Home / Tag Archives: ktrtrs (page 71)

Tag Archives: ktrtrs

మంత్రి కేటీఆర్ B’Day Spl-బహ్రెయిన్ NRI -TRS సెల్ ఆధ్వర్యంలో “ముక్కోటి వృక్షార్చన”

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  ,మంత్రి కేటీఆర్ గారి జన్మదిన శుభసందర్బంగా బహ్రెయిన్ ఎన్నారై టీఅర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో “ముక్కోటి వృక్షార్చన”. మంత్రి కేటీఆర్ గారి జన్మదిన శుభసందర్బంగా మొక్కలను నాటిన ఎన్నారై టీఅర్ఎస్ సెల్ బహరేన్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బొలిసెట్టి,జనరల్ సెక్రటరీ పుప్పాల బద్రి. గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారుతలపెట్టిన “ముక్కోటి …

Read More »

జూలపల్లి మండలంలో ఘనంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం

టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటి,పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీఆర్  జన్మదినం సందర్భంగా జూలపల్లి మండలం కోనరావుపేట గ్రామంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్  పిలుపు మేరకు ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా 2500 పండ్ల మొక్కలు నాటిన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్ల మనోహర్ రెడ్డి . ఈకార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కూసుకుంట్ల మంగా రవీందర్ రెడ్డి , ఎంపీపీ కూసుకుంట్ల …

Read More »

మహబూబాబాద్ లో ఘనంగా మంత్రి కేటీఆర్ బర్త్ డే వేడుకలు

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన  టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజును మహబూబాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్‌ నాయర్‌తో, మున్సిపల్‌ చైర్మన్‌ పాల్వాయి రామ్మోహన్‌ రెడ్డితో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సద్గురు సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, …

Read More »

కూకట్ పల్లిలో ఘనంగా మంత్రి కేటీఆర్ బర్త్ డే వేడుకలు

తెలంగాణ మంత్రి కేటీఆర్ జన్మదినం పురస్కరించుకొని..కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు.. కూకట్పల్లి టిఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ సతీష్ అరోరా ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు… ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ..mlc నవీన్ కుమార్ హాజరయ్యి ప్రారంభించడం జరిగింది.. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో కరోనా వైరస్ విజృంభించి ఆక్సిజన్ మరియు రక్తం దొరకక చాలా …

Read More »

TRS శ్రేణులకు మంత్రి KTR పిలుపు

త‌న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపేందుకు ఎవ‌రూ హైద‌రాబాద్ రావొద్ద‌ని టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పార్టీ శ్రేణుల‌కు, అభిమానుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు.. స్థానికంగా ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండాల‌ని పార్టీ శ్రేణుల‌కు కేటీఆర్ సూచించారు. మరో రెండు మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలోనే ప్రజలకు అందుబాటులో ఉండాలని, అవసరమైన చోట సహాయక …

Read More »

తెలంగాణలో మ‌రో 20 ఏండ్లు TRS పార్టీదే అధికారం

తెలంగాణ రాష్ర్టంలో మ‌రో 20 ఏండ్లు టీఆర్ఎస్ పార్టీదే అధికారం అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్ప‌ష్టం చేశారు. హుజురాబాద్ ప‌ట్ట‌ణంలోని సిటీ సెంట‌ర్‌లో అర్హులైన ల‌బ్దిదారుల‌కు క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్ చెక్కుల‌ను మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల క‌మ‌లాక‌ర్ క‌లిసి పంపిణీ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్, ఎమ్మెల్సీ బ‌స్వ‌రాజు సార‌య్య‌తో పాటు ప‌లువురు పాల్గొన్నారు.ఈ సంద‌ర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ పాలిత …

Read More »

గ్రేటర్ ప్రజలకు GHMC మేయర్‌ పిలుపు

సమస్యలపై ప్రజలు తనకు కూడా నేరుగా ఫిర్యాదు చేయవచ్చని జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో వరద బాధితుల సహాయార్థం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ను ఇవాళ ఆమె పరిశీలించారు. అనంతరం మీడియాతో మేయర్‌ మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ (040 23111-1111)కు 295 ఫోన్‌ కాల్స్‌ వచ్చినట్లు తెలిపారు. డయల్‌ 100, మై జీహెచ్‌ఎంసీ యాప్‌ ద్వారా కూడా సమస్యలపై …

Read More »

ఏరోస్పేస్ రంగంలో క్రియాశీల రాష్ర్టంగా తెలంగాణ‌ : మంత్రి కేటీఆర్

ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల‌కు రాష్ర్ట‌ ప్ర‌భుత్వం అత్యంత‌ ప్రాధాన్యం ఇస్తుంద‌ని, ఈ రెండు రంగాల్లో దేశంలోనే తెలంగాణ క్రియాశీల రాష్ర్టంగా ఆవిర్భ‌వించింద‌ని ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. న‌గ‌రంలోని హోట‌ల్ తాజ్‌కృష్ణ‌లో టాటా బోయింగ్ 100వ అపాచీ ప్యూజ్‌లేజ్ డెలివ‌రీ వేడుక‌ జ‌రిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు 100 అపాచీ హెలికాప్ట‌ర్ల ప్యూజ్‌లేజ్ భాగాల‌ను టాటా సంస్థ త‌యారు చేసింది. AH-64 అపాచీ ప్యూజ్‌లేజ్ డెలివ‌రీ కార్య‌క్ర‌మంలో …

Read More »

భారీ వర్షాల నేపథ్యంలో పురపాలక శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పురపాలక శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఈమేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తో పాటు ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో నెలకొన్న భారీ వర్షాల వలన ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో నెలకొన్న పరిస్థితుల పైన ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ని …

Read More »

బాధపడోద్దు.. అండగా ఉంటా-మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

నిన్న  గురువారం రోజున ముంపుకు గురైన నిర్మ‌ల్ పట్టణంలోని GNR కాలనీలో రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శుక్ర‌వారం ఉద‌యం పర్యటించారు. కాలనీలోని బాధితులతో మాట్లాడి ముంపు సమయంలో బాధితులు ఎదుర్కొన్న సమస్యలను స్వయంగా తెలుసుకుని వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బాధితులు ఎవరు అధైర్య పడవద్దని వారికి అండగా ఉంటామన్నారు. అధికారుల ద్వారా నష్టం అంచనా వేసి పరిహారం అందేలా చూస్తామన్నారు. ప్రకృతి విలయం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat