దివంగత మహా నాయకుడు వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించారు. మహి వి రాఘవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా యాత్ర కలెక్షన్లు దుమ్మురేపుతున్నాయి. ఈ చిత్రం విడుదలైన తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.4 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. …
Read More »మరోసారి ఎన్టీఆర్ సిద్ధాంతాల్ని తుంగలో తొక్కిన చంద్రబాబు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి
స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల సంస్కృతిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంట కలిపారని అందుకు గాను ఆయన ప్రజలందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. ఎన్టీ రామారావు సమైక్య ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారని, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించేవారని చెప్పారు. అయినా ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రోటోకాల్ పాటించి ఎంతో గౌరవించేవారన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ …
Read More »ఆయనపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నా…మాజీ ముఖ్యమంత్రి
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావుపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు అన్నారు.సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు బీసీ సభలు పెట్టి వాళ్ళకు అది చేస్తాను, ఇది చేస్తాను అంటూ..మొదటిసారిగా బీసీ వ్యక్తి ప్రధానమంత్రి అయితే అతన్ని దింపుతానంటూ తిరుగుతున్నాడని ఆయన మండిపడ్డారు.చంద్రబాబు తెలంగాణ వెళ్లి అక్కడ నేను లేఖ ఇవ్వటం వల్లనే మీ రాష్ట్రం ఏర్పడింది అని మాట్లాడి,ఏపీలో మాత్రం …
Read More »ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తులు నాకు సరిగా గుర్తు రావటం లేదు..వారెవరో గుర్తించగలరా?
వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ,ఎప్పుడు వివాదాలతోనే సావాసం చేస్తుంటాడు.వర్మకి తన సినిమాలపై బజ్ ఎలా క్రియేట్ చెయ్యాలో బాగా తెలుసు.వాటిని ఎలా పబ్లిసిటీ చేసుకోవాలో వర్మకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు.వర్మ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎన్టీఆర్ జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ …
Read More »అభిమానులను అక్కినేని అఖిల్ ఏమని కోరాడో తెలుసా..?
అక్కినేని అఖిల్ హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న యూత్పుల్ ఎంటర్టైనర్ ‘మిస్టర్ మజ్ను’. ఈ చిత్రాన్ని రిపబ్లిక్ డే కానుకగా ఒకరోజు ముందు ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో చీఫ్ గెస్ట్ …
Read More »చంద్రబాబు పెద్ద సైకో.. ఈమాట ఎన్టీఆరే చెప్పారు.. ఇండియాను గడగడలాడించిన సోనియాను ఎదురించిన ధీరుడు జగన్
2014 ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిని అధికారంలోకి రాకుండా అడ్డుకున్న చంద్రబాబు ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్పై టీడీపీ నేతలు రాసిన లేఖను నాని ఖండించారు. సోనియాను ఎదురించిన ధీరుడు వైయస్ జగన్ అని, చంద్రబాబులా అధికారంకోసం పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి అన్నారు. 2017 నవంబర్6న ఇడుపులపాయ నుంచి జగన్ …
Read More »నాకు తగినంత సమయం ఇస్తే సినిమా వేరేలా ఉండేది..క్రిష్
కెరీర్లో మొదలుపెట్టిన మొదటి సినిమాతోనే తనకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు క్రిష్..గమ్యం సినిమాతో అడుగుపెట్టి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.అయితే ఈ సినిమా కమర్షియల్గా అంతగా సక్సెస్ కాలేదు.తన రెండో చిత్రంమైన వేదం బాగున్నపటికి విజయం సాధించలేదు. తాజాగా క్రిష్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైంది సినిమా తెలుగు వెండితెర దైవంగా భావించే ఎన్టీఆర్ జీవిత కథ కూడా అంతగా సక్సెస్ కాలేదు అనే చెప్పొచ్చు ఎందుకంటే సినిమా చూసిన …
Read More »నెల్లూరులో సోమిరెడ్డి పడిపోవటానికి కారణం అదే.. బీబీసీ తెలుగులో ఎన్టీఆర్ సినిమా గురించి ఏం చెప్పారు.?
ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారట.. నెల్లూరులో సహచర మంత్రి నారాయణతో పాటు ఇతర మిత్రులతో కలిసి తాజాగా రిలీజైన ఎన్టీఆర్ కధానాయకుడు సినిమాకు వెళ్లిన సోమిరెడ్డి కృష్ణుడి వేషంలో బాలయ్యను చూసి విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ డైలాగులను బాలయ్య తన గొంతుతో చెప్తుండడం విని తట్టుకోలేక సోఫాలో పడిపోయారట.. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. కానీ ఇదంతా నెటిజన్లు …
Read More »పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలను ఇంత చులకనగా చూస్తాడా.?
ఒక్కోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నోటి వెంట ఆణిముత్యాలు దొర్లుతుంటాయి. అలాంటి ఆణిముత్యాలే విజయవాడ జనసేన కార్యాలయంలో కార్యకర్తలతో మాట్లాడుతూ దొర్లించారు..ప్రజారాజ్యం పార్టీ ఉండి ఉంటే సామాజిక న్యాయం జరిగేది. కానీ ఓపిక లేని నాయకులు పీఆర్పీలో చేరడం వల్ల ఆ అవకాశం చేజారిపోయింది. ఆ రోజు ప్రజారాజ్యంలోకి వచ్చినవారంతా పదవీ వ్యామోహంతో చిరంజీవి లాంటి బలమైన వ్యక్తిని బలహీనుడిగా మార్చేశారు. ప్రజారాజ్యం పార్టీ వుండి వుంటే సామాజిక …
Read More »ఎన్టీఆర్ బయోపిక్ పై కుట్ర జరుగుతుందా?
సినీ ఇండస్ట్రీ లో దైవంగా భావించే నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఎన్టీఅర్ గా ఆయన కొడుకు నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారు.క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.ఆడియో ఫంక్షన్ తదితర కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సమయంలో సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు షాకిచింది.ఎన్టీఆర్ బయోపిక్ అంటే చిత్రంలో చాలామంది గురించి చూపించాల్సి ఉంటుంది.నటులు,రాజకీయ నాయకులు,వారి గురించి తప్పనిసరిగా …
Read More »