింగ్..వెలుగులోకి వచ్చిన కోడెల శివరామ్‌ మరో అక్రమ బాగోతం…!

దివంగత ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు కోడెల శివరామ్‌‌కు సంబంధించి మరో కక్కుర్తి వ్యవహారం బయటపడింది. ఇప్పటికే కే ట్యాక్స్ కేసులు, కేబుల్ టీవీ స్కామ్‌లు, అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపు కేసులో ఇరుక్కున్న కోడెల శివరామ్‌ ఇప్పుడు తాజాగా మరో కేసులో ఇరుక్కున్నారు. రూల్స్‌ను అతిక్రమించి, హెల్‌సేల్‌గా వాహనాలు కొనుగోలు చేయడమే కాకుండా ఎలాంటి రిజిస్ట్రేషన్లు లేకుండా అమ్మేసినట్లు ఆర్టీఏ అధికారులు గుర్తించారు. అంతే కాదు దాదాపు …

Read More »

వరంగల్ రూరల్లో దారుణం -రూ.37,500జరిమానా

తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ రూరల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రూపాయి కాదు వంద కాదు వేయ్యి కాదు ఏకంగా రూ.37వేల 500లు జరిమానాను ఎదుర్కున్నాడు ఒక వ్యక్తి. జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో లింగయ్య అనే వ్యక్తికి మేకలున్నాయి. ఇటీవల జరిగిన హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటారు. అయితే లింగయ్యకు చెందిన మేకలు సుమారు నూట యాబై మొక్కలను తిన్నాయి. అంతే ఒకటి కాదు …

Read More »

ఫేస్ బుక్ కు మరోసారి జరిమానా…ఈసారి ఎంతో తెలిస్తే షాకే ?

ప్రజల వ్యక్తిగత వివరాలకు భద్రత కల్పించాలేకపోతున్నరనే కారణంగా ఫేస్ బుక్ పై 35వేల కోట్ల భారీ జరిమానా విదించింది ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌.ఇంత భారీ జరిమానా విధించడం ఇదే మొదటిసారి.అయితే దీనిపై ఇంక తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.ఇంతకు ముందు 2011లో ఇదే విషయంపై వివాదం రాగా దానిని పరిష్కరించుకున్నారు. ఇప్పటికైనా ఫేస్‌బుక్‌ తన వ్యాపార పంథాను మార్చుకొని ఉంటండా లేదా జరిమానా చెల్లించి ఎప్పట్లాగే వ్యవహరిస్తుందా అనేది తెలియాలి.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat