Home / Tag Archives: national (page 54)

Tag Archives: national

కేంద్ర బడ్జెట్ 2020-21లో ఏ రంగానికి ఎంత ..?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌  2020-21 ఆర్థిక సంవత్సరానికి  పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశ పెట్టారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ”వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధికి మొదటి ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వం ముందుకు పోతున్నదన్నారు. అయితే బడ్జెట్లో ఏ రంగానికి ఎంత కేటాయించారో తెల్సుకుందాము. * గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాగునీరు, అనుబంధ రంగాలు – రూ.2.83 లక్షల కోట్లు * విద్యారంగం – రూ. 99,300 కోట్లు * ఆరోగ్యం – రూ. 69000 …

Read More »

నిర్భయ దోషికి సుప్రీం షాక్

దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు నిర్భయ దోషికి షాకిచ్చింది. తనకు రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ నిర్భయ దోషి ముఖేష్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది. విచారణకు కాదు కనీసం ఆ పిటిషన్ ను స్వీకరించడానికి కూడా అత్యున్నత న్యాయ స్థానం ఒప్పుకోలేదు. దీంతో ముఖేష్ కు ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయి విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఫిబ్రవరి ఒకటో తారీఖున …

Read More »

బీజేపీ ఆఫీసులో ఆలీ

ఏపీ సార్వత్రిక ఎన్నికలకు ముందు అప్పటి ప్రధాన ప్రతిపక్షం .. ఇప్పటి అధికార పక్షమైన వైసీపీ పార్టీలో చేరిన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. కమెడియన్ ఆలీ ఈ రోజు శుక్రవారం దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ప్రస్తుతం ఈ విషయం అటు జాతీయ ఇటు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది. అయితే ఇదే అంశం గురించి …

Read More »

జంపింగ్ ఎమ్మెల్యేలకు సుప్రీం కోర్టు దిమ్మతిరిగే షాక్

ఒక పార్టీ తరపున గెలుపొంది వేరే పార్టీలో చేరిన జంపింగ్ ఎమ్మెల్యేలకు దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు దిమ్మతిరిగే షాకిచ్చింది. మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఒక మంత్రికి సంబంధించిన కేసులో సుప్రీం కోర్టు సంచలనమైన తీర్పునిచ్చింది. ఇందులో భాగంగా పార్టీ ఫిరాయించిన వారిపై మూడు నెలల్లోగా అనర్హత వేటు వేయాలని తీర్పునిచ్చింది. చట్టాన్ని ఉల్లంఘించి పార్టీలు మారేవారిపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద స్పీకర్లు నిర్ణయం తీసుకోవాలని …

Read More »

సీఎం ఉద్దశ్ థాక్రే వివాదాస్పద వ్యాఖ్యలు.. షిర్డీ నిరవధిక బంద్…!

కోట్లాదిమంది భక్తులు కొలిచే షిర్డీ సాయిబాబా జన్మస్థలంపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే చేసిన వివాదాస్పద వ్యాఖ‌్యలకు భగ్గుమంటున్న షిర్డీ వాసులు నిరవధిక బంద్‌‌కు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం నుంచి హోటళ్లు, దుకాణాలను మూసివేసి స్వచ్ఛంద బంద్‌ పాటిస్తున్నారు. కాగా షిర్డీ సాయిబాబా జన్మస్థలం షిర్డీ కాదని…ఆయన పర్పణీ జిల్లాలోని పత్రిలో జన్మించారని, ఆ పట్టణాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి వంద కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు మహారాష్ట్ర సీఎం …

Read More »

జమిలి ఎన్నికలపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు

జమిలి ఎన్నికలపై ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మరోసారి వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మనీ పవర్ ఇన్ ఎలక్షన్స్ పై జరిగిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ”ఒకేసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధికి ఆటంకం ఉండదు.పంచాయతీరాజ్ నుండి పార్లమెంట్ వరకు ఒకే సారి ఎన్నికలు జరిగితే మనీ ఆదా అవుతుంది. వాజపేయి వంటి మహనీయుల సభలకు వెళ్తే సొంత …

Read More »

2019 ఏడాదిలోనే అత్యంత వివాదాలు

ఈ ఏడాదికి మరో కొద్ది గంటల్లో గుడ్ బై చెప్పి సరికొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పడానికి మనమంతా కోటి ఆశలతో ఎదురుచూస్తున్నాము. అయితే ఈ ఏడాదిలో దేశ వ్యాప్తంగా చోటు చేసుకున్న అత్యంత వివాదాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. * ఆర్టికల్ 370 రద్దు * ట్రిపుల్ తలాక్ * ఏపీలో మూడు రాజధానులుంటాయని సీఎం జగన్ ప్రకటన * ఏపీలో ఇంగ్లీష్ మీడియం ప్రకటన * ఏపీలో …

Read More »

రౌండప్ -2019:జూలై నెలలో జాతీయ విశేషాలు

మరి కొద్ది రోజుల్లో ఈ ఏడాదికి గుడ్ బై చెప్పి..కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాము.ఈ ఏడాదిలో నెరవేర్చుకోలేని ఎన్నో ఆశలను..కలలను వచ్చే ఏడాదిలో అయిన నెరవేర్చుకుందామని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నాము కదా.. అయితే ఈ ఏడాది జూలై నెలలో చోటు చేసుకున్న జాతీయ విశేషాలు ఏంటో తెలుసుకుందామా..? * అంతరాష్ట్ర నదీ జలాల వివాదాల బిల్లును ఆమోదించిన లోక్ సభ * మోటారు వాహనాల బిల్లుకు ఆమోదం తెలిపిన రాజ్యసభ …

Read More »

రౌండప్ -2019: జూన్ నెలలో జాతీయ విశేషాలు

* ఎన్ఐఏకి మరింత బలానిస్తూ రెండు చట్టాలను ఆమోదించిన ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం * మోటారు వాహానాల (సవరణ)బిల్లుకు కేంద్రం ప్రభుత్వం ఆమోదం * జార్ఖండ్ లోని రాంచీ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవం * 17వ పార్లమెంట్ ను ఉద్ధేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగం * క్యూఎస్ లో చోటు దక్కించుకున్న మూడు భారత్ ఐఐటీలు * 17వ లోక్ సభ …

Read More »

బీ అలర్ట్…అయోధ్యపై భారీ ఉగ్రదాడికి జైషే మహ్మద్ కుట్ర…!

అయోధ్య శ్రీ రాయుడిదే అంటూ ఇటీవల సుప్రీంకోర్ట్ ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు పట్ల దేశవ్యాప్తంగా ముస్లింలతో సహా అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయోధ్య తీర్పుతో దేశంలో మత కల్లోలాలు రెచ్చగొట్టాలని చూసిన ఐసీస్‌ , జైషే మహ‌్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. కాగా అయోధ్యలో భారీ రామమందిరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో రగిలిపోతున్న నిషేధిత ఉగ్రవాద …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat