Home / Tag Archives: ktrtrs (page 33)

Tag Archives: ktrtrs

తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్

తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్ అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. నటసార్వభౌమునికి భారతరత్న ఇవ్వాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ఘాట్‌లో మంత్రి పువ్వాడ అజయ్‌, ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి మంత్రి మల్లారెడ్డి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌కు భారతరత్న కోసం టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో పోరాటం చేస్తారన్నారు. సీఎం కేసీఆర్‌.. ఎన్టీఆర్ బాటలో నడుస్తున్నారని చెప్పారు.ఎన్టీఆర్‌‌కి భారత …

Read More »

మీరు మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది

సిద్ధిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మహతి ఆడిటోరియంలో రుతు ప్రేమ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు. ఈ మేరకు ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణంతో పాటు స్వచ్ఛ సిద్ధిపేట జిల్లాకు పాటు పడదామని దిశానిర్దేశం చేశారు.మీ నిశ్శబ్దం వీడండి. బహిరంగంగా చర్చించండి. రుతుప్రేమ ప్రయోజనాలు వివరించండి. రుతుప్రేమ లేకపోతే.. జీవనమే లేదు. …

Read More »

సిద్ధమైన కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్స్‌

తెలంగాణ రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆడబిడ్డల ఆరోగ్యానికి భరోసా కల్పించేందుకు కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్స్‌ సిద్ధమవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని మహిళలు తీవ్రమైన రక్తహీనత, పిల్లలు పోషకాహారలోపంతో ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలోని అటవీ, ఏజెన్సీ ప్రాంతాల్లో 15 నుంచి 49 ఏండ్లలోపు యువతులు, మహిళల్లో రక్తహీనత ఆందోళనకరంగా ఉందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 పేర్కొన్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారికి బలమైన పౌష్ఠికాహారాన్ని అందించాలని సంకల్పించింది.ఈ ఆర్థిక సంవత్సరం నుంచి …

Read More »

కేసీఆర్ ఈ దేశానికి ప్ర‌ధాని కావాలి

భార‌తీయ జ‌న‌తా పార్టీ నుంచి ఈ దేశానికి విముక్తి క‌ల్పించాల‌ని భ‌ద్ర‌కాళీ అమ్మ‌వారిని ప్రార్థించాన‌ని రాష్ట్ర కార్మిక శాఖ మ‌ల్లారెడ్డి తెలిపారు. కేసీఆర్‌ను ఈ దేశానికి ప్ర‌ధానిని చేయాల‌ని అమ్మ‌వారిని మొక్కుకున్నాన‌ని ఆయ‌న‌ చెప్పారు. వ‌రంగ‌ల్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే విన‌య్ భాస్క‌ర్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన కార్మిక మాసోత్స‌వ స‌ద‌స్సులో మంత్రి మ‌ల్లారెడ్డి పాల్గొని ప్ర‌సంగించారు.దేశాన్ని బీజేపీ నాశ‌నం చేస్తోందని మ‌ల్లారెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. దొంగ‌లు దేశాన్ని దోచుకుని విదేశాల్లో జ‌ల్సాలు …

Read More »

తెలంగాణలో ఆలయాలకు మహర్దశ

తెలంగాణ రాష్ట్రంలో ఆలయాలకు మహర్దశ వచ్చిందని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలో సీతారాంపురం కాలనీలో రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణ దేవస్థానం (గీతా మందిర్) ప్రతిష్ట కార్యక్రమ కరపత్రాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం లక్షరూపాయల విరాళాన్ని ఆలయ కమిటీకి అందజేసారు. అనంతరం భాస్కర్ రావు మాట్లాడారు. సనాతన హిందూ ధర్మరక్ష పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని …

Read More »

సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి.. అర్హులైన వారికి అందేలా చూడాలి…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జిహెచ్ఎంసి డివిజన్ ల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులతో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పేట్ బషీరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా పని చేయాలని ఎమ్మెల్యే గారు అధ్యక్షులకు సూచించారు. టీఆర్ఎస్ కుటుంబ సభ్యులంతా ఒకటేనని అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగాలని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నీ పథకాలు …

Read More »

కుత్బుల్లాపూర్ గ్రామంలో హనుమాన్ జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే Kp…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామం వేణు గోపాలస్వామి ఆలయం వద్ద హనుమాన్ భక్త మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ జయంతి ఉత్సవాల్లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొనడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ …

Read More »

మంత్రి ఆదిత్య థాకరేతో మంత్రి KTR భేటీ

మహారాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆదిత్య థాకరే, మంత్రి కే.టి.ఆర్ ను దావోస్ లోని తెలంగాణ పెవిలియన్ లో కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ, మహారాష్ట్ర కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఐటి, లైఫ్ సైన్సెస్, ఫార్మా వంటి రంగాల్లో సాధిస్తున్న పురోగతి పైన చేపట్టిన కార్యక్రమాలపై ఆదిత్య థాకరే ఆసక్తి చూపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన హరితహారం, …

Read More »

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో నిరంజన్ రెడ్డి భేటీ

ఢిల్లీలోని కృషి భవన్‌లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తో తెలంగాణ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి భేటీ అయ్యారు. డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ, ఆయిల్ ఫామ్ కోసం ప్రాంతీయ పరిశోధన సంస్థ ఏర్పాటుపై నిరంజన్ రెడ్డి తోమర్‌తో చర్చించారు. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, జోగులంబా గద్వాల్, మరికొన్ని జిల్లాల్లో నల్ల తామర తెగులుతో రైతులు నష్టపోయారని తోమర్‌కు వివరించారు. ఈ తెగుళ్లను మార్కెట్లో ఉన్న మందులు …

Read More »

ప్ర‌తీ జిల్లాలో రేడియోల‌జీ ల్యాబ్ – మంత్రి హ‌రీశ్‌రావు

తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 33 రేడియోలజీ ల్యాబ్ కేంద్రాలు అందుబాటులోకి తెస్తున్నామ‌ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో అన్నీ రకాల వైద్య పరీక్షలు పేదలకు అందుబాటులో ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. సిద్దిపేట జిల్లా ప్ర‌భుత్వ స‌ర్వ‌జ‌న ఆస్ప‌త్రిలో రేడియోల‌జీ హ‌బ్‌ను మంత్రి హ‌రీశ్‌రావు ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో జ‌డ్పీ చైర్మ‌న్ రోజాశ‌ర్మ‌, వైస్ చైర్మ‌న్ క‌న‌క‌రాజు, మున్సిప‌ల్ మాజీ చైర్మ‌న్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat