ఆక్లాండ్ వేదికగా భారత్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మొదటి టీ20 లో కెప్టెన్ కోహ్లికి తృటిలో ప్రమాదం తప్పింది. ఇక ముందుగా టాస్ గెలిచి ఇండియా ఫీల్డింగ్ తీసుకోగా కివీస్ నిర్ణీత 20ఓవర్స్ కి 200పైగా పరుగులు చేసింది. భారత్ బౌలర్స్ కి చుక్కలు చూపించారు. అనంతరం చేసింగ్ కి వచ్చిన భారత్ ఆదిలోనే రోహిత్ శర్మ రూపంలో వికెట్ కోల్పోయింది. ఆ తరువాత కోహ్లి, రాహుల్ అద్భుతంగా రాణించారు. …
Read More »కోహ్లికి తృటిలో తప్పిన ప్రమాదం..!
ఆక్లాండ్ వేదికగా భారత్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మొదటి టీ20 లో కెప్టెన్ కోహ్లికి తృటిలో ప్రమాదం తప్పింది. ఇక ముందుగా టాస్ గెలిచి ఇండియా ఫీల్డింగ్ తీసుకోగా కివీస్ నిర్ణీత 20ఓవర్స్ కి 200పైగా పరుగులు చేసింది. భారత్ బౌలర్స్ కి చుక్కలు చూపించారు. అనంతరం చేసింగ్ కి వచ్చిన భారత్ ఆదిలోనే రోహిత్ శర్మ రూపంలో వికెట్ కోల్పోయింది. ఆ తరువాత కోహ్లి, రాహుల్ అద్భుతంగా రాణిస్తున్నారు. …
Read More »అదేగాని జరిగితే భారత్ కు తిరుగుండదు..లేదంటే అస్సాం !
కొత్త సంవత్సరంలో మొదటిసారి టీమిండియా బయటకు వెళ్లి ఆడుతుంది. ఇందులో భాగంగానే నేడు న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ వేదికగా నేడు మొదటి టీ20 ఆడుతుంది. మరోపక్క స్వదేశంలో విజయాలు అందుకున్న భారత్ మరి విదేశాల్లో ఎలా ఆడుతుందో చూడాలి. ఇప్పటికే టీమిండియాకు బ్లాక్ కాప్స్ పై అంతగా కలిసి రాలేదు. ఒక్క సిరీస్ తప్పా మిగతా అన్ని న్యూజిలాండ్ నే గెలిచింది. ఇది గెలవకపోతే దాని ప్రబావం ప్రపంచ కప్ …
Read More »కొత్త యాప్కు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం.. వాట్సప్ కు బదులు ఇక ఇదే
ప్రముఖ ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ పై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇటీవల వ్యక్తిగత విషయాలు వాట్సాప్ నుంచి హ్యాకింగ్కు గురికావడంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేసింది. ఈ క్రమంలో సొంత వాట్సాప్ను రూపొందిచాలని భావించిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు ముందుకువేస్తోంది. ప్రభుత్వం ప్రతిపాదించనున్న ఈ వాట్సాప్ త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. అధికారిక సందేశాలను రహస్యంగా ఉంచేందుకు కేంద్రప్రభుత్వం సొంత వాట్సాప్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా దీన్ని తీసుకున్న …
Read More »మొదటిసారి ఆ పని చేయబోతున్న టీమిండియా..!
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ తరువాత తాజాగా ఇప్పుడు న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ ఆడనుంది. ముంబై వేదికగా జరిగిన మొదటి మ్యాచ్ లో ఘోరంగా ఓడిపోయిన ఇండియా ఆ తరువాత ఆడిన రెండు మ్యాచ్ లు కసిగా ఆడి గెలిచి చివరికి సిరీస్ గెలుచుకుంది. ఇప్పుడు న్యూజిలాండ్ తో టీ20 కి సిద్దమయింది. ఇక అసలు విషయం ఏమిటంటే మునుపెన్నడూ లేని విధంగా ఇప్పుడు భారత్ వీరితో ఐదు టీ20 …
Read More »శ్రీలంకలో ఐదుగురు భారతీయులు అరెస్ట్..!
వీసా గడువు ముగిసినా తమ దేశంలో ఉన్నారన్న ఆరోపణలపై ఏడుగురు భారతీయులను శ్రీలంక ఎమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు. వట్టాలాలో ప్రముఖ నిర్మాణ స్థలంలో కార్మికులుగా పనిచేస్తున్న ఏడుగురు భారతీయులు వీసా గడువు ముగిసినా… అక్రమంగా నివసిస్తున్నట్లు ఇమ్మిగ్రేషన్, ఎమ్మిగ్రేషన్ శాఖ దర్యాప్తు సంస్థ గుర్తించింది. నెల రోజుల బిజినెస్ ట్రిప్ కోసం శ్రీలంకకు చేరుకుని… గడువు దాటినా ఇక్కడే ఉండటంతో పాస్పోర్ట్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు …
Read More »కోహ్లి ఎందుకా తప్పు చేసావ్..? సీనియర్లు ఫైర్ !
మంగళవారం ముంబై వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మొదటి వన్డే జరిగింది. ఇందులో ఆస్ట్రేలియాపై భారత్ ఘోరంగా ఓడిపోయింది. దీనికి ముఖ్య కారణం ఏమిటనేది మాట్లాడుకుంటే అందరూ కోహ్లి పేరే చెబుతున్నారు. ముఖ్యంగా కోహ్లిపై సీనియర్లు సైతం మండిపడుతున్నారు. ఇక ఆస్ట్రేలియా సీనియర్ ఆటగాడు హెడన్ విషయానికి వస్తే గత కొంతకాలంగా అటు ఐపీఎల్ ఇటు ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో భారత్ లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. దాంతో టీమిండియాపై బాగా …
Read More »చెత్త అంచనాలు…ఈ వైఫల్యానికి భారీ మూల్యం చెల్లించక తప్పదు !
మంగళవారం ముంబై వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మొదటి వన్డే జరిగింది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది ఆసీస్. దాంతో ముందుగా బ్యాట్టింగ్ కి వచ్చిన ఇండియా ధావన్, రాహుల్ తప్పా మిగతావారు చేట్టులేట్టేసారు. భారత్ 49.1 ఓవర్లలో 255 పరుగులకే ఆలౌటైంది. అనంతరం చేజింగ్ వచ్చిన ఆస్ట్రేలియా ఓపెనర్స్ ఆ టార్గెట్ ను వికెట్ పడకుండా కొట్టేసార్టు. దాంతో ఒక్కసారిగా యావత్ దేశం నిబ్బరపోయింది. …
Read More »సైనికుల్లారా..భారతదేశ సైనిక దినోత్సవ శుభాకాంక్షలు !
భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 15 న ఆర్మీ డే జరుపుకుంటారు. భారత బ్రిటిష్ యొక్క మొదటి కమాండర్-ఇన్-చీఫ్ గా ఫీల్డ్ మార్షల్ కోడండేరా ఎం. కారియప్ప (అప్పటి లెఫ్టినెంట్ జనరల్) బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో సర్ బ్రిటిష్ జనరల్ సర్ ఫ్రాన్సిస్ బుట్చేర్ కమాండర్-ఇన్-చీఫ్గా ఉన్నారు. ఈ రోజును దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు అన్ని ప్రధాన కార్యాలయాలలో కవాతులు మరియు ఇతర సైనిక ప్రదర్శనల రూపంలో …
Read More »టీ20 ప్రపంచకప్ రేసులో ముగ్గురు కీపర్లు…ఒకటే ఛాన్స్ !
టీ20 ప్రపంచకప్ కు టైమ్ దగ్గర పడుతుంది. అయితే ఈసారి ఈవెంట్ ఆస్ట్రేలియాలో జరగనుంది. కాబట్టి ఆ పిచ్ లకు అనుకూలంగా ఇంకా జాగ్రత్తగా ఆటను ప్రదర్శించాలి. ఇందులో భాగంగానే భారత జట్టు విషయానికి వస్తే అంతా బాగానే ఉన్నా మొన్నటివరకు నాలుగో స్థానం విషయంలో కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ ఇప్పుడు ఐయ్యర్ రూపంలో పదిలంగా ఉందనే చెప్పొచ్చు. ఇక కీపర్లు విషయనికి వస్తే ప్రస్తుతం ఈ ఈవెంట్ కు …
Read More »