వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్ను త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చూడాన్న లక్ష్యంతో, ధ్యేయంగా.. జగన్ కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సమయంలో వైసీపీ కండువాకప్పుకున్నట్టు కర్నూలు జిల్లో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి స్పష్టం చేశారు. కాగా, ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా వైఎస్ జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతున్న విషయం …
Read More »లోకేష్ రహస్య సర్వేలో.. టీడీపీ మంత్రికి భారీ షాక్..!
2019లో టీడీపీ ఓడిపోతుందని తెలిసి .. నూజివీడు నుంచి బరిలో దిగనున్న టీడీపీ మంత్రి..! ఏపీ భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు. వివాదస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై లేనిపోని విమర్శలు చేస్తూ నిత్యం మీడియాలో కనిపించేందుకు కుతూహలం చూపే ఏపీ మంత్రుల్లో మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఒకరని రాజకీయ విశ్లేషకుల సైతం పేర్కొంటుంటారు. అంతేకాకుండా, ఏపీ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన …
Read More »కృష్ణా జిల్లాలో టీడీపీ తొలి వికెట్ ఔట్..!
అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఆయన. వివాదాలకు కేరాఫ్. ఖరీదైన స్థలం కనిపిస్తే చాలు ఇట్టే వాలిపోతాడు. కబ్జా చేసేయ్..! అంటూ తన అనునాయులను పురిగొల్పుతాడు. ఎవరైనా ఎదరుతిగిరి ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు. ఇటీవల రూ.10 కోట్ల విలువైన భూములను కూడా కబ్జా చేశాడు. ఈ విషయం తెలిసినా అధికార పార్టీ అధిష్టానం.. చేసింది మనోడేగా అన్న రీతిలో మిన్నకుండి పోయింది. ఇంతకీ అతనెవరనుకుంటున్నారా..? అతనే విజయవాడ సెంట్రల్ …
Read More »వైసీపీలోకి అధికార పార్టీ ఎమ్మెల్యే..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఏపీ వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే, ఇడుపులపాయ నుంచి పాదయాత్రను ప్రారంభించిన జగన్ వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు వైఎస్ జగన్. ఇలా తన …
Read More »వైఎస్ జగన్పై.. సీఎం చంద్రబాబు నిఘా..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఏపీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్న విషయం తెలిసిందే. జగన్ పాదయాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ప్రజలు జగన్కు బ్రహ్మరథం పడుతున్నారు. చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ మాత్రం వారి సమస్యలను సామరస్యంగా వింటూ.. పరిష్కార మార్గాలను …
Read More »కర్నూల్ జిల్లా టీడీపీ నాయకుల వర్గపోరు..!
కర్నూల్ జిల్లా ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకుల వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. తెలుగు తమ్ముళ్లు ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారు. ఆలూరు టీడీపీ ఇంచార్జి వీరభద్రగౌడ్ కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని టీడీపీ నాయకులు వైకుంఠ మళ్లికార్జున్, గోపి ఆరోపణలు గుప్పించారు. నీరు-చెట్టు పథకంలో అవినీతికి పాల్పడ్డారని, అలాగే ఎన్టీఆర్ హౌసింగ్ స్కీంలో ఒక్క ఇంటికి రూ.15 వేలు వసూలు చేశారని విమర్శించారు. అంగన్ వాడీ వర్కర్ల ఉద్యోగానికి …
Read More »రాజన్నే మళ్లీ.. మా గడపకు వచ్చినట్టు ఉందీ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఉభయ గోదావరి జిల్లాల్లో విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. జగన్ పాదయాత్రలో రోజు రోజుకు జన ప్రభంజనం పెరుగుతుందే తప్పా.. ఎక్కడా తగ్గడం లేదు. వైఎస్ జగన్ ప్రజల సమస్యలు తెలుసుకుంటూనే ముందడుగు వేస్తున్నారు. కష్టాలు చెప్పుకోవడానికి వచ్చిన వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. వైఎస్ జగన్తో చెప్పుకుంటే …
Read More »అమెరికాలో.. లాస్ ఏంజెల్స్పై వైసీపీ జెండాలు..!
ఏడాది క్రితం ప్రజా సమస్యలపై పాదయాత్ర చేయాలని వైఎస్ జగన్ సంకల్పించినప్పుడు ఎవ్వరూ పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు. నడిస్తే ఓట్లు పడతాయా.?? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ విమర్శలు చేయడం ప్రారంభించారు. జగన్ పాదయాత్రకు తొలి రోజున భారీగా జనం వస్తే మొదటి రోజు కాబట్టి వచ్చారని పచ్చబ్యాచ్ ప్రచారం చేసింది. ఇప్పుడు పాదయాత్రకు 200లకు పైగా రోజులు గడిచాయి. ఏరోజుకారోజు జగన్ను చూసేందుకు ప్రజలు పెరుగుతున్నారే తప్ప తగ్గట్లేదు. …
Read More »పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్ నుంచి టీడీపీ నేతకు ఫోన్..!
రాజకీయంగా పెను మార్పులకు కేంద్ర బిందువైన ఆంధ్రప్రదేశ్ మరో సారి కొత్త చరిత్ర సృష్టించేలా కనిపిస్తోంది. నైతికత, నిబద్ధత, చిత్తశుద్ధి ఈ మూడు విలువల ఆధారంగా పాదయాత్రను ప్రారంభించిన ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్.. ఒకటి కాదు.. రెండు కాదు ఇప్పటి వరకు 206 రోజుల పాదయాత్రను పూర్తి చేశారు. ప్రజల సమస్యలపై తన పోరాటం ఇంకా ఆగలేదని వైఎస్ జగన్ …
Read More »ఉభయ గోదావరి జిల్లాల్లో.. లక్షల్లో వైఎస్ఆర్ నెంబర్ ప్లేట్లు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటికి 205వ రోజుకు చేరుకున్న విషయం తెలిసిందే. కాగా, పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ను కలుసుకుని.. వారి సమస్యలను తెలుపుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. జగన్తో తమ కష్టాలు చెప్పుకుని కన్నీరుమున్నీరవుతున్నారు. జగన్ వారిలో తానున్నానన్న భరోసాను నింపుతూ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా …
Read More »