ఏపీలో ఎన్నికల ముహుర్తం సమీపిస్తున్న వేళ రాజకీయాలు కాక మీదకు చేరుతున్న సంగతి తెలిసిందే. రాజకీయాలతో ప్రత్యక్షంగా సంబంధం లేని వారు కూడా ఇందులో క్రియాశీలంగా పాల్పడుతున్నారు. టీవీ, సినిమా నటుడిగా ఇటీవల బిజీగా ఉన్నప్పటికీ నటుడు నాగబాబు రాజకీయాలపై స్పందిస్తూనే ఉన్నారు. యూట్యూబ్లో ఓ ఛానల్ ద్వారా తన భావాలు పంచుకుంటున్న నాగబాబు తాజాగా ఏపీ సీఎం చంద్రబాబుపై గళం విప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ …
Read More »అజిత్ గురించి ఇది చదివితే షేర్ చేయకుండా ఉండరు..
తను చదివింది పదో తరగతి మాత్రమే,సినీ కెరీర్ స్టార్ట్ చేసే సమయానికి అసలు అతడికి తమిళమే రాదు.కాని ఇప్పుడు తమిళంలోని అగ్రహీరోల్లో ఒకడు.తమిళం, తెలుగు, మళయాళం, ఇంగ్లిషు, కన్నడ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు.మంచి లుక్ కోసం హీరోలు నిమిషానికి ఓసారి టచప్స్ ఆశ్రయించే కాలంలో తన తెల్ల జుట్టుకు రంగు కూడా వేసుకోడు.రజినీకాంత్,కమల్ హాసన్ వంటి టాప్ హీరోలకు దీటుగా కలెక్షన్లు కురుస్తాయి తన సినిమాలకు…!కమర్షియల్ యాడ్స్ కోసం నానా …
Read More »మిమ్మల్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటా…అఖిలప్రియ సంచలన వాఖ్యలు
ఆంధ్రప్రధేశ్ రాజకీయల్లో అతి చిన్న వయసులోనే మంత్రి పదవిని చేపట్టింది. చిన్న పిల్ల తనకేం తెలుసునని అందరూ అనుకున్నారు అయితే ఇప్పడూ ఈమె స్పీచ్ చూస్తే వామ్మో అంటున్నారు. ఇంతకి ఆమె ఎవరనుకున్నారు…. కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ ఫిరాయింప్ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. మంత్రి గారు ఏం మాట్లాడినారంటే..ఈ రోజు అందరు నాటకాలు ఆడుతున్నారని అఖిలప్రియ అన్నారు. పదవుల కోసమో, రాజకీయ లబ్ధి కోసమో వీళ్లంతా కలుసుకుంటున్నారని చెప్పారు. ఏకమవుతున్న …
Read More »నాలుగేళ్లుగా జగన్ ఏం చేసాడనేవారికి చెప్పుతో కొట్టినట్టు ఉండే సమాధానం
వైఎస్ జగన్ ని 2014 ఎన్నికల్లో స్వల్ప తేడాతో అధికారినికి దూరంచేసి ఉండొచ్చు. కానీ ప్రజలకు మాత్రం ఆయన దూరం కాలేదు. పదవుల కన్నా ప్రజలే ముఖ్యమని నమ్మిన వ్యక్తి జగన్ కాబట్టే తొమ్మిదేళ్లుగా అధికారం లేకపోయినా ప్రజలను వీడలేదు. నాలుగేళ్లుగా ఒక్కరోజు విశ్రాంతి లేకుండా ప్రజల తరఫున నిలబడ్డారు. రాష్ట్రంలో ప్రజలకు ఎక్కడ కలిగినా నేనున్నానంటూ నిలబడ్డాడు. ఆపద సమయాల్లో ఆప్తుడై, ఆత్మబంధువై నిలిచాడు. ఎన్నో ప్రజా పోరాటాలు …
Read More »వైఎస్ జగన్ ను నమ్మటానికి ప్రజలు వెర్రివాళ్లు కాదన్న ..మంత్రి దేవినేని ఉమా
ఏపీలో నిర్మాణమవుతున్న సాగునీటి ప్రాజెక్టులపై ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు కనీస అవగాహన లేదని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే వైసీపీ మూతపడుతుందని ఎద్దేవా చేశారు. అందుకే ప్రాజెక్టులపై వైఎస్ జగన్ అసత్య ప్రచారానికి దిగుతున్నారని వ్యాఖ్యానించారు. వంశధార ఫేజ్-2 పనులపై ప్రతిపక్ష నేత అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.రైతుల పంటలు …
Read More »చంద్రబాబుకు ఐదు పెళ్లిళ్లు..ఆరో పెళ్లికి సిధ్దం..జగన్ సంచలన వాఖ్యలు
కేరళ రాష్ట్రంలో వరదల వల్ల తుఫానుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అక్కడ ప్రజలకు కోటి రూపాయలు ఏపీలో ప్రస్తుతం ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ పార్టీ తరపున విరాళం ప్రకటించి తనలో ఉన్న మానవత్వాన్ని మరొకసారి చాటిచెప్పారు పార్టీ అధినేత వైఎస్ జగన్. వైఎస్ జగన్ ప్రస్తుతం విశాఖపట్టణం జిల్లాలో ప్రజా సంకల్ప పాదయాత్ర విజయవంతంగా కొనసాగిస్తున్నారు . ఈ క్రమంలో విశాఖపట్టణం జిల్లాలో జరిగిన బహిరంగసభలో జగన్ …
Read More »రాజకీయాల్లోకి గంభీర్..!
మరో క్రికెటర్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు . భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ క్రియాశీలక రాజకీయాల్లోకి రానున్నాడనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పేలవ ఫామ్ కారణంగా జట్టులో చోటు కోల్పోయిన ఈ ఢిల్లీ బ్యాట్స్మెన్ గత రెండేళ్లుగా టీమిండియాకి దూరంగా ఉంటున్నాడు. అయితే ప్రస్తుతం గౌతమ్ గంభీర్ ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తునాడని సమచారం హల్ చల్ చేస్తుంది. ఈ మేరకు ఇప్పటికే ఈ …
Read More »పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ గెలిచే మొట్టమొదటి సీటు ఇదే..
2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గోదావరి జిల్లాల్లోనే తీవ్ర రాజకీయ నష్టం జరిగింది. అందులోనూ పశ్చిమలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. చాలా నియోజకవర్గాల్లో తక్కువ ఓట్ల తేడాతో వైసీపీ ఓటమిపాలైంది. అయితే 2014తర్వాత పరిస్థితి తలక్రిందులైంది. ఈ జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీకి ఎదురు గాలి వీస్తోంది. ముఖ్యంగా ఉండి నియోజవర్గంలో వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఆపార్టీ అభ్యర్ధి పెన్మత్స వెంకట లక్ష్మీ నరసింహరాజు (పీవీఎల్)కు ప్రజాదరణ …
Read More »జగన్ కు సవాల్ విసిరి ఉన్న పరవూ పోగొట్టుకున్న అయ్యన్న.. గాలిమాటలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర విశాఖజిల్లాలో కొనసాగుతోంది. ఈక్రమంలో జగన్ ప్రజా సమస్యలపై స్పందిస్తూనే ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అలాగే మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిపైనా జగన్ స్పందించారు. అయ్యన్నపాత్రుడి అవినీతిని లెక్కలు, ఆధారాలతో సహా జగన్ తన సభలో దుయ్యబట్టారు. అయితే దీనిపై అయ్యన్న స్పందిస్తూ నా అవినీతి ఆరోపణలు చేస్తున్న జగన్మోహన్రెడ్డి వాటిని ఆధారాలతో నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని జగన్ మాట్లాడుతూ రాజకీయ …
Read More »ఆ రెండు నియోజకవర్గాల్లో టీడీపీని ఓడించనున్న.. పచ్చ తమ్ముళ్లు..!
శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ సీనియర్ నేతలు కిమిడి కళా వెంకట్రావు, కావలి ప్రతిభా భారతి రాజాం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వారే. 2009కి ముందు రాజాం జనరల్ అసెంబ్లీ స్థానంగా ఎచ్చర్ల ఎస్సీ రిజర్వ్ అసెంబ్లీ స్థానాలుగా ఉన్నాయి. దీంతో ఎచ్చర్ల నియోజకవర్గానికి మారిన కావలి ప్రతిభా భారతి 1983 నుంచి 1999 వరకు వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పటికీ ఆమెకు ఎచ్చర్ల నియోజకవర్గంలో బలమైన అనుచరగణం ఉంది. …
Read More »