మే 20న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన పుట్టిన రోజుకు అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరపాలనుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దాంతో స్వయంగా ఎన్.టి.ఆర్ ట్విట్టర్ వేదిక ద్వారా తన విన్నపాన్ని తెలియజేశారు. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో హోం ఐసోలేషన్లో ఉంటున్నారు. అభిమానులు..సినీ ప్రముఖులు తారక్ త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తున్నారు. …
Read More »కియారా అద్వానీ తెగ బిజీ
కరోనా బారిన పడి కోలుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం RRR మూవీతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత కొరటాల శివతో ఓ సినిమా చేయనున్నాడు. ఈ మూవీలో హీరోయిన్గా కియారా అద్వానీ ఫిక్స్ అయ్యింది. తాజాగా ఈ మూవీకి సైన్ చేసిన ఈ అమ్మడు.. తన డేట్స్ కూడా కేటాయించిందట. ప్రస్తుతం ఆచార్య మూవీతో కొరటాల శివ బిజీగా ఉండగా.. ఈ మూవీ షూటింగ్ పూర్తైన వెంటనే ఎన్టీఆర్తో మూవీని …
Read More »మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ఆరోగ్య పరిస్థితి విషమం
మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఇటీవల కరోనా బారినపడిన ఆయన చికిత్స నిమిత్తం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరారు. నిన్న రాత్రి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన మోత్కుపల్లి రాష్ట్ర విభజన అనంతరం అధినేత చంద్రబాబుతో విభేదించారు. 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు …
Read More »జూనియర్ సరసన రష్మిక
టాలీవుడ్ స్టార్ హీరో ..యంగ్ అండ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోనేషన్ లో తెరకెక్కుతున్న సినిమాపై పలు రూమర్లు ఆగట్లేదు. ఈ సినిమాలో ఇప్పటికే పూజా హెగ్డే, జాన్వీ కపూర్, కియారా అద్వానీ పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా మరో బ్యూటీ రష్మికా మందన్నా ఈ హీరోయిన్ రేస్ లో ఉన్నట్లు తెలుస్తోంది.. ఆల్మోస్ట్ రష్మికను కన్ఫార్మ్ అనే టాక్ ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది. …
Read More »జూనియర్ ఎన్టీఆర్ కి పారితోషికం ఎంతో తెలుసా..?
ఎవరు మీలో కోటీశ్వరుడు’ షో హోస్ట్ గా వ్యవహరిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ భారీగా పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్. ఎన్టీఆర్ కోసం షో నిర్వాహకులు రూ.7.5 కోట్లను పారితోషికంగా ఇవ్వనున్నట్లు సమాచారం. 60 ఎపిసోడ్లుగా ఈ సీజన్ ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో చిరంజీవి రూ.9 కోట్లు నాగార్జున రూ.4.5 కోట్లు తీసుకున్నట్లు టాక్. బిగ్ బాస్ కోసం NTR రూ.4 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి
Read More »పొలిటికల్ ఎంట్రీపై ఎన్టీఆర్ క్లారిటీ..!
టాలీవుడ్ స్టార్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఇటు వెండితెరపై సందడి చేస్తూనే అడపాదడపా బుల్లితెరపై పలు రియాలిటీ షోస్ చేస్తున్నాడు. ఇప్పటికే బిగ్ బాస్ అనే కార్యక్రమంతో బుల్లితెర ప్రేక్షకులని అలరించిన ఎన్టీఆర్ ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు అనే షోతో థ్రిల్ చేసేందుకు సిద్ధమయ్యారు. మరి కొద్ది రోజులలో ప్రసారం కానున్న ఈ కార్యక్రమం ప్రమోషన్లో భాగంగా ఎన్టీఆర్ ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్మీట్ …
Read More »జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త
‘ఉప్పెన’ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుండటంతో డైరెక్టర్ బుచ్చిబాబుకు ఆఫర్లు క్యూ కడుతున్నాయని, సినీ వర్గాల టాక్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు ఆయనకు అవకాశం వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘నాన్నకు ప్రేమతో కు బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. అతని స్టామినాపై జూనియర్ ఎన్టీఆర్ కు నమ్మకం ఉండటంతోనే ఈ ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకా అఖిల్ కోసం బుచ్చి ఓ …
Read More »అలియాభట్ తెలుగులోకి ఎంట్రీ
బాలీవుడ్ అగ్ర కథానాయిక అలియాభట్ ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలోకి అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా చారిత్రక నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ షూటింగ్లో అలియాభట్ జాయిన్ అయింది. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ‘నిరీక్షణకు తెరపడింది. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కోసం హైదరాబాద్కు చేరుకున్నా’ అని అలియాభట్ ఇన్స్టాగ్రామ్లో పేర్కొంది. …
Read More »తారక్ తో సమంత
ఎన్టీఆర్, సమంత కలయికలో వచ్చిన సినిమాలన్నీ పెద్ద విజయాల్ని సాధించాయి. తాజాగా వీరిద్దరూ కలిసి ఐదోసారి జోడీకట్టబోతున్నట్లు తెలిసింది. ‘అరవింద సమేత వీర రాఘవ సమేత’ తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ కలయికలో మరో సినిమా రాబోతున్న విషయం తెలిసింది. హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందనున్న ఈ చిత్రంలో కథానాయికగా సమంత పేరును చిత్రబృందం పరిశీలిస్తోన్నట్లు తెలిసింది. ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అమెరికా …
Read More »ఆర్ఆర్ఆర్ నటులకు 14 రోజుల క్వారంటైన్!
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా దెబ్బతో ఆగిపోయిన ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ఈ నెలాఖరు నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా షెడ్యూల్స్ కొవిడ్ 19 వల్ల తల్లకిందులయ్యాయి. ఈ చిత్ర దర్శకుడు రాజమౌళి సహా ఆయన కుటుంబ సభ్యులు కరోనా బారిన పడడంతో ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యమవుతుందని అందరూ భావించారు. అయితే ప్రభుత్వం షూటింగ్లకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మళ్లీ షూటింగ్కు …
Read More »