కేటీఆర్ మాటలకు పూర్తిమద్దతునిస్తున్న కాంగ్రెస్ నేతలు..టీఆర్ఎస్ పార్టీ యువనేత, అపద్ధర్మ మంత్రి కేటీఆర్ తమ రాజకీయ ప్రత్యర్థిపై సెటైర్లు వేశారు. ఇటు బీజేపీని అటు కాంగ్రెస్ను కలిపి విమర్శించారు. అయితే, మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్లకు కాంగ్రెస్లోని కొందరు నేతలు సైతం నర్మగర్భంగా మద్దతు ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది. కేటీఆర్ కామెంట్తో అయినా తమా పార్టీ మారతుందేమో అనే ఆలోచన కాంగ్రెస్ నేతలకు వచ్చిందంటే ఆ పార్టీ పరిస్థితి …
Read More »సువర్ణ గీసిన కేటీఆర్ చిత్రంని కొనుగోలు చేసిన మహేష్ బిగాలా – కేటీఆర్ కు అందజేత
చేతిని పూర్తి స్థాయిలో కదిలించలేని సువర్ణ 16 ఏళ్లుగా ఫ్లోరోసిస్ తో పోరాడుతూ చిత్రలేఖనం పై మక్కువతో వేసిన చిత్రాలను NRI జలగం సుధీర్ , బ్రాండ్ తెలంగాణ (తెలంగాణ హస్త , చేనేత , మరియు ఇతర కళాకారులకు చేయూత అందించే పేజీ ) NRI ల చే స్థాపించబడిన పేస్ బుక్ పేజీ వారి దృష్టికి తీసుకెళ్లగా వారు సువర్ణ గీసిన చిత్రాలను ఆన్లైన్ లో వేలం …
Read More »జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్లు.. మహాకూటమి పొత్తులు
జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్లు.. మహాకూటమి పొత్తులున్నాయని మంత్రి కేటీఆర్ ఎద్దెవా చేశారు. కాంగ్రెస్కు క్యాడర్ లేదు.. టీడీపీకి లీడర్లు లేరు అని కేటీఆర్ విమర్శించారు. సిరిసిల్లలో టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. మీ ఆశీర్వాదంతో గెలిచిన బిడ్డగా.. మీరు తలెత్తుకునేలా పని చేస్తున్నానని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మూడేళ్లలోనే సిరిసిల్ల రూపురేఖలు మార్చాము. బతుకమ్మ ఘాట్ నిర్మాణం రికార్డుల్లో నిలిచిపోతుందన్నారు కేటీఆర్. రాబోయే …
Read More »టీఆర్ఎస్ ఆవిర్భవించినప్పుడే తెలంగాణలో టీడీపీ పతనం ప్రారంభమైంది……. కేటీఆర్
తెలంగాణలో టీడీపీ చచ్చిపోయిందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ను బంగాళాఖాతంలో కలిపేందుకే ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. టీఆర్ఎస్ అవిర్భవించినప్పుడే టీడీపీ పతనం ప్రారంభమైందని తెలిపారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో దేవరకొండ, మహబూబ్నగర్ టీడీపీ నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పిన కేటీఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, దేవరకొండ టీఆర్ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే రవీంద్ర …
Read More »వృద్ధిరేటులో దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం తెలంగాణ…….కేటీఆర్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాలుగేళ్ళ లోనే అభివృద్ధిలో దూసుకుపోతున్నదని, వృద్ధిరేటులో దేశానికే ఆదర్శంగా నిలిచిందని తాజా మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. సమీకృత అభివృద్ధి సమస్యలు-సవాళ్లు అనే అంశంపై బేగంపేటలోని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్)లో సోమవారం అంతర్జాతీయ సదస్సు జరిగింది. సెస్ చైర్మన్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ సీహెచ్ హనుమంతరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ …
Read More »బాబును చూసి టీడీపీ నేతలే భయపడరు.!
తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చిత్రంగా ఉన్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఎద్దేవా చేశారు. చంద్రబాబును కేసీఆర్ భయపడుతున్నారని పేర్కొనడం చిత్రంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. బాబును చూసి ఆయన పార్టీ నాయకులే భయపడరని కేసీఆర్ భయపడుతారా అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబును హైదరాబాద్ నుంచి తాము వెళ్లగొట్టలేదని, జరిగిన పరిణామాలే ఆయన్ను వెళ్ళగొట్టాయని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ను తానే అభివృద్ధి చేసిన అంటున్న …
Read More »మంత్రి కేటీఆర్తో సంజయ్బారు చమత్కారం..!
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్తో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సలహాదారు సంజయ్బారు చమత్కారం చేశారు. మంత్రి కేటీఆర్కు సీనియర్ సిటిజన్ ఫ్యాన్స్ పెరుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన ప్రశంసతో కూడిన చమత్కారం చేశారు.వివరాల్లోకి వెళితే…ఓ సీనియర్ సిటిజన్ రోడడు పక్కన ఇబ్బందులు పడుతుంటే…మంత్రి కేటీఆర్ ఆయనకు ప్రభుత్వ అధికారుల సహాయంతో నీడ కల్పించారు. ఈ అంశం ఓ పత్రికలో కథనంలో రూపంలో రాగా…ఆ పెద్దాయనకు …
Read More »సిరిసిల్ల జిల్లా నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించిన మంత్రి హరీష్ రావు….
అన్నదమ్ముల్లా కలిసి పెరిగాం.అభివృద్ధిలో మాత్రమే పోటీ పడుతున్నాం.ముఖ్యమంత్రి అప్పచెప్పిన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఆయన కలలు కంటున్న బంగారు తెలంగాణలో భాగస్వాములవుతున్నాం.లక్షలాది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని తామిద్దరం ముఖ్యమంత్రిగా కేసీఆర్ మరో 15 ఏళ్లు కొనసాగాలని కోరుకుంటున్నాం.మంత్రి కేటీఆర్ పనితీరు, సిరిసిల్ల అభివృద్ధి పైన ప్రశంసలు కురిపించిన మంత్రి హరీష్ రావు.ఆత్మహత్యల సిరిసిల్ల సిరుల ఖిల్లాగా మారిందంటే పూర్తి క్రెడిట్ మంత్రి కేటీఆర్ ది. బేగంపేటలోని మంత్రి కేటీఆర్ నివాసంలో నియోజకవర్గ …
Read More »టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి …….కేటీఆర్
దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు అమలుచేసిన ఘనత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని, టీఆర్ఎస్సే మళ్లీ అధికారంలోకి వస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ చెప్పారు. పేదలను సంతృప్తిపర్చేలా టీఆర్ఎస్ మ్యానిఫెస్టో రాబోతున్నదని వెల్లడించారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని 26వ వార్డు బీజేపీ కౌన్సిలర్ బీమవరపు రాధిక, శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీజేపీ, టీడీపీలకు చెందిన వెయ్యిమంది కార్యకర్తలు, వార్డు ప్రజలు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. …
Read More »సీఎంగా ఎవరు ఉండాలో ఆలోచించుకోండి…….కేటీఆర్
గురువారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని జడ్పీ మైదానంలో టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అద్యక్షతన జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ మహాకూటమి ఏర్పాటుచేసింది. అదో ద్రోహ కూటమి. పాలమూ రులోని బీడు భూములను సస్యశ్యామలం చేయడం కోసం తలపెట్టిన పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు ను నిలిపేయమని ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటి వరకు కేంద్రానికి 30 లేఖలు రాశాడు. …
Read More »