యూపీలో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలిక పట్ల కామాంధులు పశువుల్లా ప్రవర్తించారు. 15 ఏళ్ల బాలికను ఐదుగురు వివస్త్రను చేసి రేప్ చేశారు. మొరాదాబాద్లో సెప్టెంబర్ 1న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పక్క గ్రామంలో సంతకు వెళ్లిన బాలికను కామాంధులు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. పక్కనే పొలాల్లో ఉన్న కొంతమంది బాధితురాలి కేకలు విని అటువైపు వెళ్లడంతో నిందితులు పారిపోయారు. వివస్త్రగా ఉన్న …
Read More »మత్తు కలిపిన డ్రింక్ ఇచ్చి అత్యాచారం
యూపీలోని ఘజియాబాద్ జిల్లా మోదీనగర్ పట్టణంలో 19 ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. బర్త్డే పార్టీకి వెళ్లిన యువతిని ముగ్గురు యువకులు రేప్ చేశారు. ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న అమ్మాయి.. ఆదివారం ఆ పార్టీకి వెళ్లింది. అక్కడ ఆమెకు మత్తు కలిపిన డ్రింక్ను ఇచ్చారు. ఓ వ్యక్తి ఆ అమ్మాయిని రూమ్లోకి తీసుకువెళ్లి ఫ్రెండ్స్ను పిలిచాడు. ఆ తర్వాత వాళ్లు రేప్కు పాల్పడి ఉంటారని పోలీసులు చెప్పారు. కొంత …
Read More »జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్పై కీలక అప్డేట్
జూబ్లీహిల్స్లో జరిగిన గ్యాంగ్రేప్ కేసులో కీలక పరిణామం జరిగింది. నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లలో ముగ్గురిని ఐదు రోజుల పోలీస్ కస్టడీకి జువైనల్ జస్టిస్ బోర్డు అనుమతించింది. ఈ నిర్ణయం నేపథ్యంలో ఆ నిందితులను పోలీసులు రేపటి నుంచి విచారించనున్నారు. లాయర్ సమక్షంలో విచారించి నిందితుల వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. మరోవైపు నిందితులైన ఐదుగురు మైనర్లను మేజర్లుగా గుర్తించాలని జువైనల్ జస్టిస్ బోర్డును పోలీసులు కోరనున్నట్లు సమాచారం.
Read More »ఆ ఫొటోలుఎమ్మెల్యే రఘునందన్కి ఎలా చేరాయబ్బా?
పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మైనర్ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్పై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ తన ప్రెస్మీట్లో చూపించిన ఫొటోలు, వీడియోలపైనా పోలీస్ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. గ్యాంగ్ రేప్ ఘటనపై జూబ్లీహిల్స్లో పోలీసు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. రఘునందన్ చూపించిన ఫొటోలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. నిందితుల ఫొటోలు, వీడియోలు …
Read More »హైదరాబాద్.. కారులో గ్యాంగ్ రేప్: మరో ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో సంచలనం సృష్టించిన బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో పోలీసుల విచారణను వేగవంతం చేశారు. శుక్రవారం సాదుద్దీన్ మాలిక్ అనే యువకుడితో పాటు ఓ మైనర్ను అరెస్ట్ చేశారు. శనివారం మరో ఇద్దరు మైనర్లు, ఉమర్ఖాన్ అనే యువకుడిని అరెస్ట్ చేశారు. ఈ ముగ్గుర్నీ కర్ణాటకలో అరెస్ట్ చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పబ్లో బాలికను పరిచయం చేసుని ఆమెపై ఇద్దరు యువకులు, ముగ్గురు మైనర్లు గ్యాంగ్ రేప్ …
Read More »కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి.. మూడు రోజులుగా రేప్
కోదాడలో దారుణ ఘటన జరిగింది. ఓ యువతిపై ఇద్దరు యువకులు మూడురోజులుగా అత్యాచారం చేశారు. కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి ఆ అమ్మాయికి ఇచ్చారు. మూడు రోజుల తర్వాత సదరు యువతి తమ బంధువులకు విషయాన్ని చెప్పడంతో ఈ ఘటన బయటకు వచ్చింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఆస్పత్రిలో చేర్చించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీనిపై యువతి పోలీసులకు కంప్లైంట్ చేసింది. దీంతో విచారణ చేపట్టిన కోదాడ పోలీసులు …
Read More »హైదరాబాద్ శివారులో మహిళపై గ్యాంగ్ రేప్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివారు ప్రాంతమైన నార్సింగి పుప్పాలగూడలో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఒక మహిళను కిడ్నాప్ చేసి ఆమెపై అతి కిరాతకంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పుప్పాలగూడ నుండి మహిళను కిడ్నాపు చేసిన దుండగులు ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లారు. అనంతరం ఆమెపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. అతి కష్టమైన రీతిలో ఆమె వారి …
Read More »పొలానికి వెళ్తున్న బాలికను..నోరు మూసి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం
దేశ వ్యాప్తంగా అమాయకపు బాలికలపై కర్కశంగా కామాంధులు లైంగిక దాడులు జరుపుతున్నారు. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రల్లో కూడ ఈ మద్య ఎక్కువగా మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. దేశంలో ఎక్కడ మహిళలపై దాడులు జరగకుండా… కామాంధుల నుండి కాపాడడం కోసం ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన రేప్ లు ,హత్యలు తగ్గడం లేదు. తాజాగా తెలంగాణలోని వికారబాద్ జిల్లాలోని ఇబ్రహీంపూర్ తాండాలో బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. పని …
Read More »ఎనిమిదో తరగతి బాలికపై నలుగురు రెండు సార్లు అత్యాచారం..రోడ్డుపైనే
ఈ మద్య ఏపీలో దారుణంగా మహిళలపై లైంగిక దాడులు ఎక్కువగా జరుగుతన్నాయి. విశాఖ, ప్రకాశం, కర్నూల్ , అనంతపురం ఇలా కొన్ని జిల్లాలో జరిగిన సంఘటనలు అత్యంత దారుణంగా ఉన్నాయి. దాడులు జరిగిన తరువాత ఏపీ మహిళా కమిషనర్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి వెళ్లి వారికి న్యాయం జరిగేలా చూస్తామని మీడియా ముందు చెప్పడం మనకు తెలిసిందే..అయితే ఎన్ని చట్టాలు వచ్చిన, కేసులు పెట్టిన అమ్మాయిలపై లైంగిక దాడులు …
Read More »విద్యార్థిని గుడిలోపలికి వెళ్లగానే… ఇద్దరు స్నేహితులకు సైగ చేసి..అందరు కలసి అత్యాచారం
దేశంలో ఎక్కడ బడితే అక్కడ మహిళలపై అత్యంత దారుణంగా లైంగిక దాడులు జరుగుతున్నాయి. వావి వరుసలు మరచి కామంతో కళ్ళు మూసుకునిపోయి బడి, గుడి అనే తేడాలేకుండా ఓ విద్యార్థినిపై శివాలయంలోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ధామ్నోద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు సమీపంలోని ధామ్నోద్ పోలీస్ స్టేషన్ పధిలో ఓ శివాలయం నిర్మాణంలో ఉంది. పాట్లవాద్ గ్రామానికి చెందిన తన స్నేహితుడిని కలిసేందుకు వచ్చింది. అయితే, …
Read More »