Home / Tag Archives: politics (page 136)

Tag Archives: politics

చంద్రబాబు ఇసుక దీక్షకు అనుమతి నిరాకరించిన పోలీసులు..కారణం ఇదే..!

ఏపీలో ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ..ప్రభుత్వంపై టీడీపీ, జనసేన పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే లోకేష్ మంగళగిరిలో నాలుగు గంటల నిరాహారదీక్ష చేయగా..జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైజాగ్‌‌లో రెండున్నర కి.మీ. ల లాంగ్ మార్చ్ నిర్వహించాడు. అయితే లోకేష్ నాలుగు గంటల దీక్ష..పవన్ కార్‌పై నిలబడి చేసిన రెండున్నర కి.మీ.ల లాంగ్ మార్చ్ హాస్యాస్పదంగా మారాయి.దీంతో చంద్రబాబు రంగంలోకి దిగుతున్నాడు. నేను …

Read More »

కనెక్ట్ టు ఆంధ్రా వెబ్ పోర్టల్ ప్రారంభించిన సీఎం జగన్..!

సచివాలయంలోని తన కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కనెక్ట్‌ టు ఆంధ్రా వెబ్‌ పోర్టల్‌ను ఆవిష్కరించారు. సీఎస్‌ఆర్‌ నిధులు, దాతలు, సంస్థలు, ప్రవాసాంధ్రులనుంచి వచ్చే సహాయం కోసం వైబ్‌సైట్‌ ప్రారంభించారు. దీనికి ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా, సీఎస్‌ వైస్‌ ఛైర్మన్‌గా ఉన్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో భాగస్వామ్యం కోసం సీఎం పిలుపు కోసం తమ సొంత గ్రామంలో అమలవుతున్న నవరత్నాలు, నాడు–నేడు సహా, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు …

Read More »

మీ మనవడిని తెలుగు మీడియంలో చదివిస్తావా నారా తాత..!

ఏపీలో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్‌మీడియంను ప్రవేశపెడుతూ…సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దళిత, గిరిజన, బడుగు, బలహీనవర్గాలకు చెందిన పిల్లలు ఆంగ్లమాధ్యమంలో చదువుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలనే సమున్నత ఆశయంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌తో సహా, పచ్చమీడియాధిపతులు అమ్మ భాషకు అన్యాయం అంటూ గగ్గోలు పెడుతున్నారు. గత ఐదేళ్లు పాలించిన చంద్రబాబు రాష్ట్రంలో …

Read More »

జీవితంలో బాబు అండ్ బ్యాచ్ కు బుద్ధి రాదంటారా…?

గత ఐదేళ్ళ చంద్రబాబు పాలనతో విసిగిపోయిన ప్రజలు ఆయనకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. దాంతో మొన్న జరిగిన ఎన్నికల్లో చాలా దారుణంగా బాబు ని ఓడిచించి అఖండ మెజారిటీతో జగన్ ని గెలిపించారు. ఇంత దారుణంగా ఓడించిన చంద్రబాబు అండ్ బ్యాచ్ కు ఇంకా బుద్ధి రాలేదనే చెప్పాలి. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి మొత్తం బ్యాచ్ కి కౌంటర్ ఇచ్చాడు.”మానసిక పరిణితి లేని సొంత పుత్రుడు, …

Read More »

టీడీపీ అధినేతపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఫైర్..!

ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు జగన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లోకేష్ మంగళగిరిలో ఇసుక కొరతపై నాలుగు గంటల పాటు నిరాహారదీక్ష చేస్తే..పవన్ కల్యాణ్ వైజీగ్‌‌లో రెండున్నర కి.మీ. లాంగ్ మార్చ్ చేశాడు. లాంగ్ మార్చ్ అంటే నడిచాడని కాదు…తన కారు మీద నిలబడి అభిమానులకు అభివాదం చేస్తూ, కార్ మార్చ్ …

Read More »

కుక్కలను ఉసిగొల్పి ఉన్న కాస్త పరువు పోగొట్టుకుంటున్నావా బాబూ..!

2014 ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన చంద్రబాబు, గెలిచిన తరువాత ప్రజలకు చేసింది ఏమీ లేదనే చెప్పాలి. ఎందుకంటే గత ఐదేళ్ళ పాలనలో అధికారాన్ని సొంత పనులకే ఉపయోగించాడు తప్పా ప్రజలకు చేసింది ఏమీ లేదు. రైతుల ఆత్మహత్యలకు కారణమైన చంద్రబాబు అటు అగ్రిగోల్ద్ బాధితుల ఆశలతో ఆడుకున్నాడు. చంద్రబాబుని నమ్ముకున్న ఏ ఒక్కరిని ఆయన ఆదరించలేదు. చేసిన ప్రతీపనిలో అవినీతే కనిపించింది తప్ప న్యాయం ఏం లేదు. …

Read More »

రేవంత్ ఇజ్జ‌త్ మొత్తం తీసేసిన అమెరిక‌న్లు..!

తాను పులిబిడ్డ‌న‌ని…తెలంగాణ ఫైర్  బ్రాండ్ నేత‌న‌ని త‌న‌ది తాను డ‌బ్బా కొట్టుకునే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి…వ‌రుస‌గా అవ‌మానాలు ఎదుర‌వుతున్నాయ‌ని అంటున్నారు. ఇటు పార్టీలో నేత‌ల స‌హ‌కారం లేక‌…పైగా ఫిర్యాదులు చేస్తూ ఇబ్బంది ప‌డుతున్న రేవంత్‌కు…అటు ఆద‌ర‌ణ విష‌యంలోనూ అదే రీతిలో ప‌రేషాన్ అవుతున్నార‌ని అంటున్నారు. తాజాగా అమెరికాలో ఆయ‌న‌కు ఎదురైన అవ‌మానం నేప‌థ్యంలో ఈ చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది. అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన రేవంత్ రెడ్డికి న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో …

Read More »

కళ్లజోడుతో అదరగొడుతున్న సీఎం జగన్..వైరల్ అవుతున్న ఫోటో…!

ఏపీలో జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా వైయస్ఆర్ కంటివెలుగు కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం కింద తొలి విడతలో.. సుమారు 70 లక్షల మంది విద్యార్థులకు ప్రాథమిక కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. వారికి ఉచితంగా కంటి పరీక్షలతో పాటు కళ్లద్దాలు కూడా ప్రభుత్వమే పంపిణీ చేయనుంది. ఈ మేరకు నవంబర్ 8న గుంటూరు పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ నగరపాలక సంస్థ ఉచిత కళ్లజోళ్ల పంపిణీ …

Read More »

చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్…!

ఏపీలో భవన నిర్మాణ కార్మికులు ఇసుక కొరతతో చనిపోతున్నారంటూ చంద్రబాబు, ఎల్లోమీడియా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల తాడేపల్లిలో ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేసే నాగరాజు అనే వాచ్‌మెన్ ఆత్మహత్య చేసుకుంటే..డబ్బులిస్తాం..శవాన్నివ్వండి..ఇసుక కొరత వల్ల చనిపోయాడంటూ..రోడ్డుపై ధర్నా చేస్తామని టీడీపీ నేతలు మృతుడి కుటుంబసభ్యులపై వత్తిడి చేశారు.అలాగే..బాపట్లలో నలుకుర్తి రమేశ్ అనే వ్యక్తి వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుంటే.. 5 లక్షలు వస్తాయి..ఇసుక కొరత వల్ల …

Read More »

151మంది వైసీపీ ఎమ్మెల్యేలను మీరెంత మీ బ్రతుకెంత.? అంటున్న ఎమ్మెల్యేగా గెలవలేని పవన్

కళ్యాణ్..జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వివాదాస్పద వ్యాఖ్య పట్ల వైసీపీ శ్రేణులు అంతా ఆగ్రహిస్తున్నారు. పవన్ మాట్లాడుతూ అసలు వైసీపీ ఎంత.? 151 మంది ఎమ్మెల్యేలు ఎంత.? మీరెంత.? మీ బతుకెంత.? అని ప్రశ్నించారు.. అయితే పవన్ కళ్యాణ్ తాను ఎమ్మెల్యేగా గెలవలేని ఇప్పటికీ ఆ కోపం అక్కసుతో ఈ వ్యాఖ్యలు చేయడం సరికాదనిపిస్తోంది. ఒక పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రెండు చోట్లా పోటీ చేసి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat