పుట్టింది పేదరికంలో.అయితేనేమి చదువులో నెంబర్ వన్..కుటుంబం పేదరికమైన కానీ అమ్మానాన్నల కష్టాలను తీర్చడానికి ఎంతో కష్టపడి చదువుతూ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఉస్మానీయా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు తెచ్చుకునేంత అహర్నిశలు కష్టపడి చదివింది. తీరా అప్పుడు కూడా పేదరికం ఎదురైంది.ఇలాంటి పరిస్థితులను ఎదుర్కుంటుంది ఉమ్మడి వరంగల్ జిల్లా హాసన్ పర్తి మండల కేంద్రానికి చెందిన మేకల రమేష్,పూలరాణి దంపతుల కూతురు మేకల హార్షిణి. తనను …
Read More »ఢిల్లీలో తెలంగాణ గళం బలంగా వినిపించిన మంత్రి హరీష్రావు
తెలంగాణ రాష్ట్రం తరఫున రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్ రావు ఢిల్లీ వేదికగా బలంగా గళం వినింపిచారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన 32వ జాతీయ నీటి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నదుల అనుసంధానం పై ఢిల్లీలో సుదీర్ఘ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రతినిధిగా హాజరైన మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రయోజనాలను స్పష్టంగా తెలియజెప్పినట్లు వివరించారు. అనంతరం మంత్రి హరీష్రావు మీడియాతో …
Read More »ఆహ్లాదాన్నిచ్చేలా.. అర్బన్, ఆక్సిజన్ పార్కులు
పట్టణ ప్రాంత ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇచ్చేలా సిద్ధిపేటలో అర్బన్, ఆక్సిజన్ పార్కులను తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. సిద్ధిపేట జిల్లా మర్పడగ గ్రామ శివారు నాగుల బండ సమీపంలోని జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో తీర్చిదిద్దుతున్న అర్బన్ పార్కు పనులను ఆదివారం పరిశీలించారు. పట్టణ ప్రాంతాల్లో రోజు రోజుకూ పెరుగుతున్నట్రాఫిక్ రద్దీ, కాలుష్యాన్ని ప్రజలు తట్టుకునేందుకు, మెరుగైన జీవన విధానాన్ని …
Read More »కేరళకు నెల జీతం సాయం చేసిన మంత్రులు కేటీఆర్,హరీష్
మునుపెన్నడూ లేని విధంగా వరదలతో తల్లడిల్లుతున్న కేరళ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 25 కోట్లు విరాళంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి తోడు ప్రతీ ఒక్కరు తమ వంతు భాద్యతగా కేరళ రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడాలని మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర మంత్రులు కేటీఆర్ , హరీష్రావు, మహేందర్ రెడ్డి లు తమ నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కులను …
Read More »హరీశ్రావు కౌంటర్కు రాహుల్,రాష్ట్ర కాంగ్రెస్ నేతల మైండ్ బ్లాంక్
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సారథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు టీఆర్ఎస్ పార్టీ నేత, మంత్రి హరీశ్ రావు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర పర్యటన సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ట్విట్టర్ వేదికగా మంత్రి హరీశ్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ అవాస్తవాలు, అర్ధసత్యాలు మాట్లాడుతున్నారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. స్క్రిప్ట్ రైటర్లతో జాగ్రత్తగా ఉండాలని రాహుల్ కు హరీశ్ రావు సూచించారు. …
Read More »ప్రాజెక్టు ఇంజనీర్లు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి..!!
భారీవర్షాల కారణంగా రాష్ట్రంలోని మేజర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు ల్లో వరద నీటి ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలపై మంత్రి హరీశ్ రావు జలసౌధలో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణా బేసిన్ పరిధిలోని మేజర్ ప్రాజెక్టుల్లోకి వరద నీటి ఇన్ ఫ్లో లో పెద్దగా తేడా ఏం లేదని అధికారులు మంత్రికి వివరించారు. గోదావరి బేసిన్ పరిధిలో మాత్రం కడెం ప్రాజెక్టులో ఇన్ ఫ్లో …
Read More »కాళేశ్వరం ప్రాజెక్ట్..అధికారులకు మంత్రి హరీష్ కీలక సూచనలు..!!
తెలంగాణ రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఇవాళ పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురంలో నిర్మిస్తున్న సుందిళ్ళ బ్యారేజ్, అన్నారం పంప్ హౌస్ల నిర్మాణ పనులను పరిశీలించారు.అనంతరం ప్రాజెక్టుల పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అయన అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. సుందిళ్ల బ్యారేజీ పనులు అక్టోబర్ నెల కల్లా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. అవసరమైతే తమిళనాడు, కేరళ రాష్ట్రాల …
Read More »అల్వాల్ రైతు బజార్ ను అద్భుతంగా తిర్చిదిద్దుతాం..!!
అల్వాల్ రైతు బజార్ ను సీఎం ఆదేశాల మేరకు ఆధునీకరణ పనులు చేపట్టనున్నట్లు మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఇందుకు అవసరమైన స్థల సేకరణ కోసం రైల్వే, కంటోన్మెంట్, ఆర్ అండ్ బి అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న రైతు బజార్ కు ఆనుకుని ఉన్న కంటోన్మెంట్, రైల్వే, ఆర్ అండ్ బిలకు సంబంధించిన స్థలం కొంత తమకు అప్పగిస్తే అల్వాల్ రైతు బజార్ ను …
Read More »ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం ఆసీఫాబాద్ జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్..!!
ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం ఆసీఫాబాద్ జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హమీ మేరకు 18 కొత్త చెరువులకు ఇవాళ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. 4539 ఎకరాలకు ఈ కొత్త చెరువుల ద్వారా నీరందనుంది. ఈ 18 కొత్త చెరువుల స్టేజ్ -1 అనుమతుల కోసం 23.42 కోట్లు మంజూరు చేసింది. స్టేజ్ -1 అనుమతుల్లో భాగంగా ఈ కొత్త …
Read More »కాంగ్రెస్ నేతల్లారా…తెలంగాణ ఏమైపోయినా పర్లేదా?
కాంగ్రెస్ పార్టీ తీరుపై మంత్రి హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. సంగారెడ్డిలో ఆయన మాట్లాడుతుఊ ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని ఢిల్లీలో కాంగ్రెస్ తీర్మానం చేసిందని అయితే, ప్రత్యేక హోదా అంటే ఏంటో కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణాకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి ఈ ప్రాంతంలో సమస్యలు సృష్టిస్తారా? అని మంత్రి హరీశ్ రావు సూటిగా ప్రశ్నించారు. …
Read More »