వన్డే సిరీస్ లో భాగంగా బుధవారం విశాఖపట్నం వేదికగా ఇండియా, వెస్టిండీస్ మధ్య రెండో మ్యాచ్ ఆడనుంది. అయితే ముందుగా టాస్ గెలిచి వెస్టిండీస్ ఫీల్డింగ్ తీసుకుంది. చెన్నైలో జరిగిన మొదటి మ్యాచ్ లో విండీస్ గెలిచిన విషయం తెలిసిందే. దాంతో ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. ముందుసారి చేసిన తప్పులు ఇప్పుడు చేయకూడదని భావిస్తుంది. ఈమేరకు శివమ్ దుబే స్థానంలో ఠాకూర్ ని జట్టులోకి …
Read More »ఐసీసీ ఉమెన్స్ వన్డే జట్టులో భారత్ ప్లేయర్స్ హవా !
2019 సంవత్సరం పూర్తి అవుతున్న సందర్భంగా ఐసీసీ తాజాగా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన ప్లేయర్స్ లిస్టును విడుదల చేసింది. ఇందులో భాగంగా ఐసీసీ ఉమెన్స్ టీమ్ అఫ్ ది ఇయర్ ను కూడా రిలీజ్ చేసింది. ఇందులో భారత జట్టు ప్లేయర్స్ ఏకంగా నలుగురు ఉండడం విశేషం. ఇక జట్టు విషయానికి వస్తే..! *మెగ్ లన్నింగ్ (C) (ఆస్ట్రేలియా) *అల్య్స్సా హెయిలీ (ఆస్ట్రేలియా) *స్మ్రితి మందాన (ఇండియా) *తంసిన్ బెయుమౌంట్ …
Read More »లాభాలతో స్టాక్ మార్కెట్లు
ఈ రోజు మంగళవారం దేశీయ మార్కెట్లన్నీ లాభాలతో మొదలయ్యాయి. ప్రారంభం దశలోనే సెన్సెక్స్ 187పాయింట్లను లాభపడి 41,125పాయింట్ల దగ్గర ట్రేడవుతుంది. నిఫ్టీ మాత్రం యాబై ఒక్క పాయింట్లను లాభపడి 12,105వద్ద కొనసాగుతుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్,దేవాన్ హౌసింగ్,రిలయన్స్ క్యాపిటల్ షేర్లు లాభపడుతున్నాయి. ట్రైడెంట్ ,వర్లుపూల్,మాగ్మ ఫిన్ కార్ప్ ,సుజ్లనాన్ ఎనర్జీ షేర్లు నష్టంలో కొనసాగుతున్నాయి.
Read More »పౌరసత్వ సవరణ పై ఈశాన్య రాష్ట్రాల నిరసన సెగలు ….. అణచివేస్తున్న కేంద్రం!
పౌరసత్వ సవరణ బిల్లు చట్టంగా రూపుదిద్దుకున్న నేపథ్యంలో ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలలో నిరసన సెగలు ఎగసిపడుతున్నాయి. ఈ తరుణంలో దేశంలో హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని కేంద్రం, రాష్ట్రాలకు సూచించింది. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తపడాలని సూచనలు చేసింది. మతాల ముసుగులో విద్వేషాలు సృష్టించే మూకలు పలు సంఘ విద్రోహక చర్యలకు పాల్పడే అవకాశం ఉన్నదని అప్రమత్తంగా ఉండాలని ముందు జాగ్రత్త చర్యలకు వెనుకాడవద్దని రాష్ట్రాలకు కేంద్ర …
Read More »ఇండియా టూర్ కు కంగారులు రెడీ.. న్యూ ఇయర్ సిరీస్ !
వచ్చే ఏడాది జనవరిలో ఆస్ట్రేలియా, ఇండియా మధ్య వన్డే సిరీస్ జరగనుంది. ఇందులో మొత్తం మూడు వన్డేలు జరగనున్నాయి. అయితే తాజాగా ఇండియా టూర్ కు ఆస్ట్రేలియా బోర్డు జట్టుని ప్రకటించింది. అయితే సొంతగడ్డపై ఆస్ట్రేలియా ఫుల్ ఫామ్ లో ఉందని చెప్పాలి. మరోపక్క ఇండియా విషయానికి వస్తే ప్రస్థితి ఎలా ఉందో యావత్ ప్రపంచం గమనిస్తూనే ఉంది. ఇక ఆస్ట్రేలియా జట్టు వివరాల్లోకి వెళ్తే..ఆరోన్ ఫించ్ (C), డేవిడ్ …
Read More »బిర్యానీ అమ్ముతున్నాడని దళితుడ్ని..?
దేశ రాజధాని ఢిల్లీలో దళితుడికి రక్షణ లేదు. పొట్టకూటి కోసం.. జీవనం సాగించుకోవడం కోసం బిర్యానీ పాయింట్ పెట్టుకున్న దళితుడిపై దాడికి దిగారు కొందరు. అసలు విషయం ఏమిటంటే దేశ రాజధాని ఢిల్లీకి ఆరవై ఆరు కిలోమీటర్ల దూరంలో గ్రేటర్ నోయిడాలోని రాబుపురలో ఈ సంఘటన జరిగింది. నలబై మూడేళ్ల లోకేష్ అనే దళిత వ్యక్తి రోడ్డు వెంట చిన్న దుఖాణం పెట్టుకుని కూరగాయల బిర్యానీ విక్రయిస్తూ జీవనం సాగిస్తూ …
Read More »నాలుగు నెలల్లోనే అయోధ్యలోని రామ మందిరం !
దేశమంతా ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్న కొన్ని దశాబ్ధాల అయోధ్య స్థల వివాదం కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యంగ ధర్మాసనం అయోధ్య స్థలాన్ని అయోధ్య ట్రస్టుకు మూడు నెలల్లోనే కేటాయించాలని తీర్పునిచ్చింది. అయితే తాజాగా ఝార్ఖండ్ పార్టీ ర్యాలీలో అమిత్ షా …
Read More »కోహ్లి నువ్వు నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది.. అందరిని తక్కువ అంచనా వేయకూడదు..!
ఆదివారం చేపాక్ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ జరిగింది. అయితే ముందుగా టాస్ గెలిచి పోల్లార్డ్ ఫీల్డింగ్ తీసుకున్నాడు. ఇక బ్యాట్టింగ్ కి వచ్చిన భారత్ టాప్ ఆర్డర్ తక్కువ పరుగులకే ఔట్ అవ్వడంతో పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం వచ్చిన ఇయ్యర్, పంత్, జాదవ్ పరిస్తుతులను చక్కదిద్ది జట్టు స్కోర్ ను 287కి తీసుకెళ్ళారు. అయితే చేసింగ్ కి దిగిన …
Read More »కుప్పకూలిన టాప్ ఆర్డర్..చేపాక్ లో చేదు అనుభవం !
చేపాక్ వేదికగా టీమిండియా, వెస్టిండీస్ మధ్య మొదటి మ్యాచ్ ప్రారంభం అయింది. అయితే ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది వెస్టిండీస్. దాంతో బ్యాట్టింగ్ కి వచ్చిన భారత్ కి చేదు అనుభవం ఎదురయింది. టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలింది. రోహిత్, రాహుల్, కోహ్లి చేతులెత్తేశారు. విండీస్ బౌలర్స్ ధాటికి వెనుదిరిగారు. ఇప్పుడు భారం మొత్తం శ్రేయస్స్, పంత్ పైనే ఉంది. ఈ మ్యాచ్ లో గాని పంత్ అద్భుతంగా …
Read More »బ్రేకింగ్ న్యూస్..ఇంటర్నెట్ సేవలు తాత్కాలిక నిలిపివేత !
బ్రేకింగ్ న్యూస్…కొన్ని అనివార్య కారణాలు వల్ల ఇంటర్నెట్ సేవలు తాత్కాలికంగా ఆపివేయడం జరిగింది.భారతదేశంలోని వెస్ట్ బెంగాల్ లో కొన్ని చోట్ల ఇంటర్నెట్ సేవలు ఆపేశారు. ఇలా ఎందుకు చేసారు, కారణం ఏమిటనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుత రోజుల్లో నెట్ లేకపోతే ఎలాంటి పని జరగదని అందరికి తెలిసింది. మరి ఎలాంటి సందర్భాల్లో నెట్ ఆగిపోవడం అనేది ఆ రాష్ట్ర వాసులకు ఇబ్బంది అని చెప్పక తప్పదు. పూర్తి …
Read More »