యాదాద్రి భువనగిరి జిల్లాలో గుర్తుతెలియని యువతీ యువకుల మృతదేహాలు కలకలం సృష్టించాయి. కొత్తగూడెం బ్రిడ్జి సమీపంలో నగ్నంగా పడి ఉన్న యువతి, యువకుడి డెడ్బాడీలను అటుగా వెళ్తున్న స్థానికులు గుర్తించారు. అవి కుళ్లిపోయిన స్థితితో దుర్వాసన వస్తుండటంతో స్థానికులు ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలిపారు. పోలీసులు క్లూస్ టీమ్తో అక్కడికి చేరుకుని ఈ ఘటనపై విచారణ చేపట్టారు. సమీపంలో దొరికిన బ్యాగ్లోని వివరాల ఆధారంగా మృతులను హైదరాబాద్ నగర …
Read More »అద్దెకు ఇల్లు చూస్తామని వెళ్లి.. లోపల పనికానిచ్చేశారు!
ఇల్లు అద్దెకు కావాలంటూ వెళ్లిన ఓ జంట చేసిన పని ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అద్దెకు ఉండేందుకు ఇల్లు చూస్తామంటూ ఇంట్లోకి ప్రవేశించిన ఓ యువతీ యువకుడు సరస సల్లాపాలతో ఆ ఇంటి యజమానికి అడ్డంగా దొరికేశారు. ఈ ఘటన హైదరాబాద్లోని ఎస్సార్నగర్ వద్ద చోటుచేసుకుంది. బైక్పై ఓ ఇంటి వద్దకు వెళ్లిన యువతీ యువకుడు యజమానితో మాట్లాడారు. తాము భార్యాభర్తలమని.. అద్దెకు ఇల్లు చూస్తామని చెబితే యజమాని ఓకే అన్నాడు. …
Read More »మద్యం ప్రియులకు శుభవార్త
దేశంలోని మద్యం ప్రియులకు శుభవార్త.. అదేంటంటే పెట్రోల్, డీజిల్ తరహాలోనే మద్యంపై 100శాతం అగ్రి ఇన్ ఫ్రాస్టక్చర్ అండ్ డెవలప్ మెంట్ సెస్ (AIDC) విధించిన కేంద్ర ప్రభుత్వం దీని ద్వారా ధరల్లో ఎలాంటి పెరుగుదల ఉండదని స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం ఇంపోర్టెడ్ మద్యంపై 150శాతం కస్టమ్స్ డ్యూటీ విధిస్తుండగా.. దాన్ని 50శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మద్యంపై కస్టమ్స్ డ్యూటీ, AIDC కలిపి మొత్తంగా 150శాతానికే పరిమితం అవుతుందని …
Read More »ప్రేమికుల రోజన పార్కులో ఇంటిలోని వారికి ఫోన్ చేసి ఏం చెప్పారో తెలుసా
జార్ఖండ్లోని రాంచీలో ప్రేమికుల రోజన ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. మోరహాబాదీలో ఉన్న ఆక్సిజన్ పార్కులో కొంత మంది యువకులు ఒక ప్రేమ జంటకు బలవంతంగా వివాహం జరిపించారు. వివరాల్లోకి వెళితే ప్రేమికుల రోజున పలు ప్రేమ జంటలు పార్కులో విహరిస్తుండగా, కొందరు యువకులు అక్కడకు వచ్చారు. వారిని చూసిన యువకులు అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఆ యవకులు ఒక ప్రేమజంటను పట్టుకున్నారు. వారిని చూసి భయపడిన ఆ …
Read More »ప్రేమజంటలతో కళకళలాడిన పార్కులు..ఇవే
ప్రేమికులు ప్రతి ఏడాదీ ఫిబ్రవరి 14వ తేదీని ‘వాటెంటైన్ డే’గా జరుపుకుంటున్నారు. తల్లిపై ప్రేమ, తండ్రి, సోదరుడు, సోదరి, స్నేహితుడు, సహ విద్యార్థి ఇలా ప్రేమలో భిన్నమైన రకాలున్నా వాలెంటైన్ డే నాడు ఇలాంటి ప్రేమాభిమానులకు ఎంతమాత్రం తావులేకుండా పోయింది. పరస్పర ఆకర్షణతో కూడిన ప్రేమ జంటలకే వాలెంటైన్ డే పరిమితమైంది. ప్రేమను పెంచి పోషించేందుకు యువతీయువకులు ప్రతినిత్యం ఏదో ఒకచోట కలుసుకుంటున్నా ప్రేమికుల దినోత్సవం రోజున ఒకచోట చేరితే …
Read More »మీ లవర్స్కి మీకు నచ్చిన గిఫ్ట్స్ ఇవ్వండి.. యాంకర్ రష్మీ సంచలన పోస్ట్
ప్రతీ ఏడాది ఫిబ్రవరి 14 వస్తుందంటే చాలు యువ హృదయాలన్నీ గిఫ్ట్స్ వైపే కన్నేస్తాయి. తాము ఎంతగానో ప్రేమించే వ్యక్తికి ఈ రోజున సూపర్ గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేయాలని ఆరాటపడుతుంటాయి. అయితే ఈ గిఫ్ట్స్ వారి వారి అభిరుచులు, ఆర్ధిక స్తోమతను బట్టి ఉంటాయి. కాగా తాజాగా ఈ విషయమై స్పందించిన యాంకర్ రష్మీ మీ లవర్స్కి మీకు నచ్చిన గిఫ్ట్స్ ఇవ్వండి కానీ పెంపుడు జంతువులను మాత్రం …
Read More »ప్రేమికులరోజుకు ముందు వారంరోజులపాటు.? ఈవిధంగా సెలెబ్రేట్ చేసుకుంటారా.?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులు అందరూ ఎదురు చూసే ప్రేమికుల రోజు రానే వస్తుంది. అయితే ప్రేమికుల రోజు కోసం పలు కార్యక్రమాలు కూడా వారు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి కార్యక్రమం 5 రోజులు జరుపుకోవడం ఒక కల్చర్ గా వస్తున్న నేపథ్యంలో ప్రేమికుల రోజు కూడా కేవలం ఒక్కరోజు మాత్రమే చేసుకుంటే ఎలా తమకు సరిపోదు అనుకున్నారో ఏమో.. ప్రేమికుల రోజున ఓ వారం రోజులపాటు చేసుకునేందుకు సిద్ధమై …
Read More »నడి రోడ్డుపై ఓ ప్రేమ జంట..సీసీ కెమెరాల్లో రికార్డు
నడి రోడ్డుపై ఓ ప్రేమ జంట గొడవకు దిగిన ఘటన కర్ణాటకలోని బొమ్మనహళ్లిలో చోటు చేసుకుంది. ప్రియుడు ప్రియురాలిపై దాడి చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో అవి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పోలీసుల వివరాల మేరకు.. ఈ జంట బైక్పై వస్తూ ఓ చోట కిందకు దిగి వాగ్వాదానికి దిగారు. ఇదే క్రమంలో యువకుడు యువతిపై దాడికి యత్నించాడు. విషయాన్ని గుర్తించిన ఓ వ్యక్తి అడ్డుకునే యత్నం …
Read More »ప్రేమికుల మధ్య సంబంధం బలపడాలంటే..!
ఇద్దరూ ప్రేమికులు కానీ .. పెళ్లి చేసుకోవాలని ఆరాటపడేవాళ్లు చిన్న చిన్న గొడవలకే మనస్పర్ధలు ఏర్పడి దూరమవుతున్న సంఘటనలు మనమేన్నో చూస్తున్నాము. అయితే అలాంటి పరిస్థితులు ఏర్పడకుండా ఉండాలంటే ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. * మీ ప్రేయసీ భావాలను,ఇష్టాయిష్టాలను తెలుసుకుంటూ ఉండాలి * బ్రేకప్ విషయాలు అసలు చర్చకే రావద్దు * క్షమాగుణంతో వ్యవహారించాలి *ఆరోగ్యకరమైన చర్చకు తావు ఇవ్వద్దు * ఇద్దరి మధ్య వితండవాదం వద్దు * …
Read More »అతి వేగంగా దూసుకొచ్చిన రైలు..ముక్కులు ముక్కలైన ప్రేమజంట
తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదన్న వేదనతో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు ఒకరి చేతులు మరొకరు పట్టుకుని అతి వేగంగా దూసుకొచ్చిన రామేశ్వరం ఎక్స్ప్రెస్ రైలుకు ఎదురుగా వెళ్లి బలన్మరణానికి పాల్పడ్డారు. బన్రూటిలో చోటు చేసుకున్న ఈ ఘటన రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కడలూరు జిల్లా బన్రూటి సమీపంలోని కొట్లాంబాక్కం గ్రామానికి చెందిన ఆదిమూలం కుమారుడు మారి అలియాస్ మదన్(22). ఇతను మెకానిక్గా ఓ షెడ్డులో పనిచేస్తున్నాడు. …
Read More »