Home / Tag Archives: narender modi (page 33)

Tag Archives: narender modi

మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్,బీజేపీ కుమ్మక్కు

తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు ఉప  ఎన్నికల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ  కుమ్మక్కు రాజకీయం చేస్తున్నాయి అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.ఈ క్రమంలో  రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చాయి. కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎన్నికల బరిలో పాల్వాయి స్రవంతిని నిలిపినప్పటికీ ఆ పార్టీకి చెందిన కీలక నేతలు బీజేపీ అభ్యర్థి అయిన  కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి పరోక్షంగా మద్దతిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ముఖ్యంగా సొంత పార్లమెంట్‌ నియోజకవర్గంలో జరుగుతున్న …

Read More »

నేడే గుజరాత్ ,హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో త్వరలో జరగనున్న  అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇవాళ మధ్యాహ్నం ౩ గంటలకు ప్రకటన చేయనున్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన గుజరాత్‌ అసెంబ్లీ టర్మ్‌ ముగుస్తుంది. ఇక జనవరి 8వ తేదీన హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ కాలపరిమితి ముగియనున్నది. అయితే ఎన్నికల సంసిద్ధను పరిశీలించేందుకు ఇటీవల రెండు రాష్ట్రాల్లోనూ ఈసీ అధికారులు విజిట్‌ చేశారు.గుజరాత్‌లో ఆమ్‌ ఆద్మీ నుంచి బీజేపీకి గట్టి పోటీ ఎదురయ్యే …

Read More »

తెలంగాణలో రాహుల్ జోడో యాత్ర.. రూట్‌ మ్యాప్‌ ఇదే!

ఈ నెల 23న కాంగ్రెస్ భారత్‌ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించనుంది. మొత్తం 375కి.మీ సాగనుంది. మక్తల్, దేవరకద్ర, మహబూబ్‌ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, శంషాబాద్, ఆరాంఘర్, బహదూర్‌పుర, చార్మినార్, అఫ్జల్ గంజ్, మొజంజాహి మార్కెట్, గాంధీ భవన్, నెక్లెస్ రోడ్ ఇందిరా గాంధీ విగ్రహం, బోయిన్‌పల్లి, బాలానగర్, మూసాపేట్, కూకట్‌పల్లి, మియాపూర్, BHEL, పటాన్ చెరువు, ఔటర్‌ రింగ్ రోడ్ ముత్తంగి, సంగారెడ్డి క్రాస్ రోడ్, సంగారెడ్డి …

Read More »

తెలంగాణ ప్రభుత్వంతో వీఆర్ఏల‌ చర్చలు సఫలం

 తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వంతో వీఆర్ఏల చ‌ర్చ‌లు స‌ఫ‌ల‌మ‌య్యాయి. గ‌త కొద్ది రోజుల నుంచి నిర‌వ‌ధిక స‌మ్మె చేస్తున్న వీఆర్ఏలు.. స‌మ్మె విర‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తాత్కాలిక స‌చివాల‌యం బీఆర్కే భ‌వ‌న్‌లో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌తో వీఆర్ఏలు స‌మావేశ‌మై చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ సంద‌ర్భంగా ట్రెసా అధ్య‌క్షుడు వంగ ర‌వీంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎస్ సోమేశ్ కుమార్‌తో జ‌రిపిన చ‌ర్చ‌లు స‌ఫ‌లం కావ‌డంతో.. రేప‌ట్నుంచి విధుల‌కు హాజ‌ర‌వుతాయ‌ని పేర్కొన్నారు. మునుగోడు ఉప …

Read More »

నేడే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్

 తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి నవంబర్ మూడో తారీఖున ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే. ఈ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగుతున్న మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి  సీపీఎం, సీపీఐ పార్టీలు మద్ధతు తెలిపాయి. ఈ క్రమంలో ఈ రోజు గురువారం మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి  నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా చండూరు మండలంలోని …

Read More »

బీజేపీపై గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్

తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి బీజేపీ పై విరుచుకుపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి మత పిచ్చి ముదిరిపోయిందని అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి, కులాల మధ్య చిచ్చుపెట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు బీజేపీ పాల్పడుతున్నదని ఆరోపించారు. నల్లగొండలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వల్ల రూపాయి విలువ …

Read More »

ప్రధానమంత్రి మోదీకి మంత్రి కేటీఆర్ సవాల్

 ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీతో పాటు బీజేపీ తెలంగాన రాష్ట్ర నాయ‌క‌త్వంపై టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ .. మంత్రి కేటీఆర్  కేటీఆర్ నిప్పులు చెరిగారు.తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్‌వీ విస్తృత స్థాయి స‌మావేశంలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. మోదీ, బోడీకి బెదిరిలేదు.. ఏం చేసుకుంటారో.. చేసుకోండి అని మంత్రి కేటీఆర్ తేల్చిచెప్పారు. గ‌ట్టిగా మాట్లాడిన వారిపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేయిస్త‌రు. మోదీ, బోడీ, నీ ఈడీ …

Read More »

అలా చేస్తే మేము బరిలో నుండి తప్పుకుంటాం -బీజేపీకి మంత్రి కేటీఆర్ సవాల్

తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చే నెల మూడో తారీఖున ఉప ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. ఈ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తరపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి బరిలోకి దిగుతున్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలకు చెందిన నేతలు మునుగోడు నియోజకవర్గంలో మకాం వేసి మరి ప్రచారం పర్వంలో దూసుకెళ్తున్నారు. ఈ …

Read More »

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను చూసి భయపడుతున్న మోదీ

చైనాలోని జింజియాంగ్ ప్రాంతంలో మానవ హక్కుల పరిస్థితిపై చర్చ‌ను కోరుతూ ప్రతిపాదించిన ముసాయిదా తీర్మానంపై.. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలిలో ఓటింగ్‌కు భార‌త్ హాజ‌రుకాలేదన్న సంగతి విధితమే. అయితే ఈ అంశం గురించి  ట్విట్ట‌ర్ ద్వారా నిప్పులు చెరిగారు  మ‌జ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ. ట్విట్టర్ వేదికగా ఒవైసీ  ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మండిపడ్డారు.ట్విట్టర్ వేదికగా ఆయన వీఘర్ ముస్లింల సమస్యపై ముఖ్యమైన ఓటు వేయకుండా చైనాకు సాయపడాలని భారత్ ఎందుకు …

Read More »

మోదీ సర్కారుకు మంత్రి కేటీఆర్ సిఫార్సు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్ర‌భుత్వ ప్ర‌తిష్టాత్మ‌క ప‌థ‌కం మిష‌న్ భ‌గీర‌థ‌కు జాతీయ అవార్డు రావ‌డంపై   ఐటీ,పరిశ్రమల మరియు పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. అన్ని గ్రామీణ ఆవాసాల‌కు సుర‌క్షిత తాగునీరు స‌ర‌ఫ‌రా చేస్తున్నందుకు గాను ఈ అవార్డు రావ‌డం ప‌ట్ల సంతోషంగా ఉంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రాన్ని గుర్తించిన కేంద్రానికి మంత్రి కేటీఆర్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. రూ. 19 వేల కోట్లు ఇవ్వాల‌న్న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat