తాజాగా రాజధాని విషయంలో జరుగుతున్న వివాదంపై మాజీమంత్రి పరిటాల సునీత స్పందించారు. దీనిపై రాయలసీమ ప్రజలు తీవ్రంగా స్పందిస్తూ విమర్శిస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో 20 ఏళ్లుగా రాజకీయం చేస్తున్న మీరు గత ఐదేళ్లుగా మంత్రిగా ఉన్న మీరు మన రాయలసీమకు రావాల్సిన ఎయిమ్స్ ని మంగళగిరికి తరలిస్తే నోటమాట మాట్లాడలేదు.. శివరామ కృష్ణన్ కమిటీ సిఫార్సు ప్రకారం, శ్రీ బాగ్ ఒడంబడిక ప్రకారం రాజధాని కోస్తాలో పెడితే హైకోర్టు రాయలసీమలో …
Read More »కుటుంబ పెద్ద చనిపోయినపుడు ఉన్న జగన్ జైల్లో పెట్టినపుడు వారు చేసిన త్యాగం, పోరాటం మన కష్టాలముందు
వైయస్ కుటుంబంలోని వైయస్ విజయమ్మ, వైయస్ భారతమ్మ, వైయస్ షర్మిళమ్మలే నేటి మహిళలకు, తనకు ఆదర్శమని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నియమితులైన వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ నామినేటెడ్ పదవులు, పనుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు, స్థానికులకు పరిశ్రమల్లో 75శాతం ఉపాధి అవకాశాలు కల్పించాలని తాజాగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చట్టం …
Read More »ఆ ఘటనపై విచారణ జరిగితే చంద్రబాబు బండారం బయట పడుతుంది.. విజయసాయి రెడ్డి
తాజాగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వచ్చిన వరదలపై మాజీ సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తెచ్చిన వరదలని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కృష్ణ నది మహారాష్ట్ర నుంచి సముద్రంలో కలిసే వరకు దాదాపు 1400కి.మీ ప్రయాణిస్తుందని, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల జలాశయాల్లో 419.4టీఎంసీల నీటి నిల్వకు ఖాళీ ఉందని, రాయలసీమ లో అన్ని జలాశయాల్లోనూ ఖాళీ ఉందని, …
Read More »వివేకా హత్య కేసులో కీలక మలుపు.. నిందితులను గుజరాత్లోని గాంధీనగర్ తీసుకెళ్లిన పులివెందుల పోలీసులు
రాష్ట్రంలో పెద్దఎత్తున సంచలనం సృష్టించిన మాజీమంత్రి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనుమానితులైన వివేకా సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి, వాచ్మన్ రంగయ్య, కసనూరు పరమేశ్వర్ రెడ్డి, దిద్దెకుంట శేఖర్ రెడ్డి లను దాదాపుగా 20 రోజులక్రితం సిట్ బృందం పులివెందుల కోర్టు అనుమతితో నార్కో అనాలసిస్ పరీక్షల నిమిత్తం గుజరాత్లోని గాంధీ నగర్లో గల ల్యాబ్కు తీసుకెళ్లారు. అయితే తీసుకెళ్లినా ఆ నలుగురిలో తాజాగా ఇద్దరికి నార్కో అనాలసిస్ …
Read More »టీడీపీ సోషల్ మీడియాలో కూడా లోకేశ్ అట్టర్ ఫ్లాప్..ఇంకా ఎన్ని వింతలు చేస్తాడో?
గత కొద్ది రోజులుగా పెయిడ్ ఆర్టిస్టులతో వీడియోలు చేయిస్తూ సీఎం జగన్ను, వైసీపీ మంత్రులను కించపర్చేలా చేస్తున్న టీడీపీ సోషల్ మీడియా కుట్ర ఎట్టకేలకు బట్టబయలైంది. తమ జూనియర్ ఆర్టిస్టులతో రైతు, వరద బాధితుల అవతారాలు ఎత్తించి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న టీడీపీకి చుక్కెదురు అయింది. తాజాగా వైఎస్ జగన్ సర్కార్పై బురద చల్లడమే కాకుండా, పలువురు మంత్రులను కులం పేరుతో దూషించిన నలుగురు పెయిడ్ ఆర్టిస్టులను పోలీసులు అదుపులోకి …
Read More »ప్రతీ ఫిర్యాదును పరిశీలిస్తారు.. ఊరూ పేరూ లేని ఉత్తరాలపైనా విచారణ జరిపిస్తారు.. ఎక్కడంటే..
విపక్షంలో ఉన్నప్పుడు ఒకరకంగా, అధికారంలో ఉన్నపుడు మరోలా మాట్లాడటం అలవాటుగా మారిన ఈ కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందరి ప్రశంసలూ అందుకుంటున్నారు. లోకాయుక్త నియామకం వీలయ్యేవిధంగా తీసుకొచ్చిన లోకాయుక్త సవరణ చట్టం కింద గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసారు. అధికారంలోకి వచ్చిన నెలరోజులలోనే లోకాయుక్త సవరణ బిల్లు ఆమోదానికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పుడు ఆ చట్ట అమలు ను నోటిఫై చేసింది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారికి …
Read More »నిబద్ధత కలిగిన రాజకీయవేత్త శ్రీ అరుణ్ జైట్లీపై స్పెషల్ బయోగ్రఫి..!
బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ (66) మృతి చెందారు.. అనారోగ్య కారణాల తో ఆగస్ట్ 9 న ఢిల్లీ ఎయిమ్స్ చేరిన జైట్లీ చనిపోయారు. 2018 మే 14 న కిడ్నీ మార్పిడి చేయించుకున్న జైట్లీ అనారోగ్య కారణాల రీత్యా చికిత్స పొందుతూ నేడు కన్నుమూసారు. జైట్లీ మృతికి పలు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు సంతాపం తెలిపారు. నిబద్ధత కలిగిన ఈ రాజకీయవేత్త …
Read More »తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఎంచుకున్న యాక్షన్ ప్లాన్స్ ఇవేనట
ఓటమితో రగిలిపోతున్న తెలుగుదేశం వైసీపీ ప్రభుత్వంపై వీలైనంత బురద జల్లేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు సంబంధించి పలు విధ్వంసాలకు ఒడిగట్టేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందట.. తాజాగా జరుగుతున్న సమీకరణాలు చూస్తే అది కూడా వాస్తవం అనిపిస్తోంది.. ప్రతి హిందువులకు సంబంధించిన ఈవెంట్లలో క్రైస్తవమత ప్రచారం చేపించడం.. వైఎస్ఆర్సీపీ వచ్చాక క్రిస్టియానిటీ పెరిగిపోయిందని జనాలని రెచ్చగొట్టడం.. సామాన్యుడికి అందే రేషన్, పింఛన్లు పై దుష్ప్రచారం చేయడం.. రాజధాని , పోలవరం జగన్ వచ్చాక ఆగిపోయాయి …
Read More »టీడీపీకి మరో నేత గుడ్ బై
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల అనంతరం తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపింది. ఇప్పటికే పలు పార్టీలకు చెందిన ప్రముఖులు కాషాయ కండువా కప్పేసుకున్నారు. అంతేకాదు సిట్టింగ్లు కూడా కమలం గూటికి చేరిపోతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా.. టీడీపీకి చెందిన ముఖ్యనేత, సివిల్ సప్లై కార్పొరేషన్కు చైర్మన్గా పనిచేసిన సైకం జయచంద్రారెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. శనివారం ఉదయం బీజేపీ జాతీయ …
Read More »విజయసాయి రెడ్డి ట్వీట్ కు బాబుకు మాటల్లేవ్…!
తిరుమలకు వెళ్లే బస్సు టికెట్ల వెనుక ముస్లిం, క్రిస్టియన్లకు సంబంధించిన ప్రకటనలు ఉండడంపై సోషల్ మీడియాలో టీడీపీ, బీజేపీ అభిమానులు ఓ రేంజ్లో వైసీపీపై ఆరోపణలు చేస్తూ పోస్టులు పెట్టారు. ఈసారి కూడా అలాంటి ప్రచారం చేస్తున్న వారిని పరిస్థితి ఎదురు తన్నింది. అసలు ఆ ప్రచారానికి, కొత్త ప్రభుత్వానికి సంబంధమే లేదని తేలిపోయింది. ఈ ఘనకార్యం కూడా జరిగింది చంద్రబాబు హయాంలోనే అని ఆధారాలతో సహా నిరూపితమైంది. అయితే …
Read More »